Refine Search
Cherabandemaataram
'దిక్సూచి-రా' మగవాళ్లంతా చేగువేరాలు, వెంపటాపు సత్యాలూ, ఆడవాళ్లంతా పంచాది నిర్మలలూ కాలేకపోవచ్చు. కాని వాళ్ల త్యాగాల నుంచి గుణపాఠాలను నేర్చుకోలేని తెలివితక్కువతనాన్ని గురించి ఏమనుకోవాలి? మానవుడు ఇరవై ఒకటో శతాబ్దంవైపు చేసే ప్రయాణానికి దిక్సూచి చెరబండరాజు 'దిక్సూచి'. అటువైపుకే భైరవయ్య 'రా' అని పిలుస్తు..
Rs.20.00
Prajallo Srisri
ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంప్రశ్న : మహాకవి శ్రీశ్రీ శ్రీమంతుడేనట కదా?జవాబు : అవును, శ్రీఎ అనంత సంపన్నుడు. అక్షర లక్షాధికారి. మాటల కోటీశ్వరుడు.పేజీలు : 55..
Rs.45.00
Panchamam
ఆటా' నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు 2001లో, యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా యునివర్సిటీ వారు 2005లో తమ ఎం.ఎ. తెలుగు సిలబస్లో చేర్చి గౌరవించారు. ఈ నవల ఉండేల విజ్ణాన కళా పీఠం అవార్డును కూడా గెలుచుకుంది. .... ..
Rs.100.00
Sumati Satakamu
తెలుగులో వందల సంఖ్యలో శతకాలున్నాయి. వాటిలో వేమన శతకము, సుమతీ శతకము, దాశరథి శతకము, కృష్ణ శతకము, భాస్కర శతకము, శ్రీకాకుళాంధ్ర శతకము, నృసింహ శతకము మొదలుగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ శతకాలలో నీతి శతకాలు, భక్తి ప్రబోధక శతకాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక సామాజిక స్థితిగతుల్ని తెలియజేసేవి, సామాజిక రుగ్మతల్..
Rs.45.00
Vemana Satakamu
తెలుగులో వందల సంఖ్యలో శతకాలున్నాయి. వాటిలో వేమన శతకము, సుమతీ శతకము, దాశరథి శతకము, కృష్ణ శతకము, భాస్కర శతకము, శ్రీకాకుళాంధ్ర శతకము, నృసింహ శతకము మొదలుగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ శతకాలలో నీతి శతకాలు, భక్తి ప్రబోధక శతకాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక సామాజిక స్థితిగతుల్ని తెలియజేసేవి, సామాజిక రుగ్మతల్..
Rs.45.00
Maha Prasthanam
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..
Rs.80.00
Malapalli
అవి జాతీయోద్యమం రోజులు, ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం రెండు పర్యాయాలు నిషేధించింది. రచయితను - రచనను ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు. తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో 'మాలపల్లి' ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న ..
Rs.300.00
Ye Velugulakee Prast..
1991లో భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. ఇదివరకటి మిశ్రమ ఆర్థికవ్యవస్థ స్థానంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేసే విధానాల్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఇక్కడి ప్రజల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ మార్పుల వల్ల భారతదేశపు ప్రజల భవిష్యత్ జ..
Rs.250.00
Women's College
మహిళా జన జీవితాలకు దర్పణం 'ఉమెన్స్ కాలేజి' తను చేస్తున్న వృత్తిని, ఆ వృత్తిపరంగా తాను కలుసుకోవడానికి అవకాశమున్న పోలీసు, న్యాయవ్యవస్థల మనుషులను, ఆ వ్యవస్థలతో అనివార్యంగా సంబంధంలో వుండే నేర ప్రచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించుకుంటూ నవలకు, కథలకు ఇతివృత్తంగా చేసుకొన్నారు రావిశాస్త్రి. అదే విధంగా వి..
Rs.300.00
Prayanamulo Pramadal..
ఉమెన్స్ కాలేజిలో చదువుకుంటున్న యాభైమంది అందమైన అమ్మాయిలతో రాజేష్ దక్షిణభారతదేశ యాత్రకు బయల్దేరుతాడు. బెంగుళూరు నగరంలో లాల్బాగ్లోని రంగురంగుల గులాబీల సొబగుల్ని తమ స్వంతం చేసుకోవాలని, మైసూరులోని బృందావన్ గార్డెన్లో సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న వాటర్ ఫౌంటేన్స్తోపాటు తాము నృత్యం చేయ్యా..
Rs.300.00
Telugulo Adhunika Na..
ఆ యా సందర్భాల్లో అంపశయ్య నవీన్ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి..
Rs.300.00
Neeli Jenda
ఈ పత్రిక అటు అధికార పక్షానికీ చెందదు, ఇటు ప్రతిపక్షాలకూ చెందదు. ఇది ప్రజల పక్షం. వ్యవస్థ ప్రజాస్వామికమే అంటున్నారుగానీ ప్రజలస్వామ్యం ఎక్కడ ఆకనబడదు, వారి భాగస్వామ్యమూ ఉండదు. అయిదేళ్ళకు ఒకసారి ఓటుహక్కు వినియోగించుకోవటం ఒక్కటే ప్రజలు చేసే ప్రజాస్వామిక విధి అయిపోయింది. డా|| అంబేద్కర్ నిర్యాణం అనంతరం క..
Rs.150.00
Kavikula Kuleenudu V..
(విశ్వనాథ సత్యనారాయణగారికి కె.రామచంద్రమూర్తిగారికి మధ్య ముఖాముఖిగా దీనిని 22-5-1973 నాటి ఆంగ్లదినపత్రిక డెక్కన్క్రానికల్లో ప్రచురించారు.) జాతి నిర్మాణంలో రాజకీయాల్లో మేధావులు ఎటువంటి పాత్ర పోషించాలి? ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావుగారి వైఫల్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నమున కవులను కూడ చేర్చుట కవకాశ..
Rs.30.00
Hrudyamaina Padyam
ఒక పద్యాన్నో, కవితనో, కథనో మనం చదివినప్పుడు మనలో కలిగే భావోద్వేగాల్ని అక్షరాల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలపడమే సరైన సమీక్ష, విమర్శ అవుతుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపించే, మననం చేసుకోవాలనిపించే పద్యాల్ని వ్యాఖ్యానించడమంటే తమలోని తపనను బహిర్గతం చేసుకోవడమేనన్నది సాహితీ లోకంలో తన వునికిగా ..
Rs.75.00
Fasicm Chanipoinda J..
'ఫాసిజం చనిపోయిందా? జీవించి ఉందా? పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు రచయిత. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ....Pages : 119..
Rs.75.00
Adhunikataku Chiruna..
సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమే కాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే ప్రగతికి ప్రస్థానం - సైన్సు' అని అంటున్నాం. ఆలోచన చేయగల వారందరూ ఎంతో ఆదరించిన కాలమ్ (సైన్స్..
Rs.100.00
Maro Konam
''కార్ల్ మార్క్స్ కాలానికి పెట్టుబడితో ప్రారంభమైన పరాయీకరణ, మన దేశాన్ని అధికారికంగానే ప్రపంచ మార్కెట్ శాసించే కాలానికి ఎంత విశ్వరూపం తీసుకున్నదో అవగాహనకు తెచ్చుకుని రచయిత రాసిన ఈ వ్యాసాలు చదవాలి. ఒక దినపత్రికలో ఆయా సందర్భాల్లో తక్షణ సంఘటనలకు, పరిణామాలకు స్పందించి రాసినట్లుగా కనిపించే ఈ వ్యాసాల వ..
Rs.150.00
Birth Without Birthd..
'బర్త్ వితౌట్ బర్త్డే' అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావి వర్గాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తమ ప్రాంత ప్రజలు సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ఒకవైపు తెలంగాణా వాదులు, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ పూర్తిగ..
Rs.150.00
Bhadrata Leni Batuku..
ఇందులో నమోదు అయిన ర్పతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళనూ, తోలును శుద్ధిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ,..
Rs.100.00
Aaharampai Aankshala..
జీవన ప్రమాణం, మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో ఇంకా 135వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలలో మొదటి 10లో స్థానం పొందాలని ఉరకలు వేస్తున్న దశలో యువతలో ఆహార పదార్థాల విషయంలో వైషమ్యాలను మళ్లించడం అత్యంత విచారకరం. ఒక పదార్థం తినదగినదా? కాదా? ఎవరు నిర్ణయిస్తారు? పూ..
Rs.200.00