Search Criteria
Products meeting the search criteria
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Nelson Mandela
చీకటి నుండి వెలుగుకి జరిగిన ప్రస్థానంలో మానవజాతి, అనేక ఉద్విఘ్న ఘట్టాలను చూసింది. అలాగే ఆ ప్రస్థానానికి సారథులై అనుపమాన వ్యక్తిత్వం, విలక్షణాలతో ఛోదకశక్తులుగా చారిత్రక భూమిక నిర్వహించే విముక్తి యోధులను జాగృత ప్రపంచ వైతాళకులను సృష్టించుకుంది. అలాంటి యోధులైన మహనీయులలో జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్..
Rs.60.00
Che Guevara Jeevitha..
"చే జీవితం యువతకు ఉత్తేజం! భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి ఆర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్ధాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ సింబల్గా టీ షర్లుపై దర్శనమిస్తున్న చే గువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన..
Rs.120.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Prajala Manishi
జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..
Rs.70.00
Udyamakonam
రాష్ట్రంలో వె.ఎస్. రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంచలంచెలుగా పరిస్థితి దిగజారడాన్ని మనం ఈ సంకలనంలో తెలుసుకోగలుగుతాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వందరోజులు పూర్తయిన సందర్భంలో రచయిత దాని తొలి చర్యలు సానుకూల దిశలో వుండటాన్ని అభినందించారు. అయితే 'పెరగంగ తెలిసింద..
Rs.80.00
Yem Cheppindi ? Yend..
తెలంగాణలో అగ్రకులాలలో మాత్రమే ఆర్ధిక సమానత్వం సిద్దంచగా , కోస్తాలోని వెనుకబడిన కులాల్లోనూ, రాయలసీమ లోని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆర్ధిక అసమానత్వమే తాండవిస్తుందని 'కోరాదోగినీ' అంతర్జాతీయ ఆర్ధిక నిపుణతా విధానం 'గినీ కోఎఫిషియంట్ ' ఆధారంగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విశ్లేశిస్తుంది. తెలంగాణ అభివృ..
Rs.40.00
Mana Kalala Disaga R..
భారతదేశా ప్రజలు అనుభవిస్తున్న ప్రస్తుత చిన్నాభిన్న పరిస్ధితికి, వారి అంతులేని కడగండ్లకు కారణాలను స్పష్టంగా అవగాహనా చేసుకోటానికి ఈ పుస్తకం మేలుకొలుపు. ప్రజలు పడుతున్న బాధలు, వాటి పరిష్కారాలు, అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో తెలుసుకోతన్నికే చేసే పరిశోధనలను గురించి ప్రతివారు గ్రహించడం అనివార్యం. వ..
Rs.150.00
Gamanam
ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్..
Rs.200.00
Manasulo Maata
ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూడగొన్న నాయకుడిగా, అభివృద్ధిపట్ల తపన కలిగిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడుగారు అందరికీ ఆదర్శం. తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక..
Rs.125.00
Rajakeeya Krushi Man..
నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన..
Rs.35.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Samajika Smugglerlu ..
''బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట..
Rs.30.00
Neti Bharata Desamlo..
భారతదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతను, వ్యవసాయరంగంలో వర్గ విభజనను, వర్గసంబంధాలను, దోపిడీ స్వరూపాలను ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది. సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. మొత్తంగా వ్యవసాయరంగం అధ్యయనానికి, నూతన ..
Rs.40.00
Wheels Behind the Ve..
…Many startling revelations about PV’s role in Ayodhya, Dr. Manmohan Singh’s resignation, Squabbles in PMO, Woes of businessmen like Amitab Bachan and Ambanis, PV in hawala scandal, Chandraswami & PV, Indira Gandhi & Andhra agitation,..
Rs.125.00
Matonmaadula Daadi
పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. 2015 సంవత్సర ప్రారంభకాలం నుండి దేశ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంఘటనల పరంపరను, వాటి లోతుపాతులను మేధావులు ఈ వ్యాసాల్లో పరిశ..
Rs.100.00
Revisionist Vyatirek..
తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్ చారుమంజుందార్ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన ..
Rs.50.00
Jati Vyatireka R.S.S
ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్ఛిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి : 1. ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు 2..
Rs.100.00
Manava Samajam Ninna..
మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాస..
Rs.100.00