Search Criteria
Products meeting the search criteria
Madhura Swapnam
'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్ (ఇరాన్)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను..
Rs.210.00
Olga Nunchi Gangaku
రచయిత గురించి... రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద..
Rs.300.00
Nenu Tirigina Darulu
తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత..
Rs.150.00
Divodasu - Lokasanch..
రాహుల్జీ మహాపండితుడే గాక ''త్రిపీఠికాచార్యుడు''-మార్క్సిస్టు మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. పలుమార్లు జైలుకెళ్ళాడు. తన జైలు జీవిత కాలంలోనే రచనా వ్యాసాంగానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత రైతుసంఘ నిర్మాణంలోనూ, పోరాటాల్లోనూ పాల్గొంటూనే గ్రంథరచనకు ..
Rs.200.00
Vismrutha Yaatrikudu
'విస్మృత యాత్రికుడు'లోని చాలా భాగాలు ఢిల్లీ నుండి వెలువడే 'సాప్తాహిక' 'హిందుస్థాన్' పత్రికలలో ధారావాహికంగా వెలువడ్డాయి. అవి చదివిన మిత్రులు అనేక మంది ఆసక్తిదాయకమైన ఉత్తరాలు వ్రాశారు. తమ తమ సందేహాలు వెలిబుచ్చారు. నేను వ్రాసిన ''సింహ సేనాపతి'' చదివి పీఠికలో వ్రాసిన 'యిటుకలను' దర్శించడానికి చాల..
Rs.280.00
Tibet Lo 15 Nelalu
భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను ''తిబ్బత్ మే సవాబరన్' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల ద..
Rs.220.00
Kondareddy Buruju
కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుకున్న మెరిసేది కొండారెడ్డి బురుజు మాత్రమే. ఇది నగరం నడి బొడ్డులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీనిపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిథ..
Rs.30.00
Sampurna Bharatadesa..
భారతీయులకే కాదు యావత్ప్రపంచానికీ భారతదేశం పుణ్యభూమి. ఆసేతు శీతాచలం గంగా, యమున, సరయూ, కృష్ణా, గోదావరి, తుంగభద్రా, పెన్నాది పుణ్యనదులతో పునీతమైన భరతభూమి అణువణువూ సస్యశ్యామలమే! భారతదేశంలోని ప్రతి తావూ దైవానికి, దివ్యశక్తులకూ ఆలవాలమే! అష్టాదశ శక్తిపీఠాలూ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పం..
Rs.300.00
Pavana Godavari
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్యంలోను అత్యంత ప్రత్యేక కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ''పావన గోదావరీ'' పేరిట గ్రంథరూపంలో సవినయంగా మీ ముందుంచారు రచయిత. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్న గ్రంథంలో పొందుపరిచారు. ..
Rs.35.00
Godavari Teera Kshet..
మన దేశంలోని ప్రధానమైన, పవిత్రమైన నదులలో 'గోదావరి' ఒకటి. తెలుగు వారి జీవన సిరిగా వర్ధిల్లుతూ వున్న గోదావరీ నదీ తీరం వెంట అనేక క్షేత్రాలు వున్నాయి. ఆ క్షేత్రాల్లోని ఆలయాల్లో వివిధ దేవతామూర్తులు కొలువు దీరి పూజలందుకుంటూ వున్నారు. గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్ర విశేషాలతో కూడుకున్నదే ఈ పుస్తకం ..
Rs.40.00
Andhrapradesh Touris..
చారిత్రాత్మకంగా ప్రాధాన్యత వహించిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దుర్గాలు, కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రాకృతిక ప్రదేశాలు ఎన్నో వున్నాయి. శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులూ, విజయనగర సంరజ్యదిషులు, గణపతులు, నిజం సవాబులు జనరంజకంగా పాలిస్తూ అపూర్వమైన కట్టడాలను, దేవాలయాలను..
Rs.30.00