Search Criteria
Products meeting the search criteria
Tirumala Leelamrutam
తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు. కాని, తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..
Rs.125.00
Sarva Sambhavam
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..
Rs.175.00
When I Saw Tirupati ..
Lord Venkateswra's miraculous powers, highlighted in scriptures, can be withnessed by people in their day-to-day lives as well. Prasad has caputured and chronicled devotees' pleasant encounters with the Lord. He narrates how Srihari used him as an instrument for getting certin things don..
Rs.175.00
Tirumala Charitamrut..
కలియుగంలో తిరుమల ఉనికి ప్రపంచానికి తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు వగైరా విభిన్న కోణాలలో తిరుమల ఆలయ చరిత్రని మన కళ్లముందు ఆవిష్కరింపజేసే ఏకైక రచన ‘తిరుమల చరితామృతం’. ..
Rs.300.00
O Tirupathi
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి పట్టణం నుంఇ తిరుమలను సందర్శించు యాత్రికుల సౌకర్యార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. అనిల్ సి.ఎస్.రావు మరియు పద్మజా ఎ.రావు ఇరువురు భారతదేశం నుండి అమెరికా నుండి స్వతంత్రంగా పనిచేసే కళాకారులు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణం తూర్పు కనుమలకు క్రింద..
Rs.350.00
Tirumala Daivam
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన పుణ్యక్షేత్రం. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మామూలు రోజుల్లో రోజూ 70 వేల మంది భక్తులు స్వామిని దర్శిస్తూ ఉండగా, వారాంతాల్లో ఈ సంఖ్య లక్షదాటుతూ ఉంది. ఆలయం వార్షిక బడ్జెట్టు 2500 కోట్ల రూపాయల దా..
Rs.200.00