Search Criteria
Products meeting the search criteria
Kula Samasya
భారత దేశంలో కుల సమస్యలపై ఒక శాస్ర్తీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహదపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషిచేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదేవె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్స్కిస్టు)..
Rs.80.00
Devudunnadaa
ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృ..
Rs.200.00
Pillalu Ela Nerchuku..
ప్రతివారి ప్రపంచంలోనూ ప్రథమ స్థానం వారి పిల్లలదే. పిల్లలు బాగా చదవాలి, పైకి రావాలి, రాణించాలి, ఇదే ప్రతివారి మనోవాంఛ. తాము ఇంతగా ప్రేమించే పిల్లల తెలివితేటల పట్ల వుండే సాధారణ అవగాహన ఎంత లోపభూయిష్టమో జాన్ హోల్ట్ రాసిన ఈ పుస్తకం చెబుతుంది. నేర్చుకోవడాన్ని, చురుకుదనాన్ని కేవలం మార్కులల..
Rs.80.00
Pillalu Nerchukovata..
మనం విఫలమైన వారిగా ముద్రవేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడం వల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహపడతాము. వారు మరింత పురోగమించడానికి ..
Rs.60.00
R S S Desaniki Prama..
‘‘ఒక గొప్ప భారతదేశాన్ని అందించగల శక్తి సామర్థ్యాలుగాని, విజ్ఞానం గాని ఆర్.ఎస్.ఎస్.కి లేవు. 1963 లోనే డోనాల్డ్ యూజీన్ స్మిత్ తాను రాసిన ‘లౌకిక రాజ్యంగా భారతదేశం’ అనే పుస్తకంలో హిందూ మతతత్వం భారత దేశ ఫాసిజం రూపం అని పేర్కొన్నాడు. ఆర్ఎస్ఎస్కి ఫాసిజానికి పోలికలు ఇట్టే కనిపెట్టవచ్చు. నాయకుని సి..
Rs.200.00
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.100.00
Bharatadesam Nirudyo..
భారతదేశం-నిరుద్యోగం అనే ఈ పుస్తకం సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా, వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వుంది. ఈ నిరుద్యోగంపై అనేక రచనలు వచ్చినప్పటికీ ఎవరూ విశేషణాత్మకంగా లోతైన పరిష్కారాలవైపు వెళ్ళలేదు. ఈ సమస్య ముఖ్యంగా యువతలో, అందులోనూ చదువుకున్న యువతలో అధికంగా వుంది. శాస్త్ర, సాంకేతిక విప్లవం ద్వారా ఉత్పత్తిల..
Rs.25.00
Mudha Nammakala Vimu..
‘అక్షరం ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధం’ అని అక్షరాల నమ్మిన కలల కృషీవలుడు బొర్రా గోవర్థన్. వివిధ అంశాలపై దాదాపు 70కి పైగా పుస్తకాలను వెలువరించారు. వందలాది వ్యాసాలు దిన, వార, మాస పత్రికలన్నింటిలోనో నిరంతర ప్రవాహిణిలా పాఠకలోకాన్ని పలుకరిస్తూనూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులనందుకొన్నారు. క..
Rs.45.00
Koutiludi Arthasastr..
ప్రపంచంలోని అతిప్రాచీన గ్రంథములలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ గ్రంథం ‘అర్థశాస్త్రం’. క్రీస్తుపూర్వ 2,300 సంవత్సరముల క్రితం వ్రాయబడిన ఈ బృహత్ రచనకు గ్రంథకర్త కౌటిల్యుడు. అయితే ` ఈ కౌటిల్యుడికి ఇంకా మరికొన్ని పేర్లుకూడా ఉన్నాయి. అవి ‘‘చాణక్యుడు’’, ‘‘విష్ణుగుప్తుడు’’ అనేవి. కౌటిల్య అనేది కుటుంబనామం. (ఇ..
Rs.200.00
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Malala Tatwam
మాలలు కనుక తమ పిల్లల పేర్ల చివర 'సోల్జర్' అని ఇంగ్లీషు భాషలో పెట్టుకోగలిగితే ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం ఇంకో దశకు పోతుంది. బ్రాహ్మణిజం పునాదులు సంస్కృతభాషలో ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలు సంస్కృత బీజాలతోనే బ్రతుకుతున్నాయి. ప్రతి కమ్యూనిటీకి పేర్లు కూడా యావత్ దేశ ప్రపంచ ఐడెంటింటీని ఇవ్వ..
Rs.30.00
Manudharmam
మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు ''మనుధర్మం''పేజీలు : 105..
Rs.80.00
Adhyatmika Fascistlu..
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00
Prapamcheekarana Vid..
సామ్రాజవాదానికి ప్రపంచీకరణకు ఈ ప్రాంతం నుంచి వచ్చినంత వ్యతిరేకత బహుశా దేశంలో ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. ఈ వ్యతిరేకతలకు సామాజిక, రాజకీయ, చారిత్రక పునాదులు ఎక్కడున్నాయో ఈ వ్యాసాలు పసిగట్టాయి. సామాజిక సృజనాత్మక ప్రభావం రామయ్యగారి మీద, రామయ్యగారి సృజనాత్మక స్వభావం సమాజం మీద పరస్పరంగా ..
Rs.70.00
Pradhamikam
ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని . ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతిరోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ..
Rs.60.00
Ayodhya 6 December 1..
ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయో..
Rs.175.00
R.S.S. Nijaswarupam
'ఆర్.ఎస్.ఎస్. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్.యస్.యస్.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..
Rs.35.00
Vidya Viluvalu
విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతర..
Rs.60.00
1984 Delhi - Gujarat..
బలం, బలగం వంటివేమీలేని బాధితులకు న్యాయం చెయ్యటంలో కోర్టులు విఫలమవుతుండటమన్నది మన దేశంలో కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ సమస్యేమంటే దిల్లీ, గుజరాత్లలో జరిగిన జాతి హననకాండల్లో బాధితులైన వారికి న్యాయం చేయటంలో - ఒక్క కోర్టులేకాదు - రకరకాల విచారణ కమీషన్లు, అధికార యంత్రాంగం, దర్య..
Rs.250.00
Viplava Tapasvi P.V.
కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు. ఆయన తీసుకున్న కీలక ..
Rs.150.00