Search Criteria
Products meeting the search criteria
Railubandi Kathalu
ఈ 'రైలుబండి కథలు' కథా సంపుటిలో మొత్తం 30 కథలున్నాయి. భిన్నజాతుల, మతాల, సంస్కృతుల సమ్మిళతమైన మన దేశంలోకి ''ధూమశకట వాహనం ఆగమనం'' ఈ తొలికథ. రైలుబండి కథ కూ.... చుక్... చుక్... కూ భానుని కిరణాలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ..
Rs.300.00
Sumkov Kathalu
'సుంకోవ్ కథలు' త్రయోదశ కథా సంపుటి. ఒక నిశ్శబద్ద చిత్రం - 'బుద్బుద బంధాలు' - ఉంది. ఒక 'నవలిక 'చిత్తరువు' ఉంది. వీటితో కలిపి ఈ గ్రంథం పంచదశ రచనా సంపుటి. ప్రక్రియాత్రయ సంభరితం అయినప్పటికీ కొథా బాహుళ్య కారణంగా ఈ గ్రంథం కథలే! ఇక పదమూడు కథల్లోనూ ఒకటి ఐతిహాసిక కథ. అది 'ధర్మపథం'. దీని మూలం భారతం ఆదిపర్వంల..
Rs.200.00
Aayurvedam Tho Arogy..
అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం. ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారత..
Rs.360.00
Asmita
మేము కూడా మనుషులమే ! చదువుకున్న యువకులు కూడా మమ్మల్ని అవమానకరంగా చూడడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇలా పుట్టడం మేం చేసిన తప్పా? మా తల్లిదండ్రులు చేసిన తప్పా? దేవుడు మాకు ఎందుకు ఈ లోటు చేశాడు? జానెడు కడుపుకు ఆకలి పెట్టడంలో దేవుడు లోపం చేయలేదు. ఎవరు ఏ పని ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఏం చేయగలం? మా నేరం లేకుండాన..
Rs.200.00
Hrudayajwala
జీవితాన్ని, జీవితసారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్ధిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచిపోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చ..
Rs.150.00
Sahityaakashamlo Sag..
ఇది ఒక భార్య వేదన. పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోవటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్ధిగి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే. ''ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయజురు సుమీ'' అని చెప్పడంలో వ్యక్తమ..
Rs.200.00
Bharatadesam Mahila ..
దేశ రాజకీయాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. దేశానికి ఒక రూపు ఇవ్వడంలో చట్టసభల్లని మహిళలు చేసిన కృషి ఆమోఘం. రాజకీయాలలో మహిళలు కొంతవరకే వున్నారు. ఉన్నంతలో వారు పని చేస్తున్నారు. అయితే జనాభాలో సగభాగమున్న మహిళలు మరింత ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఇందుకు మహిలల ప్రోత్సాహం కోసం ఆధారపడకుండా ఒకింత ధ..
Rs.200.00
Kannatalli
కన్నతల్లి 'ఎందుకు ఏడుస్తున్నారు?' ''నేనేడవటం లేదు!'' 'మరా కన్నీళ్ళు ఏమిటి?' 'ఆనందం!' సమాధానం చెప్పాడు సదాశిశం. ప్రశ్నించిన యువకుడు 'ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు' అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు. సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి. నాలుగేళ్ళ వాడికి దొ..
Rs.150.00
Kutumbama Relax Plea..
ఈ పుస్తకం చదవబోయే ముందు ఈ పుస్తక రచయిత గురించి కొంత తెలుసుకోవాలి. ఈ పుస్తక రచయిత స్వామి సుఖబోధానంద. కాషాయ వస్త్రాలు ధరించే ఈ రచయిత చాలా చిన్నతనంలోనే సన్యాసం తీసుకున్నారు. పెళ్ళికాలేదు. పిల్లా పాపా లేని వారు. అలాంటపుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించి అనుభవం పిసరంతైనా లేనప్పుడు వాటి గురించి మనకే..
Rs.200.00
Pettubadiki Beetalu ..
మనమంతా ఒకే బోటులో డాక్టర్ లీ వెన్నియాంగ్ ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ని మొదటిగా కనుగొన్న వ్యక్తి. అయితే అధికారులు ఆయనపై సెన్సార్ విధించారు. ఈ కాలంలో చైనీస్ చేల్సియా, లేదా ఎడ్వర్డ్ స్నోడెన్ మాదిరిగా ఆయన నిజమైన హీరో. అందువల్ల అతను మరణించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. చై..
Rs.100.00
Gelupu Pilupu
ఈ పుస్తకం... ఇందుకు! విజయం, గెలుపు... జీవరాసులన్నింటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే. ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికీ, ప్రీతిపాత్రమైన, శ్రవణప్రియమైన, మంగళకరమైన పదాలు ''గెలుపు'' ''విజయం''! గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్న..
Rs.300.00
Lock Down Vetalu Mar..
ఇవి నిజంగా వెతలా! వెత అంటే బాధ, దిగులు, చింత అనేక పర్యాయపదాలు ఉన్నాయి. జనతా లాక్ డౌన్ మొదలైన ద్గర నుంచీ అసలీ లాక్ డౌన్ ఏంటి? కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పట్టినపుడు లాక్ డౌన్ విధించడం సాధారణం. ''విశ్వం అనే పరిశ్రమకి లాక్ డౌన్ ఏంటి?'' అంతా... అయోమయం... భవిష్యత్తు అంథకారం. కర్ఫ్యూ తెలుసు... 14..
Rs.125.00
Ankitam Kathalu
ఇతివృత్తం ఎంపిక, కథా సంవిధానం, కథనశైలి అన్నిటా ఆధునికత, ప్రగతిశీలత, ప్రయోజనం రంగరించిన అరుదైన కథా కదంబం ఇది. విభిన్న అంశాలలో లోతైన పరిశీలన చేసి రాసినవి. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న మనుషులే పాత్రలు. మనస్తత్వ విశ్లేషణ జరిగినా, సంఘటనల వల్ల స్ఫురించాలే గాని సుదీర్ఘమైన ఉపదేశాలు, సంభాషణలు ఉండవు. ఈ ప్రత్యేక..
Rs.200.00
Vyasa Varathi Sahith..
మునిపల్లె రాజు మ్యాజిక్ రియలిజమ్ నుండి మనోజ్దాస్ కథల వరకూ సర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్ వరకూ అద్దేపల్లి, ఛాయారాజ్, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు తేల్ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు రాజు-కవి-కళ-కళింగాంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి ..
Rs.175.00
Gurustuthi - Bhavard..
మాస్టర్ సి.వి.వి. గారిని స్తుతిస్తూ కొందరు మీడియమ్స్ వ్రాసిన పద్యాలు, వాటితో పాటు వారి శిష్యప్రశిష్యులు వ్రాసినవి కూడా కలిపి తరువాతకాలంలో కొందరు యోగసాధకులు గురుస్తుతి - అని చిన్న పుస్తక రూపంలో వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మాస్టరు సి.వి.వి. గారి యందు వారికున్న భక్తిప్రపత్తులను పద్..
Rs.50.00
Amrutaanveshanam
సకల సృష్టికి అమృత ప్రదాయని మాస్టరు సి.వి.వి గారి యోగవిధానము. అత్యంత మహామహిమాన్వితమైన ఈ నూతన యోగలక్ష్యము సృష్టిలోని లోపములను చక్కదిద్ది మానవుడు తనను తాను శాశ్వతునిగా తెలియజేసి గుర్తింపచేసి అనుగ్రహించేదిగా ఉంది. మాస్టరు సి.వి.వి. గారు తమ లక్ష్యసాధనకు సీష్టి రహస్యములను తెలుసుకొనుటకు, తెలియపరచుకు అకుంఠ..
Rs.150.00
Gurudevula Sannidhi ..
శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధించగా తేలిన పరమార్థమే ఈశ్వరుడు. బ్రహ్మణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. సృష్టి వికాసానికి దైవతత్త్వమునకు మానుషప్రజ్ఞ తోడయి నడవటం పూర్వం నుంచి వున్నా ఆ పరతత్వమును గురించిన ఎరుక మన అందరకు అందదు. దానిని అందిస్తున్నవారు గురుదేవులుగా కీర్తింపబడతారు. శ్రీ వేటూరి ప్రభౄ..
Rs.70.00
Guri
అభివృద్ధి అనే రాజకీయ ప్రహాసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్..
Rs.150.00
Manavudi Nityanvesha..
పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల కూర్పు, వారి ఒక యోగి ఆత్మకథలో లక్షలాది మందిని ఆకట్టుకున్న విశాలమయిన పరిధిగల, ప్రేరణాత్మకమయిన, సార్వజనీన సత్యాలను గురించిన లోతయిన చర్చను చేస్తుంది. వర్తమాన యుగంలో ఆధ్యాత్మిక జీవితంలో మనందరికీ విశ్వసనీయ మార్గదర్శకులు, పరమ పూజ్యులయిన ఈ రచయిత ప్రసంగాలు అన్నింటినీ ఆదర..
Rs.175.00
Parasa
పశుసంపదపై వచ్చిన అరుదైన నవల 'పరస'. నవలలోని కథ చాలా చిన్నది. ఒక చిన్న గ్రామం. ఆవులు, ఎద్దులు, గంగిరెద్దులు, మేకలు, గొర్రెలు, మనుషులు ఉంటారు ఆ ఊళ్ళో. మనుషుల్నీ పశువుల్నీ విడదియ్యడానికి వీల్లేదు. పొద్దు పుట్టిందగ్గర్నుంచి నిద్రపోయేదాకా పశువుల జీవితాలు మనుషుల జీవితాలు ముడిపడే ఉం..
Rs.75.00