Search Criteria
Products meeting the search criteria
Sri Varaha Narasimha..
శ్రీ వరాహ నరసింహస్వామి అవతారము భాగవతము, పురాణేతిహాసముల ప్రకారము అవతగారాల సంఖ్య అనేక విధాలు. ముఖ్యముగా చెప్పుకొనేవి, ప్రస్తావించబడేవి దశావతారాలు మాత్రమే. అవతారాల సంఖ్య ఎన్నైనా అన్నింటిలోనూ, ఈ వరాహ, నారసింహ అవతారాలు తప్పకుండా పేర్కొనబడ్డాయి. దశావతారాల్లో వరాహావతారాము మూడవదికాగా, నాలుగవది నృసింహావతారమ..
Rs.40.00
Bhagavadgeeta Parama..
భగవద్గీత అనేది అనుభవ గ్రంథము. ఇది సాక్షాత్తు భగవంతుని ముఖము నుండి వెలుబడిన పలుకులు. ఇది ప్రజలనందరిని వారివారి సర్వస్వమును త్యజించి భగవంతుని పాదపద్మము శాశ్రయింపుండని బోధిస్తుంది. గీతలోని బోధనల ననుసరించినచో జీవితం ప్రశాంతంగా నడచి, మోక్షము సులభసాద్యమగును. ఇంతకీ గీత అంటే :- శ్రీకృష్ణ భగవానుని దూత, వేదవ..
Rs.150.00
Sri Garuda Puranamu
వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన ''మానవ మోక్ష పథ దీపిక'' గరుడ పురాణము. మరణానంతరం పొందే యీ స్ధూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మల..
Rs.240.00
Ramayana Vishavruksh..
రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సు..
Rs.250.00
Ramayana Vishavruksh..
మన భాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ఆదికవి. వ్యాసమహర్షిని గౌరవించాలి. ఆయన వాల్మీకి అనంతర కవి. 'భాష' అనే పదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంతా వాల్మీకి, వ్యాసమహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శించుకోవచ్చు. కానీ మందబుద్ధితో తూర్పార పట్టకూడదు. రా..
Rs.100.00
Mahabharatam
(తేట తెలుగు వచనము - హరి వంశము సహితము) మహాభారత ఇతిహాసము జాజ్వల్యమానమైన వెలిగే దీపం. ఇది మోహాంధకారాన్ని దూరం చేస్తుంది. మానవుల అంత:కరణములను పునీతం చేస్తుంది. జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అంత:కరణములను వెలుగుతో నింపుతుంది. శ్రీ మహాభారతము మహాగ్రంథం. అపూర్వ ఇతిహాసం, మానవజాతికి మహావరప్రసాదం. మహాభారతం సమస..
Rs.1,500.00
Udyoga Parvam
ఇందులో కృష్ణ సారధ్యం , సంజయ రాయబారం , ద్రుతరాష్టునికి విదురుడి నీతిబోధ, శిఖండి కథ వరకు అచ్చ తెనుగులో వాడుక బాషలో మనకందించారు. శ్రీ పాదవారు చదవాలనుంటే శ్రీ పాద - భారతం చదవండి. ! వినాలనుంటే ఘంట సాల పాటలు వినండి !!! తినాలనుంటే గారెలు తినండి !!!. ..
Rs.150.00
Valmiki Ramayanamu
శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. భారతీయ సంస్కృతికి రామాయణము, భారతము ప్రధానమైన కావ్యములు, పురాణాలు, ఇతిహాసాలు. తపస్వియైన వాల్మీకి తన గురువైన నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ''ఈ లోకమున ఒక మహానుభావుడైన పురాణ పురుషుడు నాయకుడుగా ఒక కావ్యము వ్రాయదలచుకున్నాను. ఆ నాయకుడు ప్రస్త..
Rs.750.00
Ramayanam
పదే పదే అదే కథా? మళ్ళీ రామకథేనా? వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని గొప్ప కథలు లేవని? ఆ కథలేవీ పనికిరావన్నట్టుగా ప్రతి కవికీ, రచయితకీ రామకథే ఎందుకు అంటే, తమ రచనకి రాముడు అంతటి మహోన్నతమూర్తి మరొకరు లేరంటారు వారంతా. రాముడు ధర్మసూత్రాలతో తీర్చిదిద్దిన శిలావిగ్రహం కాదు, రక్తమాంసాలతో కదిలే నిండైనమనిష..
Rs.500.00
Kasikhamdam
స్కాందపురాణంలో సులభాగ్రహ్యంగా ఉన్న పురాణతీ కథభాగానికి, ప్రౌదమైన ప్రబంద పరివర్తమే ఈ కసిఖండం. ఈ రచన క్రీ.శ. 1440 ప్రాంతమున రచిమ్పబదినడిగా ఉహించాబడుతున్నది. రాజమహేన్ద్రిని ఏలిన వీరభద్రరెడ్డి అనే ప్రభువుకు అంకితంగా రచితమైన ఈ కాశి ఖండము 'అయ : పిండం' అని పండితులు చేతనే ఒక ప్..
Rs.100.00
Mahasiva Puranamu
ఆధ్యాత్మిక, భక్తీ, జ్ఞాన చింతన కై అర్రులు చస్తున్న నేటితరం పాఠకులకి మేమందిస్తున్న యీ 'మహా సివపురణము' వేసవి వెన్నెలలో చిరుమల్లెల సువసనల్ల భక్తీ సుగంధ పరిమళాలు, వేదజల్లగాలదని మా నమ్మకం. ఇది నేటి తరం వారిని భక్తీ మార్గం వైపు ఆలోచింపజేసే గ్రంధం. ఇట్ట..
Rs.300.00
Mahabharata Charitra..
మహాభారత చరిత్రము భారతీయ వాజ్మయమునందు స్మరణ, దర్శన, లేఖన, పఠన, పాఠనాదులచే బురుషార్థము నర్థుల కొసంగునది మహాభారతమని యార్యులు నుడువుదురు. రామాయణ మహాభారతగాథ ''లాసేతు హిమాచలుమ'' పెక్కు విధముల నాబాలగోపాలము గానముచేయదగిన సర్వ రససంపత్తిగలవై యున్నవి. పాశ్చాత్యులుగూడ రామాయణ మహాభారతముల దమతమ భాషలలోని కనువదించుకొ..
Rs.250.00
Sri Madandrabhagavat..
విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో సముచిత..
Rs.500.00
Kaliyugarambham
భారతదేశపు మహాకావ్యంగా 'మహాభారతం' ఈనాటికీ నిలిచే ఉంది. 'జయ' అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాధ. కురక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. 'అజేయుడు' కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న ..
Rs.350.00
Bhagavatgeetaa Makar..
శ్రీమద్ భగవద్గీతను ఆదిశంకరుల నుండి, ఆధునికుల వరకు అనేకులు అనేక కోణముల నుండి, అధ్యయనము చేసి, విశ్లేషించి, వందలాది భాష్యములను రచించి యుంటిరి. భారతీయ భాషలలోనే కాకుండా, విదేశీ భాషలలో కూడాను వ్యాఖ్యానములు వెలసినవి. శతాబ్దాలుగా తరతరాల నుండి, దేశ విదేశీయులైన మేధావులనాకర్షించి ఆలోచింప జేసి, వారి ప్రశ..
Rs.150.00
Sarvadevatha Nitya P..
వందే గణేశం భుజగేంద్ర సమస్త భక్తాలి కృతాతి తరుణం విశ్వంభ రా సంస్థిత లోక రక్షణం మదీయ పాపౌఘ తమ స్సుపూషణం ..
Rs.35.00
Bhagavadgeeta Saaram..
విద్యార్థులు, జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోనైనవారు, వయోజనులు తప్పక చదవాల్సిన గీతా సారాంశం! ఈ చిరు పుస్తకంలో - ఆత్మ, కర్మ, భగవంతుడు-ప్రకృతి, సత్కర్మ, ఆత్మ నిగ్రహం, ధ్యానం, నిరీశ్వరవాదం, భక్తి-ఈశ్వరకృప; పరమాత్మ సందర్శనం మొదలగు విషయాలపై శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను వివరించాం. ఆత్మ-దేహం గతించ..
Rs.40.00
Sri Devi Bhagavatam
అస్తదాస పురాణాల సారం ఒక్క 'దేవి భాగవతం'లోనే ఉన్నదని విజ్ఞుల ఉవాచ. దీనికి కారణం - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, సివుల్లకు సంబంధించి ఏ ఏ గాధలు పురాణాలలో వివరించబదినవో, అవన్నీ సంక్షిప్తరుపంలో దేవి భాగవతంలో మనం దర్శించవచ్చు! మూర్తి త్రయనికే మూల..
Rs.250.00
Sri Narada Mahapuran..
శ్రీ నారద మహాపురణము అష్టదాస మహాపురనములలో ఆరవది. పురనపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నాభిగా ఈ మహాపురణము పరిగానిమ్పబడుతున్నది. దీనిని కొందరు పండితులు నారదీయ పురన్నంగాను, కొందరు బృహన్నరదియ పురనంగాను పేర్కొంటున్నారు. నారదపురణంలో ఇరవై ఐదువేల శ్లోకాలు ఉన్నాయని, ఇది బృహత్కల వృత్తాంతాన్ని వివరించి పురణమన..
Rs.400.00
Ramaneeya Bhagavatha..
శ్రీమద్రామాయణ భారత భాగవతాలు - మన జాతి సంపద. వేదం అనే మహాసముద్రం మనకోసం పంపించిన కెరటాలు. ఈత రాని వారికోసం - లోతు తెలుసు కోవాలన్న ఆసక్తివున్నా ఆ శక్తిలేని వారికోసం వచ్చిన ఈ కెరటాలు చేత వెన్నముద్దలు, చెంగల్వపూదండలు... వినోదంతో ఆకట్టుకుని - విజ్ఞానంతో బుద్ధిని నింపివేసి. మనసును మహదానంద సాగరంలో ఓలలాడిం..
Rs.400.00