Search Criteria
Products meeting the search criteria
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Bharata Rajyangamu
భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావం, భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా? రాజ్యాంగాన్ని రాజకీయం శాసిస్తున్నదా, లేక రాజకీయాన్ని రాజ్యాంగం శాసిస్తున్నదా? రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తున్నదా, లేక రాజ్యాంగం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్నదా? రాజ్యాంగంంపై రాజకీయ పార్టీల ప్రభావం, న్యాయవ్యవస్థ వర..
Rs.720.00
Udyamakonam
రాష్ట్రంలో వె.ఎస్. రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంచలంచెలుగా పరిస్థితి దిగజారడాన్ని మనం ఈ సంకలనంలో తెలుసుకోగలుగుతాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వందరోజులు పూర్తయిన సందర్భంలో రచయిత దాని తొలి చర్యలు సానుకూల దిశలో వుండటాన్ని అభినందించారు. అయితే 'పెరగంగ తెలిసింద..
Rs.80.00
Yem Cheppindi ? Yend..
తెలంగాణలో అగ్రకులాలలో మాత్రమే ఆర్ధిక సమానత్వం సిద్దంచగా , కోస్తాలోని వెనుకబడిన కులాల్లోనూ, రాయలసీమ లోని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆర్ధిక అసమానత్వమే తాండవిస్తుందని 'కోరాదోగినీ' అంతర్జాతీయ ఆర్ధిక నిపుణతా విధానం 'గినీ కోఎఫిషియంట్ ' ఆధారంగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విశ్లేశిస్తుంది. తెలంగాణ అభివృ..
Rs.40.00
Mana Kalala Disaga R..
భారతదేశా ప్రజలు అనుభవిస్తున్న ప్రస్తుత చిన్నాభిన్న పరిస్ధితికి, వారి అంతులేని కడగండ్లకు కారణాలను స్పష్టంగా అవగాహనా చేసుకోటానికి ఈ పుస్తకం మేలుకొలుపు. ప్రజలు పడుతున్న బాధలు, వాటి పరిష్కారాలు, అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో తెలుసుకోతన్నికే చేసే పరిశోధనలను గురించి ప్రతివారు గ్రహించడం అనివార్యం. వ..
Rs.150.00
Gamanam
ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్..
Rs.200.00
Manasulo Maata
ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూడగొన్న నాయకుడిగా, అభివృద్ధిపట్ల తపన కలిగిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడుగారు అందరికీ ఆదర్శం. తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక..
Rs.125.00
Polimera
పొలిమేర సరిహద్దుకు పర్యాయపదం. గ్రామాల పొలిమేరలు - గ్రామాల్లోని ర్పజల జీవన సరళిని తెలియజేస్తుంటాయి. ఇవి ఆయా గ్రామ ప్రజల విభిన్నతనూ, చిరకాలంగా వారి నడుమ కొనసాగుతున్న కులాల ఆధిక్య అధమ వ్యత్యాసాలను అతి సహజంగా చూపెడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే - గ్రామంలోని ఒక వర్గం జనాన్ని తతిమ్మావారి నుంచి దూరంగా అట్టిపెడ..
Rs.120.00
YSR tho..
వైయస్సార్తో... ఉండవల్లి అరుణ కుమార్ (కొన్ని సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు) పాదయాత్ర మండుటెండలో వైఎస్ పాదయాత్ర గోదావరి తీరానికి చేరుకొంది. ఆ రోజు మధ్యాహ్నం కొవ్వూరు నుండి రాజమండ్రికి నడుస్తూ గోదావరి నదిని చూసారు వైఎస్. అంత వేసవిలో కూడా రాజమండ్రి దగ్గర గోదావరిలో అన్ని నీళ్ళు చూసి ఆనందపడిపోయారు. రా..
Rs.100.00
Asalem Jarigindante
చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత? అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత? వాటిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్సింగ్ తన పదవికి ..
Rs.150.00
Rajakeeya Krushi Man..
నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన..
Rs.35.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
The Harvest
(సేద్యం పై ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి దీర్ఘకావ్యం ''పొలి'' ఆంగ్లానువాదం) ....యిదొక స్వానుభవ కావ్యం. అందుకే ఎక్కడా జారుడుతనం గానీ, లూజ్గా వుండటం గానీ జరగలా - వ్యవసాయ సంబంధిత దృశ్యాలు అలా అలా కళ్ళముందు రుతుక్రమంలో ఎంతో అ..
Rs.90.00
Samajika Smugglerlu ..
''బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట..
Rs.30.00
Neti Bharata Desamlo..
భారతదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతను, వ్యవసాయరంగంలో వర్గ విభజనను, వర్గసంబంధాలను, దోపిడీ స్వరూపాలను ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది. సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. మొత్తంగా వ్యవసాయరంగం అధ్యయనానికి, నూతన ..
Rs.40.00
Wheels Behind the Ve..
…Many startling revelations about PV’s role in Ayodhya, Dr. Manmohan Singh’s resignation, Squabbles in PMO, Woes of businessmen like Amitab Bachan and Ambanis, PV in hawala scandal, Chandraswami & PV, Indira Gandhi & Andhra agitation,..
Rs.125.00
Matonmaadula Daadi
పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. 2015 సంవత్సర ప్రారంభకాలం నుండి దేశ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంఘటనల పరంపరను, వాటి లోతుపాతులను మేధావులు ఈ వ్యాసాల్లో పరిశ..
Rs.100.00
Revisionist Vyatirek..
తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్ చారుమంజుందార్ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన ..
Rs.50.00