Search Criteria
Products meeting the search criteria
Asthithvaniki Atoo I..
నెంబర్ 1947 సంతోషాబాద్ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించిం..
Rs.75.00 Rs.60.00
Tadigiri Potaraju Ka..
పీడితుల విలాపాగ్నుల్ని అక్షరీకరించిన మార్క్సిస్టు కథకుడు తాడిగిరి పోతరాజు. తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించిన రచయిత. పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమౌతు..
Rs.65.00
Katha - 2019
కథ 90తో 1991లో మొదలై ముప్ఫై ఏళ్లుగా సాగుతున్న యాత్ర. ఈ కరోనా కష్టకాలం లోనూ ఆగని యాత్ర. మా అనుభవాలనీ&్న ఏదో ఒక సందర్భంలో అక్షరబద్ధమైనప్పుడు కానీ ఇదెలా సాహసయాత్ర అనేది అర్థంకాదు. ఈ 'కథ 2019' 17 ఉత్తమ కథల సంకలనం. ఈ సంకలనంలో తొలి, తుది కథలు (కొట్రవ్వ, మిట్టమధ్యాన్నపు నీడ) రచయిత్రులవే కావటం, అవి స్త..
Rs.125.00
Katha - 2017
కథ - 2017లో 1. పూర్ణమాణిక్యం ప్రేమకథలు - డా|| వి.చంద్రశేఖరరావు 2. ద్వాదశి - చిరంజీవి వర్మ 3. అనుత్తర - కుప్పిలి సుదర్శన్ 4. పిరమిడ్ - పాపినేని శివశంకర్ 5. అమర్ కథ - మధురాంతకం నరేంద్ర 6. అతడి బాధ - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 7. కూసింత చోటు - మోమిత 8. ప్రవాహం - రిషి శ్రీనివాస్ 9. స్వల్పజ్ఞుడు ..
Rs.80.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Kathasravanthi - 3
వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారి..
Rs.605.00
Ravi Sastry Kathalu
''రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయవూ చెయ్యకూడదని నేను భావిస్తాను'' అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి..
Rs.60.00
Gopichand Kathalu
తెలుగు కథకు వస్తు నవ్యత, శిల్ప సౌష్టవాన్ని కలిగించి కథానిక సాహిత్య విస్తృత ప్రాచుర్యానికి తోడ్పడ్డ ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. సజీవమైన భాష, సరళమైన శైలి, నిరాడంబరమైన శిల్పం, సూక్ష్మమైన మానసిక విశ్లేషణ, విప్లవాత్మకమైన భావసంపద, హేతుబద్ధమైన శాస్త్రీయవిజ్ఞానం, వ్యంగ్యాత్మకమైన వ్యాఖ్యానాలతో కూడిన..
Rs.60.00
Valluru Sivaprasad K..
మార్క్సిస్టు పరిశీలనతో అభ్యుదయ రచయితగా సంప్రదాయ యితివృత్తాలకు భిన్నంగా శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో నూతన చైతన్యాన్ని, ఆలోచనలను సమాజానికి కథారచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దు:ఖాన్ని ఆశ్రయించినా ఆ దు:ఖకారణాలను అన్వేషిస్తూ దు:ఖ విముక్తిని కాంక్షిస్తూ కథారచన చేస్తున్న నాలుగవతరం కథా రచయిత. 30క..
Rs.60.00
Madhurantakam Narend..
మధురాంతకం నరేంద్ర కథలు లోకాన్ని ఎలా చూడాలో చెప్తాయి. వాస్తవికతకీ వాస్తవికత వెనుకవుండే వాస్తవాన్ని పరిశృలించటానికి తోడ్పడతాయి. అంతేగాక ఈ కథలు పాఠకుని మనో విస్తృతి పెరగడానికి దోహద పడతాయి. ఒక దార్శనికతనిచ్చే చూపునీ ఇస్తాయి. నరేంద్ర కథలు మనకెంతో రసానుభూతిని కలిగిస్తాయి. ఈ కథా సంపుటిలో నాలుగుకాళ్ల మండపం..
Rs.60.00
Attada Appalnaidu Ka..
కళ్ళముందు కనిపించే జన జీవితం అలా ఎందుకుందో, సమకాలీన స్తానిక సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాల, సంఘర్షణల నేపథ్యంలో విమర్శకు పెట్టటం ఆయన కథా వస్తువు. ఉత్తరాంధ్ర ప్రాంతం కథాభూమిగా, ఉత్తరాంధ్ర సామాన్య జనం కథా నాయకులుగా వారి భాష, యాస, తన శైలిగా ఆవాహన చేసుకొని ఘనమైన ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వానికి మేలైన ప్..
Rs.60.00
K.Varalakshmi Kathal..
దాదాపు మూడు దశాబ్దాలుగా కథలు వ్రాస్తూ అయిదు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువరించిన వరలక్ష్మి పది కథల బంగారం ఈ పుస్తకం. వరలక్ష్మి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా వుంటాయి. అవికూడా మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి విద్యావంతులైన స్త్రీలు కాక సమాజపు అడుగు పొరలలో వుండి, జీవితంతో పోరాడుతున్న స్త్రీలు. వాళ్..
Rs.60.00
Bhushanam Kathalu
తొలి ఆధునిక తెలుగుకథ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిందంటే అంగీకరించని వాళ్లు గూడా తొలి సాయుధ ఆదివాసీ కథ ఉత్తరాంధ్రనుంచి వచ్చిందని అంగీకరిస్తారు. కేవలం సాహిత్యం కారణంగా ఆంగ్లేయుల పాలనలో జైలు పాలయిన కవి గరిమెళ్ల సత్యనారాయణ తర్వాత కాంగ్రేజుల పాలనలో సాహిత్యం కారణంగా జైలుపాలయిన ఉత్తరాంధ్ర రచయిత భూషణం. 'ఆదివాసీ జ..
Rs.60.00
Maa Gokhale Kathalu
గోఖలే కథల్లో ఉక్కడా గోఖలే కనబడరు. రచయితతో ప్రమేయం లేకుండా కథ తనదారిన తాను పోతుంది. పాత్రలు రచయిత తమ చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టు కాకుండా తమంత తాముగా ప్రవర్తిస్తాయి. పాత్రలు స్వయం వ్యక్తాలు కావటం గోఖలే కథల్లోని గొప్ప రచనాశిల్పం. స్వభావ వాదంలోని ఆహ్లాదకర పార్శ్వానికి, వాస్తవికతా వాదంలోని అనుకూల పార్..
Rs.60.00
Katha Sahiti 10 Samp..
ఇది కథలకు కాలం కాదన్నప్పుడు ఈ సంకలనాలను ప్రచురించటం మొదలు పెట్టాం. రచయితలు తమకు వేదిక దొరికిందని, పాఠకులు మంచి కథలు చదవ గలుగుతున్నామని సంతోషించారు. అలా 1991లో కథ 90తో ప్రారంభమయిన ప్రయాణం ఇరవై మూడేళ్ళుగా నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంతకాలం ఎన్నో కథల నుంచి కొద్ది కథలను మాత్రమే ఎంచుకోవడం కష్ట..
Rs.433.00
Kadha Varshika 2012
ప్రతి సంవత్సరమూ వెలువడే కథా సాహిత్యాన్నంతా విశ్లేషించి సింహావ లోకనాన్ని నిర్వహించబడమన్నదే కథా వార్షిక ప్రధానోద్దేశం. అలా సమకాలీన సాహిత్య ధోరణులను గుర్తించడమూ, ఆయా సంవత్సరాల్లో వెలువడిన మంచి కథా సాహిత్యాన్నంతా విమర్శ రూపంలో భద్ర పరచడమూ, సాహిత్య సింహావలోకనాల వల్లే సాధ్యమవుతుంది. వస్తువూ, శిల్ప..
Rs.60.00
Katha Varshika 2011
2011 కథల్లోని వివిధ పాత్రల ప్రాతినిధ్యాలలో ఈ రాజకీయ, సైద్ధాంతిక కోణం చాలా బలంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఏ రకం వాస్తవికత కథలో వున్నా, వాటిలో ఈ కోణం బలంగానే కనిపిస్తుంది. ఈ కోణానికి అతీతంగా నిలబడి కథ చెప్పే స్థితి కనీసం ఈ 2011లో లేదు. భూమి సమస్య అయితే అది ప్రాంతీయ రాజకీయాల..
Rs.60.00
Katha Varshika 2008
విమర్శలకు అతిగా స్పందించకుండా, దానిలోని మంచి చెడ్డలను సహనంతో తరచిచూడవలసిన బాధ్యత కథకులపైన వుంది. నిజానికి కఝథా సాహిత్యసింహావలోకనాల్లోనూ, విమర్శల్లోనూ పేర్కొనడమంటే ఆయా రచనలకు సాహిత్య స్థాయివున్నట్టే లెక్క. యిప్పుడు ప్రతి సంవత్సరమూ వివిధ పత్రికల్లో రకరకాలుగా వస్తున్న కథల్ని లెక్కగడితే అవ..
Rs.75.00
Katha Varshika 2007
2000వ సంవత్సరంలో ప్రారంభించిన కథావార్షిక ప్రచురణల పరంపరలో యిది యెనిమిదవ సంకలనం. 2002లో మా సంస్థ సమకాలీన కథా సాహిత్యంపైన సింహావలోకనంతో బాటూ వొక సాధికారమైన చర్చను గూడా నిర్వహించింది. అందులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అంపశయ్య నవీన్, ఓల్గా, స్వామి, కె.శ్రీనివాస్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గ..
Rs.75.00
Vedurupuvvu
రచయిత తన శైలిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ కథా రచన చేయటం ద్వారా తన రచనా ప్రవాహాన్ని నిత్యనూతనంగా నిరంతరాయంగా కొనసాగించడం సాధ్యమవుతుంది. ఈ లక్షణం మధురాంతకం నరేంద్రలో పుష్కలంగా ఉంది. 'రెండేళ్ల పథ్నాలుగు' కథా సంపుటిలోని కథలతో అప్పటివరకూ ఉన్న తన శైలిని తానే ఛేదించుకుని నూతన ధోరణిలో కథా రచన..
Rs.140.00