Search Criteria
Products meeting the search criteria
Devullu Dayyalu Vign..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందిన పది దేశాలలో భారత్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పౌరులు శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించాలన్న అంశాన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం భారత్ ఒక్కటే. ఆధునిక విజ్ఞనశాస్త్రం అభివృద్ధి చెందుతున్న తీరును, శాస్త్రీయ స్ఫూర్తి కొరవడుతున్న అంశ..
Rs.120.00
Desabhakti Upaadhyay..
''దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో భాగంగా లేకపోతే మన దేశం ఈ తరాన్నే గాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపౌరులు దేశ శ్రేయస్సు కంటే తమ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. - ఖాసా సుబ్బారావు ..
Rs.75.00
Crack Down On JNU To..
"It is not the proper role of the university to attempt to shield individuals from ideas and opinions they find unwelome, disagreeable and even deeply offensive… Concerns about civility and mutual respect can never be used as justification for closing oof discussion about ideas, however offensive." ..
Rs.75.00
Attack On Secularism..
"Our commitment of freedom of expression demands that it cannot be suppressed unless the situations created by allowing the freedom are pressing and the community interest is endangered. The anticipated danger should not be remote, conjectural of far-fetched. It should have proximate and direc..
Rs.100.00
Rohith
"Caste is, therefore, the real explanation as to why the Hindu has let the savage remain a savage in the mindset of his civilization without blushing or without feeling any sence of remorse or repentence."So long as castes remain, Hindu religion cannot be made a missionary religion and shudhi will b..
Rs.50.00
Bharatadesam
ఆదిమ కమ్యూనిజం, బానిస వ్యవస్థ, భూస్వామ్యవ్యవస్థ అను సామాజిక దశలు, భారత సమాజ పరిణామంలో సైతం ఉన్నాయనీ సాధికారికంగా నిరూపించిన మొట్టమొదటి మార్క్సిస్టు పరిశోధక గ్రంథం ఇది. ''యజ్ఞ'' అను మాటకు శ్రీ డాంగే గారిచ్చిన అర్థం, మార్క్సిజాన్ని సృజన శీలంగా భారత పరిస్థితులకు వర్తింప ..
Rs.150.00
Dalita Samasya Paris..
దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు!మార్క్స్ కావాలి! - రంగనాయకమ్మ ''అంబేద్కర్ ద్వారా దళితులకు అందినదంతా - రిజర్వేషన్ల దాస్యమూ మతమౌఢ్యమూ మాత్రమే''. ''అంబేద్కరు పాలకవర్గంలో తన ఇష్టంతోనే ఇమిడిపోయిన విద్యావంతుడు! దారి తప్పిన మేధావి!'' - కోట్లాది దళితులకు మూర్ధన్యుడైన అం..
Rs.70.00
Dr.K.B.Krishna Racha..
రాజకీయ సిద్ధాంతాలచరిత్ర చరిత్ర మాత్రమే కాదు; అది రాజకీయ ప్రామాణిక గ్రంథాల పరిశీలన కూడ. ఈ సిద్ధాంత వ్యాసరచనలో పరిగణనలోనికి తీసుకున్న కాలంలో రాజకీయ ప్రామాణిక గ్రంథాలనేవి అసలు లేనేలేవు. నేను పరిశీలించిన ప్రామాణిక గ్రంథాలన్నీ మతపరమైతే వాటి లక్ష్యం బౌద్దమతవ్యాప్తి. వాటిలో రాజకీయపరమ..
Rs.240.00
Jogini Vyavastha
జోగినీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ అమల్లో ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ దురాచారం సాంప్రదాయ ముసుగులో నడుస్తూంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ దురాచారానికి మతం కూడా వత్తాసు పలకడం. అంటరానితనంచే సమాజం వెలివేసిన దళిత, వెనుకబడ్డ కులాలకు చెందిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను యాగపశువుల్లా గ..
Rs.125.00
Devudi Bramalo
చరిత్రాత్మక ఘటనల పునాదిగా నాస్తికత్వాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తకంలో విశేషం. - ఆంధ్రజ్యోతి మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్దాలను ప్రశ్నిస్తూ రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకం 'ది గాడ్ డెల్యూజన్' , 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ..
Rs.200.00
Needa To Yuddham
జ్ఞానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించిదీ, సమాజం గురించిందీ. అవి రెండూ కొన్ని సార్లు కలిసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి. మనుషులు జ్ఞానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్తితుల్ని మెరుగుపర్చుకోగలగాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతోంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞానం, ..
Rs.50.00
Nithya Jeevithamlo S..
సమాజాన్ని ఎటువంటి విలువలతో నిర్మించుకోవాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అంశం. దోపిడీ పీడనల పెట్టుబడి దాష్టీకపు విష పాముల పడగ నీడన, హీన విలువల సంస్కృతితో జీవించాలో లేక దోపిడీ-పీడన రహిత, ఉన్నత ప్రజాస్వామ్య, సమసమాజ తాత్విక విలువలతో జీవించాలో ప్రజలు ఆలోచించుకోవాలి. చరిత్రలో అందివచ్చిన వెలుగులను గణనంలోకి..
Rs.100.00
Mata Tatvampai Bala ..
మతతత్వం పై ...... బాలగోపాల్ కె. బాలగోపాల్ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త. భారతదేశంలో మతతత్వంపై ఆయన ఆలోచనల కూర్పు ఈ పుస్తకం. ''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్లనే 'హిందుత్వం' పరమత ద్వేషంమీద మాత్రమే మనగలదు.'' ''హైందవం..
Rs.150.00
Ramayana Munulu
రామాయణాన్ని ఒక కావ్యంగానూ మత గ్రంథంగానూ కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కథలో అనేక కథలున్నాయి. మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని వ..
Rs.50.00
Manushulu Chesina De..
'దేవుడున్నాడా? చూపించు'' అనే నాస్తిక, హేతువాదులు గానీ, ''అడుగో గోడలో ఉన్నాడు. ఇడుగో స్తంభంలో ఉన్నాడు'' అనే ఆస్తిక, భక్తిపారాయణులుగానీ ప్రధానంగా నిరూపణవాదాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ఆటవిక దశ దాటని ఈశ్వరారాధకులు భగవత్ దర్శనం చేయించలేనట్టే, ప్రాథమిక భౌతికవాద దృష్టిని మాత్రమే కలిగిన నిరీశ్వరవాదులు తమ వాదన..
Rs.100.00
Maadigavari Charitra..
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి భారతదేశ చరిత్ర - కులవ్యవస్థ పై పరిశోధన చేశారు. చరిత్రలో 'మరుగున పడిన' విషయాలను బహిర్గతం చేశారు. చరిత్రను కొత్తగా విశ్లేషించారు. మాదిగవారు అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి చేసే పోరాటాన్ని చిత్రించారు. 'మాదిగవారి చరిత్ర' 2001లో ప్రచురితమై ఎనిమిది ముద్రణలు పొ..
Rs.150.00
Reservationlu Samaji..
పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న రిజర్వేషన్ల అంశాన్ని పలువురు మేధావులు, ఉన్నత పదవులు నిర్వహించిన అధికారులు, సామాజిక కార్యకర్తలు వివిధ కోణాల్లో వివరించిన వ్యాసాల సంకలనం ఇది. దీన్ని తొలుత సఫ్దర్ హష్మీ మెమోరియల్ ట్రస్ట్ ( సహమత్ ) ఇంగ్లీషులో ప్రచురించింది. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్..
Rs.40.00
Mahila Drukkonamlo K..
కులము - స్త్రీ బానిసత్వం, కులము - వర్గం - కులపరమైన జీవన విధానం - ఆధ్యాత్మికం, ఇవన్నీ ఒక సంగమ స్థానంలో కలుసుకునే చారిత్రక పరిస్థితులను, సామాజిక నేపథ్యాలను సవివరంగా పాఠకుల ముందు రాసిన ఉమా చక్రవర్తి రచించిన ''జెండరింగ్ కాస్ట్ త్రూ ఎ ఫెమినిస్ట్ లైన్`` అన్న ఇంగీషు పుస్తకాన్ని భారతి సంస్థ..
Rs.40.00
Gokulamlo Radha
ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో ..
Rs.70.00
Jvalinche Padalu (Da..
విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్. నాగరాజ్ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్. అం..
Rs.50.00