Search Criteria
Products meeting the search criteria
Ashajyoti
ఈ సంపుటిలోని అన్ని రచనలూ భగవంతుడి కుమారుడైన ఏసుక్రీస్తు మానవజన్మ ఆద్యంతాల సంతోషమయ సన్నివేశాల కానందమయావిర్భూతులు. ప్రక్రియా వైవిధ్యం ఉన్నా వస్త్వైక్యంవల్ల ఈ రచనలు సంపుటీకరింపబడ్డాయి. 'ఆశాజ్యోతి' కవిత్వంలోని పద్యాలు కొన్ని 'ఆశాజ్యోతి' నాటికలోని, 'మధుజ్యోతి' వ్యాసంలోని, రచనా భాగాలు కొన్ని 'మేరీమాత' నా..
Rs.120.00
Dalita Kathalu
దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారి..
Rs.250.00
Kannatalli
కన్నతల్లి 'ఎందుకు ఏడుస్తున్నారు?' ''నేనేడవటం లేదు!'' 'మరా కన్నీళ్ళు ఏమిటి?' 'ఆనందం!' సమాధానం చెప్పాడు సదాశిశం. ప్రశ్నించిన యువకుడు 'ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు' అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు. సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి. నాలుగేళ్ళ వాడికి దొ..
Rs.150.00
Dikkulenodu
మహౄశయుల్లారా, ఇది మీ భాగస్వామ్య నాటిక. ఇది మీ భాగస్వామ్యం కోరుతుంది. ఏ సాహిత్యమైనా, సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వప్రజాళికి దర్పణమన్నమాట, మీ కిష్టమైతే సంతోషమేకానీ, ఈ నాటిక మాత్రం ఈ కాలానికి, ఈ దేశానికి, ఈ జనానికి అద్దం పడుతుంది. ఇది ప్రతినిత్యం భారతదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యల..
Rs.27.00
Vimarsini
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక..
Rs.250.00
Kathasravanthi (10 v..
వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమ..
Rs.500.00
Katha Sahiti 10 Samp..
ఇది కథలకు కాలం కాదన్నప్పుడు ఈ సంకలనాలను ప్రచురించటం మొదలు పెట్టాం. రచయితలు తమకు వేదిక దొరికిందని, పాఠకులు మంచి కథలు చదవ గలుగుతున్నామని సంతోషించారు. అలా 1991లో కథ 90తో ప్రారంభమయిన ప్రయాణం ఇరవై మూడేళ్ళుగా నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంతకాలం ఎన్నో కథల నుంచి కొద్ది కథలను మాత్రమే ఎంచుకోవడం కష్ట..
Rs.433.00
Telugu Vyasa Parinam..
తెలుగులో వ్యాసం మీద పఠన పరిశోధనలకు ఇదొక్కటే పాఠ్యాంశమయింది. ఆధార గ్రంథమయింది. పరిశోధకులకు ఆకార గ్రంథమయింది. అనేకులు, దాదాపు నూరేళ్ళలో వ్రాసిన వ్యాస సాహిత్యం దర్శనీయమయింది. సాహిత్యం మీద, భాష మీద, విభిన్న సామాజికాంశాల మీద మేధావులు, పరిశోధకులు, విమర్శకులు తమ అభిప్రాయాలు, భావాలు, వ్యాసాలు అందిస్తే ఆయా ..
Rs.350.00
Telugulo Toli Navala
తెలుగులో తొలి నవల శ్రీరంగరాజు చరిత్ర. అయితే రాజశేఖర చరిత్రకు ఆ ప్రసిద్ధి వచ్చింది. పరిశోధకులు, విమర్శకులు ఈ గ్రంథం పరిశీలించి, ఆ నవల ప్రాథమ్యం గుర్తిస్తారు. ప్రతిష్ఠిస్తారు. నా ప్రతిపాదన అంగీకరిస్తారు. సాహిత్యలోకం విశ్వవిద్యాలయాలు ఈ విమర్శ గ్రంథం గుర్తించి, దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస..
Rs.60.00
Dalita Kadhanikalu
Dhalitha kathanikalu By Kokakaloori Inaq (Author) దళిత వాదం వ్యాప్తిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కథలు ఇవి. సామాజిక అణచివేతకు, ఆర్ధిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు. ఈ సంకలనంలోని ఊరబావి, ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచూర్యం పొందాయి. వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలూ దళితు..
Rs.150.00
Kolakaluri Enoch Kat..
కొలకలూరి ఇనాక్ కథలు మన కళ్ళముందు సజీవంగా కదలాడుతూ వుంటాయి. కొన్ని మనతో మాట్లాడతాయి. ఇంకొన్ని పోట్లాడతాయి. మరికొన్ని కొట్లాడతాయి. ఇంకా కొన్ని ఆప్యాయంగా మన భుజాల్ని నిమురుతాయి. అయితే, ఇవన్నీ అంతిమంగా ఎంతో ప్రేమతో మన కన్నీళ్ళను తుడుస్తాయి. కొలకలూరి ఇనాక్ కథలను అర్ధం చేసుకోడానికి ఒకసారి కనీసం మానసికం..
Rs.50.00
Jaihind
జైహింద్' నాటకం 1964లో రాశారు. ఎన్ని అనైక్యాలున్నా, ఒక్క మాటమీద, బాటమీద, తాటిమీద భారతీయులంతా నిలవటం, అసాధారణంగా త్యాగాలు చేయటం ప్రేరణ. దేశభక్తితో పొంగే గుండె, వీర సైనికుల్ని ఆరాధించే ఆవేశం, అన్నదాతలైన రైతుల్ని గౌరవించే ఆలోచన, నాటక వస్తువును రూపొందించాయి. ప్రణ..
Rs.36.00
Amaraavati
అమరావతి ప్రాశస్త్యం గూర్చి అధ్యక్ష కవితోపన్యాసికలో వీలయినంత సమగ్రంగా పేర్కొన్నాను. ఇప్పుడు అమరావతి పుట్టుక పూర్వం మాదిగలు దాని నిర్మాణంలో ప్రఖ్యాతిలో వహించిన పాత్ర గూర్చి వివరించటం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంయ నిర్వహించిన కవి సమ్మేళనం (21-3-2015) అధ్యక్షుడిగా చేసిన ప్రసంగంలో చారిత్రకంగా అమరావత..
Rs.108.00