Search Criteria
Products meeting the search criteria
Bouddha Chintana
మానవాళిలో అధిక జనాభాగల బౌద్ధ ప్రపంచంలో వెనరబుల్ డా. కె. శ్రీ ధమ్మానందగారి పేరు తెలియని బౌద్ధులెవరూ ఉండరు. ఆయన పేరు బౌద్ధులకు సుపరిచయం. వీరు అనేక బౌద్ధ సాహిత్య గ్రంథాలను రచించి ఆ తథాగతుడు చూపించిన విముక్తి మార్గాన్ని లెక్కలేనంత మందికి వీరి రచనల ద్వారా అందజేస్తున్నారు. ఆయన ప్రసంగాల్ని స్వయంగా విన్..
Rs.100.00
Prema Tho
గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు. కాని క్రియేటివిటీ, దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు. అలాంటివారిలో జీన్పాల్ సాత్రే ఒకరు. అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్. అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పథాలు సమృద్ధిగా వున్నారు. కాని కొన్ని శ..
Rs.60.00
Marxe Naa Teacher
మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిందే! ఎంగెల్స్తో కలిసిన మార్క్సు నించి! వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏ నాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసన తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు ..
Rs.50.00
Mana Jeevithalu-2
ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచమంతా పర్యటించి, వివిధ దేశాల ప్రజల జీవనశైలినీ, ఆలోచనా సరళినీ ప్రభావితం చేసిన అత్యంత ఆధునిక తత్వవేత్త. అశాంతితో, సంఘర్షణతో నిండిన నిత్య జీవితాన్ని ముఖాముఖీగా ఎదుర్కొనే సాహసాన్నీ, నిర్భీతినీ మనలో కృష్ణమూర్తి బోధనలు ..
Rs.120.00
Mana Jeevitalu Jiddu..
1895లో మదనపల్లిలో జన్మించిన జిడ్డు కృష్ణముర్తి విన్నుత్నమైన తమ చిన్తనధరతో అశేష ప్రజల ఆదరనభిమానాలు పొందారు. ప్రపంచమంతట పర్యటిస్తూ చేసిన వారి ప్రసంగాలు విశ్వ విఖ్యాతి గనించాయి. మానవుడి చేతనవర్తన్ని ఇంట కూలంకషంగా పరిసిలించిన తాత్వికులు లేరని చెప్పవచును. మనసులు విప్పి తమ..
Rs.180.00
Bhagavadgeetalo Bhou..
పడునాల్గు పుటల విస్తృతి గల వ్యాసంలో రచయిత భగవద్గీతలోని భౌతికవాద అంశాలను అంశీభూతం కావించారు. దానికి అనుపానంగా, గ్రంథకర్త గురించి, గ్రంథ రచనాకాలం గురించి, నాటి భౌతికవాదులపై దూషణ గురించి వివరిస్తూ, చక్కని ఇంట్రోను సమకూర్చుకొన్నారు. వ్యాసాంశ చర్చను ఆరంభిస్తూ ఈ చర్చలో భగవద్గీ..
Rs.10.00
Dammapadam (Telugu)
సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే ..
Rs.100.00
Bharatadesam
ఆదిమ కమ్యూనిజం, బానిస వ్యవస్థ, భూస్వామ్యవ్యవస్థ అను సామాజిక దశలు, భారత సమాజ పరిణామంలో సైతం ఉన్నాయనీ సాధికారికంగా నిరూపించిన మొట్టమొదటి మార్క్సిస్టు పరిశోధక గ్రంథం ఇది. ''యజ్ఞ'' అను మాటకు శ్రీ డాంగే గారిచ్చిన అర్థం, మార్క్సిజాన్ని సృజన శీలంగా భారత పరిస్థితులకు వర్తింప ..
Rs.150.00
Bhagavadgeeta (oka p..
'అస్పృశ్యత సామాజిక దురన్యాయంకాదా?'' ఈ ప్రశ్నకి ఆధారమే లేదు, యేమంటే ''సమాజం లాగే అస్పృశ్యతా యివాళ వుండి రేపు పోయేదే, మారుతూ వుంటుంది'' అని మనం అడిగిన దానికి జవాబు వచ్చిందనుకోండి, ఎవరైనా యేమనుకుంటారు? యుద్ధంలో చంపడం మహాపాపం అని అర్జునుడు బాధపడతాడు. కాని కృష్ణుడేమంటాడు? ''చంపడం వంటిది యెక్కడ వుంది? ఏమం..
Rs.50.00
Marxism ye Teliyakap..
భూమి అంతా కొందరి ఆస్తులుగా వుండడం, పైకి కనపడే విషయం. పైకి కనపడేదే 'సహజం' అనిపిస్తుంది. ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ కొందరి ఆస్తులు! అది కూడ సహజం! భూమి కౌళ్ళూ, వడ్డీ - లాభాలూ, అన్నీ సహజాలే! న్యాయాలే! కానీ, ఆ ఆస్తులూ, ఆ హక్కులూ, ఆ ఆదాయాలూ అన్నీ, అబద్దాలే, అన్యాయాలే, అసహజాలే! అసలు సత్యం - శ్రమ దోపిడీ! శ్రామ..
Rs.100.00
Sastreeya Dhrukpadha..
శాస్త్రీయ దృక్పధం' - అనడంలో నా ఉద్దేశ్యం 'మార్క్సిస్టు దృక్పధం' అనే. 'మార్క్సిజం' - మానవ సంబంధాల గురించి తార్కికంగా వివరిస్తుంది. అందుకే అది, సమాజానికి సంబంధించిన 'శాస్త్రం' అవుతుంది. సమాజంలో ఏ నాటి నించో 'శ్రమ దోపిడీ' అనేది సాగుతోందనీ; మనుషులు, 'యజమానులూ - శ్రామికులూ' అనే వర్గాలుగా విడిపోయి వున్నార..
Rs.60.00
Mana Jeevithalu-1
ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో 1895లో జిడ్డు కృష్ణమూర్తికి జన్మించారు. మానవాళిని బాధావిముక్తం చేయడమే తమ ఏకైక కర్తవ్యంగా జీవించిన ఋషితుల్యులుగా కీర్తించబడ్డారు. వారి ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా విఖ్యాతి పొందాయి. అద్భుతమైన సౌందర్యంతో నిండిన జీవితాన్ని మనిషి ఎందుకు సమస్యలమయం చేసుకుంటున్నాడనే ఆవేదనతో ఈ ..
Rs.150.00
Dr.K.B.Krishna Racha..
రాజకీయ సిద్ధాంతాలచరిత్ర చరిత్ర మాత్రమే కాదు; అది రాజకీయ ప్రామాణిక గ్రంథాల పరిశీలన కూడ. ఈ సిద్ధాంత వ్యాసరచనలో పరిగణనలోనికి తీసుకున్న కాలంలో రాజకీయ ప్రామాణిక గ్రంథాలనేవి అసలు లేనేలేవు. నేను పరిశీలించిన ప్రామాణిక గ్రంథాలన్నీ మతపరమైతే వాటి లక్ష్యం బౌద్దమతవ్యాప్తి. వాటిలో రాజకీయపరమ..
Rs.240.00
Punarjanma Unnatta L..
ప్రశాంతంగా ఉండు' అదే సత్యం. నిశ్చలంగా ఉండు అదే దైవం. 'ఆత్మ ఇదనీ, అదనీ అనుకోకుండా ఉండటమే ఆత్మ' 'అజ్ఞానం ఉన్నంతకాలం పునర్జన్మ వుంటుంది. నిజానికి, నువ్విప్పుడుగానీ ఎప్పుడుగానీ జన్మించనేలేదు. ముగ్గురు ఆధునిక రుషులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, విసర్గదత్త మహారాజ్ రుణం తీర్చుకోవడానికి కృ..
Rs.150.00
Dhammapadamu
ధమ్మపదం' లోని గాధలన్నీ బుద్ధుడు స్వయంగా చెప్పిన వాక్యాలు. 'ధమ్మ' అంటే బుద్ధుని బోధ అని, బౌద్ధ సంఘ నియమాలు, సిద్ధాంతాలు అని, ప్రకృతి నియమము అని కూడా అర్థాలు. 'ధమ్మ' అనే పాళీపదం, 'ధర్మం' అనే సంస్కృతపదం సమానార్ధకాలే అయినా బౌద్ధ సన్నివేశంలో 'ధమ్మ' అంటే బుద్ధ వచనం, బుద్ధ నియమం అన్..
Rs.20.00
Buddhuni Sootra Samu..
20వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైందని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్యం లాంటి భావనలు బౌద్ధానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్ధేతివృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్..
Rs.150.00
Acharya Nagarjunudu
భారతీయ దర్శనాలలో కెల్ల అత్యంత క్లిష్టమైనది బౌద్ధం. అందులోను నాగార్జునుని మాధ్యమిక, శూన్య వాదాలు మరీను. అందుకని పాఠకుల నుంచి ఈ గ్రంథం కొంత ప్రాధమిక బౌద్ధ అవగాహనను ఆశిస్తున్నది. అందునా నాగార్జునుని దర్శనం పరిభాషా భూయిష్టం. ఆ పరిభాష మీద గూడ పాఠకునికి కొంత అధికారం అవసరం. ముఖ్యంగా ఈ గ్రంథ ముఖ్యోద్దేశం న..
Rs.175.00
Buddhudu - Bouddham
అహింసా సిద్ధాంతంతో, 'పంచశీల' ప్రవచనంతో ఆసియా వాసులకే కాక అనంత విశ్వానికీ, అనంత కాలాలకు అమృత సందేశం అందించిన తథాగతుని థర్మం ఒక్కటే ఈ అణ్వస్త్రయుగంలో అఖిల ప్రపంచవాసులకు అమృత భిక్ష అంటే అతిశయోక్తి కాదు. కపిలవస్తులో కన్ను తెరచి, కుసీ నగరంలో కన్ను మూసిన ఆ కరుణామూర్తి అవతార పరిసమాప్తి ..
Rs.45.00
Anveshi
'బుద్ధుడు-బౌద్ధ ధర్మం గ్రంథంలో బౌద్ధానికి సంబంధించి కృష్ణా రెడ్డి తడమని అంశం లేదు. బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకు ముఖ్యాంశాలన్నింటిని ఒక ఎడతెగని ధారగా కూర్చాడు. బుద్ధుని ముఖ్య బోధనలు శీర్షిక క్రింద బౌద్ధం మొత్తాన్ని క్లుప్తంగా చెప్పాడు. బుద్ధుని వర్ణ వ్యవస్థ నిరాకరణను, హిందూ కర్మ సిద్ధాంతానికి,..
Rs.100.00