Search Criteria
Products meeting the search criteria
Samagra Bharata Char..
భారతదేశ చరిత్రను అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగ..
Rs.200.00
Samagra Bharata Char..
భారతదేశ చరిత్రను అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధా..
Rs.150.00
Balalaku Bharatha De..
భారతీయ ఆంగ్ల రచయితల్లో అగ్రశ్రేణి రచయితైన ముల్కరాజ్ ఆనంద్ ప్రస్తుత పాకిస్తాన్లోని పెషావర్ నగరంలో 12-12-1905లో వెండి నగిషీ పనులు చేసే లాలాచంద్ - ఈశ్వరీకౌర్ దంపతులకు పుట్టారు. లా¬ర్, అమృతసర్లలోవిద్యాభ్యాసం చేశాక లండన్ వెళ్ళి కేంబ్రిడ్జి నుండి1928లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశార..
Rs.70.00
Madhura Swapnam
'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్ (ఇరాన్)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను..
Rs.210.00
Mana Charitra - Sams..
సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచ..
Rs.100.00
Bharata Praja Charit..
ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'చరిత్ర పూర్వయుగం' భారతదేశంలో మానవజాతి తొట్టతొలి దశ , ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగాని కాని లభించడానికి ఎంతో ముందు కాలం గురించిన దశను వివరిస్తుంది. 'భారత ప్రజల చరిత్ర' అనే ఒక బృహత్తర ప్రాజెక్టులో ఇది భాగం. అయినప్పటికీ దీనంతట ఇదే స్వతంత..
Rs.50.00
Adhunika Bharata cha..
గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటీష్ వారికీ మధ్య వున్న తేడా ఏమిటి?భారతదేశం మీద బ్రిటన్ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?భారత జాతీయోద్యమానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?ఏఏ సామాజిక, మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?అవి ఏ సుప్త చైతన్యాన్ని మేల్కొల్పాయి?జాతీయోద్యమానికి ప్రజలు ఏ..
Rs.200.00
Bodhisatva
సాంఘీక అభ్యుదయమునకు కారకములైన సత్యము, అహింస, అస్తేయ, అపరిగ్రహ సద్గుణములపై ఆధారపడిన చాతుర్యామ ధర్మ ప్రభావము ధర్మానందుని మనస్సుపై చివరి రోజులలో విశేషముగా పడినది. ఈ ఛాయ ఈ నాటకములో స్పష్టంగా కన్పిస్తుంది. పార్శ్వనాధుని చాతుర్యామ ధర్మముల సిద్ధాంతములపైననే సమకాలిక సంస్కరర్తమైన బుద్ధుడు,..
Rs.50.00
Naxalbari Velugulo
నక్సల్బరీ ఒక ఊరు కాదు అనే పుస్తకాన్ని సుమారు రెండు దశాబ్దాల కింద అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య అచ్చేసింది. ఆ రోజుల్లో విప్లవంలోకి వచ్చిన యువతరానికి, విద్యార్థులకు ఆ పుస్తకం గొప్ప ప్రేరణ. వాస్తవానికి నక్సల్బరీ ఎప్పుడూ ఒక ఊరు కాదు. ఒక రాజకీయ పంథా. అందువల్లే దేశవ్యాప్తమైంది. సుమంతా బెనర్జీ రాస..
Rs.180.00
Dakshina Bharatadesa..
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య కాగా ఆ సుందర్యను అందకు పురికొల్పిన వ్యక్తి దాదా అమీర్ హైదర్ కాన్. అందుకే ఆయనను వైతాళికుడు అని చెప్పడం పూర్తిగా సమంజసం. ఆయన జ్ఞాపకాలు తెప్పించి ప్రచురింపచేయడంలో ఎంతో శ్రద్ధ తీసుకున్న సుందరయ్య తన నివాళిలో ఈ సంగతులన్నీ రాశారు. ఇంతకూ ఈ జ్ఞ..
Rs.35.00
Andhrula Sangheeka C..
ఆంధ్రుల సాంఘిక చరిత్ర ''ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనటానికి ఉపకరించటమేకాక ఏయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భానుసారంగా వివరిస్తున్నది ఈ మహద్గ్రంథం'' - నార్ల వెంకటేశ్వరరావు ''స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆంధ్ర సాహిత్యంలో..
Rs.175.00
Bharata Communist Ud..
భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర సంగ్రహంగా నైనప్పటికీ ఆది నుండి నేటి వరకూ ప్రామాణికంగా రచించబడిన మొట్ట మొదటి గ్రంథమిదే. దానిని రచించిన భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ మన దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆరు దశాబ్దాలకు పైగా పని..
Rs.90.00
Reddy Rajyala Charit..
రెడ్డి రాజ్యాల గురించీ, వివిధ రెడ్డి సంస్ధానాల గురించీ చరిత్ర గ్రంథాలు కొన్ని వెలువడ్డాయి. రెడ్డి రాజులకు సంబంధించిన దాదాపు 200 శాసనాలు వెలుగు చూశాయి. రెడ్డి రాజులు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలు, అపురూపమైన వాస్తు, శిల్ప సంపద కొంత పరిచతమయ్యాయి. రెడ్డి రాజుల కళా, సాహిత్..
Rs.250.00
Vismrutha Yaatrikudu
'విస్మృత యాత్రికుడు'లోని చాలా భాగాలు ఢిల్లీ నుండి వెలువడే 'సాప్తాహిక' 'హిందుస్థాన్' పత్రికలలో ధారావాహికంగా వెలువడ్డాయి. అవి చదివిన మిత్రులు అనేక మంది ఆసక్తిదాయకమైన ఉత్తరాలు వ్రాశారు. తమ తమ సందేహాలు వెలిబుచ్చారు. నేను వ్రాసిన ''సింహ సేనాపతి'' చదివి పీఠికలో వ్రాసిన 'యిటుకలను' దర్శించడానికి చాల..
Rs.280.00
Tibet Lo 15 Nelalu
భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను ''తిబ్బత్ మే సవాబరన్' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల ద..
Rs.220.00
Pratyeka Telangana U..
ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సి..
Rs.50.00
Bharata Darsanamu
జననం : 1889. కాశ్మీర దేశస్థులు. తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, తల్లి : స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ : 'అలహాబాద్' ఇంటివద్దే కొంతకాలం ప్రైవేట్గా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించార..
Rs.460.00
Kotta Charitra
ఈ వ్యాసాల్లో రాష్ట్ర ఆవిర్బావ, ఆనంద పారవశ్యం ఉంది. తెలంగాణ దృష్టి కోణం ఉంది. తెలంగాణ అవసరాలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధికి సూచనలు ఉన్నయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉన్నయి. భవిష్యత్ తెలంగాణ కర్తవ్యాలున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, తక్షణ అవసరాల ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భాష వేరు,..
Rs.200.00
Political And Social..
"Social and Political Thought Of Buddhist Writers is a work of Dr. K.B.Krishna. Quoting from Buddhist writings. The author concludes that Buddhism has trimmed and tempered the conception of monarchy with its humanitarian ideals. It has purged it of divinity. Set aside the baneful influence of ..
Rs.50.00
Telangana Sayudha Po..
తెలంగాణా సాయుధ పోరాటం ప్యూడల్ వ్యవస్థను బ్రద్దలు చేసింది. భూమి పంపకం ఆవశ్యకతను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటట్లు చేసింది. నిజాం సంస్థానం తెలంగాణా పోరాటంతో బీటలు వారి ముక్కోటి ఆంధ్రులు ఏకమై ఆంధ్రప్రదేశ్ను సాధించుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించారు. కాని మనం దేనికైతే పోరా..
Rs.100.00