Search Criteria
Products meeting the search criteria
Viswambhara
భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్,..
Rs.60.00
Vana Chinukulu
సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తి ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాస..
Rs.75.00
Mohana O Mohana
కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందిన కవితా సంపుటి 'మోహనా! ఓ మోహనా! 1990లో ''మోహనా! ఓ మోహనా! కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ అవార్డుతోపాటు సిద్ధార్ధ కళాపీఠం పురస్కారం, తెలుగు యూనివర్సిటి ప్రతిభా పురస్కారం, డా|| అవంత్స సోమసుందర్ సాహిత్య పురస్కారంతోపాటు..
Rs.36.00
Adhunika Mahabharath..
నా దేశం నా ప్రజలు అనేఆధునిక మహాభారతము(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)ముఖ్య వివరణఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెల..
Rs.450.00
Kavula Telanganam
''గుప్పెడు మట్టిని పీల్చుకుంటే గుండె అంతరిక్ష మవుతుంది'' ''మట్టికూడా పడుండదు చచ్చినట్లు అట్టడుగునుంచి చిమ్ముకొస్తుంది (వెలుగంటే విముక్తి) చెట్టు చేతులతో మట్టిని పీల్చుకోవడమంటే శ్రమలో నిమగ్నం కావడం. శ్రమలో నిమగ్నమయినప్పుడే మనిషి మనిషిగా మనగలుగుతాడు. అప్పుడతని గుండె అంతరిక్షమవుతుంది. ఈ అంతరిక్షం భావక..
Rs.140.00
Prajallo Srisri
ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంప్రశ్న : మహాకవి శ్రీశ్రీ శ్రీమంతుడేనట కదా?జవాబు : అవును, శ్రీఎ అనంత సంపన్నుడు. అక్షర లక్షాధికారి. మాటల కోటీశ్వరుడు.పేజీలు : 55..
Rs.45.00
Maha Prasthanam
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..
Rs.80.00
Talli Ninnu Dalanchi
ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..
Rs.375.00 Rs.325.00
Poolu Raalina Chota
నాగేశ్వర్ రెండో కవితా సంపుటి 'పూలు రాలిన చోట' కూడా ఎక్కువ భాగాన్ని ఆక్రమించినవి తెలంగాణ, విప్లవం. తెలంగాణలోని భూమి, భుక్తి, విముక్తి కోసం విప్లవం. అది విస్తరించి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం, అందులో భాగంగా తెలంగాణలో సాయుధ పోరాటమైనా కావచ్చు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసమైనా కావచ్చు. నాగేశ్..
Rs.50.00
Me Me
1953 డిసెంబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణా రచయితల సంఘం ప్రథమ వార్షికోత్సవ సభలు జరిగాయి. శ్రీశ్రీ, ఆరుద్ర ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. హిమాయత్నగర్లోని అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి ఇంట్లో అతిథులుగా ఉన్నారు. ఇది అప్పుడు ముగ్గురూ కలిసి రాసింది. ఇది ప్రఖ్యాత రచన కాదు-ముగ్గురు ప్రఖ్యాత కవుల..
Rs.35.00
Talli Ninnu Dalanchi..
ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..
Rs.250.00
Desabhakthi Taditara..
గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా..
Rs.45.00
Aaviri
ఇదిగో స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా... మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి. నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానంలోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవల..
Rs.50.00
Maaru Mrothalu
'ప్రభవ' (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో శ్రీనివాసరావు చాలా మంచి పద్యాలు రచించాడు. 'భారతి' మొదలు అనేక ఇతర పత్రికలవరకూ చెల్లాచెదురుగా పడివున్న ఆ పద్యాలను సమకూర్చువలసిన అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టుకున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి పెట్టారు. అందులో ఒక విశేషం వుంది. ప్..
Rs.60.00
Astapadulu
జయదేవుడు మహాకవి జయదేవుడు 11, 12 శతాబ్దాల మద్య కాలము వాడని చెప్పవచ్చు. భోజదేవుడు ఇతని తండ్రి, రామాదేవి తల్లి. ఆ ఇద్దరికీ వరప్రసాదం వల్ల ఇతడు జన్మించాడట. అందుకే ఇతడికి జయదేవుడు అని పేరు పెట్టారట. పూరీ జగన్నాధానికి దగ్గరలో వున్న తిందుబిల్వం ఇతని జన్మ స్థలం. ఒరిస్సా రాష్ట్రంలోని లక్ష్మణసేనుడి ఆస్థానంలో..
Rs.50.00
Soraabu Swatantra Pa..
దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రగతికి మూలధాతువే రైతు అందుకే శేషేంద్ర తన కవిత్వంలో రైతు కష్టాలు కన్నీళ్ళు లోతుగా ఆవిష్కరించాడు. ''నాగలి నా చేతికి నాగుబామయింది/ పొలం పనులు నా కాళ్ళకు సంకెళ్ళుగా మారాయి'' అంటూ వో దార్శినికతా దృశ్యాన్ని పాఠకులకు అందించాడు కవి. ''బాబూ ఈ దేశాన్ని ఈ పొలాల్నీ చూస్తే కన్నీళ్..
Rs.80.00
Bhartruhari Subhashi..
భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" అనే "సుభాషిత రత్నావళి" మన ప్రాచీన సాహిత్యంలో గొప్ప రచన. ఇందులోని పద్యాలు చాలా ప్రసిద్దికెక్కాయి. మనసును హత్తుకొనే ఉదాహరణలతో నీతిని బోధించటం ఇందులోని ప్రత్యేకత. ఈ గ్రంధంలో భర్తృహరి రచించిన నీతి శతకం, శ్రుంగార శతకం, వైరాగ్య శతకం ఓ పాటు మల్లభూపాలుడు, పుష్పగిరి త..
Rs.195.00
Bhava Lahari Khanda ..
ఈ కవితా సంపుటిలో వైవిధ్యభరితమైన వివిధంశాలు గూర్చిన కవితా సమాలోచనముంది. ప్రకృతి, లోకంతీరు, చారిత్రక ప్రదేశాలు, పౌరాణిక పాత్రలు, నటరత్నాలు, ప్రత్యేకాంశాలు, విశిష్ఠులతో పాటు అపూర్వ ఛందస్సు ప్రయోగం మనం గమనించగలం. ఈ భావ లహరి 'కోయిల' అనే ఖండికతో ప్రారంభం కావటం మనోజ్ఞం, కోకిల పంచమ స్వరంలో ఆలపించి ఆన..
Rs.120.00
Jaibharat Patalu
జైభారత్ ఉద్యమానికి ఇది ప్రధానమైన ఉద్యమ గీతం! 20వ శతాబ్దపు తొలినాళ్లలో కర్నాటక సంగీత విద్వాంసుడు ముత్తయ్య భాగవతార్ (1877-1945) పాశ్చాత్య సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు కర్నాటక శైలిలోనే 'ఇంగ్లీష్ నోట్స్'కి రూపకల్పన చేశాడు. (ఇది కేవలం సాహిత్యం లేని స్వర కల్పనే!) ఈ ఇంగ్లీష్ నోట్స్'కి ఆ తర్వాతికా..
Rs.50.00