Search Criteria
Products meeting the search criteria
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
Aaluri Bairaagi Jeev..
బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 సెప్టెంబరు 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలోని అయితానగరంలో ఒక రైతు కుటుంబంలో బైరాగి జన్మించాడు. తండ్రి వెంకట్రాయుడు. తల్లి సరస్వతి. బైరాగి పేరు గురించి ఆయన బాల్య మిత్రుడు నన్నపనేని సుబ్బారావు ఒక చిత్రమైన విషయ..
Rs.40.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీవారి 1977-78 సం||పు పోటీలో బహుమతి పొందిన సాహిత్య విమర్శ గ్రంథము 'తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ''. ఈ పుస్తకంలో తెలుగునవలల్లో మనోవిశ్లేషణ గురించి వివరించేటప్పుడు తెలుగు నవలా పరిణామాన్ని గురించి, ఆంగ్లసాహిత్యంలోని మనోవైజ్ఞానిక నవలల ..
Rs.75.00
Samghika Viplava Rac..
ఇది దళిత సాహితీ యుగం, దళితుల తత్వశాస్త్రం. సాహితీ విమర్శ కూడా సజీవంగా రూపొందుతున్న యుగం. ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమానికి, దళిత సాహిత్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డా|| కత్తి పద్మారావుగారు దళిత దృక్పథంతో తెలుగు నేలలో సాహిత్యం పండించిన కవులను, రచయితలను పదిమందిని సాకల్యంగా ..
Rs.100.00
Katha - Vimarsa, Vis..
వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని, సాహిత్య బోధనను సాహిత్య అధ్యయనంగా గుర్తించిన అతికొద్ది మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కిన్నెర శ్రీదేవి గారొకరని నిరూపించే పదకొండు వ్యాసాల సంకలనం యిది. వివిధ సందర్భాల్లో, వేర్వేరు సమయాల్లో కథను గురించీ, కథకుల్ని గురించీ రాసిన యీ వ్యాసాలు విమర్శకురాలి అభిరుచికీ, అనుశీల..
Rs.100.00
Daradhi Rangacharya ..
డాక్టర్ దాశరథి రంగాచార్య సాయుధ పోరాంలో తన అనుభవాలను, తన కాలంనాటి తెలంగాణ జనుల దుర్భర జీవితాలను, వారిలో కలిగిన చైతన్యం, తిరుగుబాటు మొదలైనవాటిని కథా వస్తువులుగా స్వీకరించి నవలలు రాశారు. ఆయన నవలలు తెలంగాణ సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్రకు దర్పణంగా... ప్రత్యక్ష ఆధారాలుగా నిలుస్తాయి. ..
Rs.60.00
Maa Manchi Telugu Ka..
''కథాసుధ''లో వచ్చిన వ్యాసాల్లో 70 వ్యాసాలను మాత్రం ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ''మా మంచి తెలుగు కథ'' అనే పేరుతో కథా వ్యాస సంపుటిగా వెలువరించారు. ''కథాసుధ'' వ్యాసాల్లో అలనాటి కథకుల గురించి రాసిన వ్యాసాలను మొదలుకొని నేటి కథకుల గురించి రాసిన వ్యాసాల వరకూ ఎన..
Rs.100.00
Telugu Prachurana Ra..
ప్రచురణ అనగానే మనకి వావిళ్లవారు, కొండపల్లి వీరవెంకయ్య, వేంకట్రామ అండ్ కో ... ఇలాటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తెలుగుజాతికి సాక్షరతాసాధన క్రమంలో నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలే కాకుండా సామాజిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో వినోదాన్ని, విజ్ఞానాన్ని సామాన్య ..
Rs.100.00
Samskruta Vangmaya K..
శ్రీ గాయత్రీ మహిమ శ్రీ గాయత్రీ పరదేవతాయై నమ:. ఆసేతు శీతాచల మధ్యవర్తి యగు మన భరత భూమి యందు విప్రులలో శ్రీ గాయత్రీ పరదేవతను గురించి యే కొంచెమైననూ ఎరుగని వారొక్కరైన నుండరనుట సాహసోక్తి కానేరదు. ఉపాస్య దైవములలో సుత్తమోత్తమ దైవతము శ్రీ గాయత్రీ పరదేవత. ఆధ్యాత్మిక దృష..
Rs.125.00
Konni Kalaalu Konni ..
సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డ..
Rs.280.00
Andhra Mahabharata S..
తన బిడ్డ క్షేమాన్ని అనుక్షణం కాంక్షించే తల్లి, అందుకోసం ఎంతటి కష్టాన్నైనా, నష్టాన్నైనా మౌనంగా భరిస్తుంది, చివరకు చావునైనా సంతోషంగా ఆహ్వానిస్తుంది. పదిమంది బిడ్డలనైనా తల్లి భారంగా భావింపక, తానొక్కతే ఆనందంగా సాకుతుంది. కానీ ఆ పదిమంది బిడ్డలు కలిసి ఒక తల్లిని పోషించలేకపోవడం నేటి కా..
Rs.60.00
Andhra Kavula Charit..
కావ్యయుగం నుంచి ఆధునికయుగం వరకు - 238 మంది పూర్వ, మధ్య, ఆధునిక కవుల చరిత్ర. వాజ్మయ చరిత్ర వ్రాయాలంటే ముందు ఆయాకవుల, వారు రచించిన కృతుల కాలం నిర్ణయించడం అత్యంతావసరం. ఇది ముందు నిర్ణయమైతేనేకాని మన ఆంధ్ర సాహిత్య క్రమ పరిణామం తెలుసుకొనేందుకు వీలుపడదు. ఒక్క వాజ్మయ చరిత్రకే..
Rs.500.00
Sahitya Dairy
ఈ 'సాహిత్య డైరీ'లో రచయితల జనన, మరణాల వివరాలను తేదీలవారిగా వివరించడం జరిగింది...
Rs.100.00