Search Criteria
Products meeting the search criteria
Kavitwa Paramarsa (S..
పెంపకం - పాపినేని శవశంకర్ పెద్దగా నేర్పించేదీ లేదు పలకమీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను. ఈ పరుగుల ప్రపంచంలోవేగంగా అందర్నీ దాటుకుంటూ, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ, గమ్యం చేరాలని పిల్లలకి నూరిపోస్తూ పెంచే తల్లిదండ్రులకి కవి పాపినేని శివశంకర్ నిజమైన, అసలైన, స్వచ్ఛమైన ‘పెంపకం’ గురించి ఈ..
Rs.150.00
Kinnerasani Patalu S..
20వ శతాబ్దం మూడవ దశకంలో భావకవిత్వం పొంగు ఎత్తిన రోజుల్లో నండూరి సుబ్బారావు ఎంకిపాటు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు ‘‘సముద్రంలో నుంచి మంచుకొండు లేచి వచ్చినట్లుగా’’ ఉబికి వచ్చినాయి. ఎంకి పాటలు రసస్ఫూర్తి కలిగిన ఖండకావ్యం అయింది. కిన్నెరసాని పాటలు రసవంతమైన మహాకావ్యంగా రూపొందింది. ఒక కథను ఆశ్రయ..
Rs.100.00
Jugalbandi
ప్రధానమంత్రిగా నరేంద్ర మోది తెర మీదకి రావటానికి వెనకాల ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతకి వెనకాల ఒక ‘జుగల్బందీ’ నడిపిన సుదీర్ఘ చరిత్ర ఆలంబనగా నిలిచింది. ఆ చరిత్ర .... 1920 దశకంలో వలసపాలకులైన బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఎన్నికలకి ప్రతిస్పందనగా హిందూ జాతీయ..
Rs.350.00
Kadhaanika Vasthu Ro..
"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ..
Rs.120.00
Neellu - Nippu - 192..
మనం భారతీయులం! మొదట మనం భారతీయులం, ఆ తరువాతే హిందువులం, ముస్లిములం అని కొంతమంది నాయకులు అంటున్నది నాకిష్టం లేదు. ఆ మాటలు నన్ను సంతృప్తి పరచవు. అరమరికలు లేకుండా మళ్లీ అంటున్నాను. అవి నన్ను సంతృప్తి పరచవు. భారతీయులుగా మన విధేయత, మతం వల్లగానీ ఉత్పన్నమయ్యే మరొక రకమైన విధేయతతో పోటీ పడవలసిన పరిస్థితి రాక..
Rs.10.00
Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Sathavasanthala Comm..
బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాకు, దేశ విభజనకు మతోన్మాదు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో,..
Rs.120.00
Lokayatavada Parisee..
అనేక సంవత్సరాలపాటు తాను సాగించిన సుదీర్ఘ పరిశోధనల ఫలితాన్ని, ఈ పుస్తకంలో అతి సులభశైలిలో ప్రజారంజకంగా వివరించడానికి ప్రయత్నించారు దేవీప్రసాద్ చటోపాధ్యాయ. ఛాందసవాదం, మతమౌఢ్యం, ప్రాంతీయ సంకుచిత ధోరణలు రాజ్యమేలుతున్న తరుణంలో కార్మికవర్గానికి, శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషి చేస్తున్న జనావళికి భారతీయ వి..
Rs.100.00
Nagarikata - Daani A..
నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా వాంఛల అణచివేతకు దారి తీస్తుందని, దీనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని పృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, ..
Rs.90.00
Yavattu Mana Vedamlo..
''అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'' అని మనకేమీ తెలియదనే దృష్టితో అవహేళనం చేయడం మూర్ఖత్వమైతే, అన్నీ వేదాల్లోనే ఉన్నాయనుకోవడం అజ్ఞానం. శాస్త్రీయ దృక్పథంలో పత్తి సుమతిగారు రూపొందించిన వ్యాస సంపుటిలో సైన్సు కాంగ్రెసులో విమానం గురించిన చర్చను విశ్లేషిస్తూ రైట్ సోదరుల ఆవిష్కరణను గురించి వారి కృషిని గురించి వి..
Rs.70.00
Akshara Sastradhaari..
విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచన..
Rs.150.00
Gandhijee Prabhavam ..
ఈ పరిశోధనా వ్యాసంలో మొత్తం ఆరు అధ్యాయాలున్నాయి. 1. మొదటి అధ్యాయంలో గాంధీజీ నిర్యాణం వరకు గల తెలుగు నవలా వికాసాన్ని (1872-1948) క్లుప్తంగా తెలియపరచాను. 2. రెండవ అధ్యాయంలో గాంధీజీ ప్రభావ చాయలు పడిన సమకాలీన తొమ్మిది తెలుగు నవలలను ప్రచురణా క్రమంలో పరిచయం చేస్తూ, వాటి కథా సారాంశాన్ని ఇచ్చాను, అవి : ఎ) ఓ..
Rs.150.00
Prajaasaahiti
ప్రజలు తమ జీవిత పోరాటక్రమంలో సృష్టించుకున్న ఎన్నో సంపదల్లో కళలూ, సాహిత్యం ఒక భాగం. సమాజం అభివృద్ది చెందుతున్న కొద్దీ ఆయా దశల్లో సాహిత్యం, కళాలూ, ప్రజల అవసరాలమేరకు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ముఖ్యంగా కళల విషయానికొస్తే అవి యీ క్రమంలో అనేక మార్పులకు లోనై ప్రజల భావాలను, ..
Rs.50.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Pettubadiki Beetalu ..
మనమంతా ఒకే బోటులో డాక్టర్ లీ వెన్నియాంగ్ ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ని మొదటిగా కనుగొన్న వ్యక్తి. అయితే అధికారులు ఆయనపై సెన్సార్ విధించారు. ఈ కాలంలో చైనీస్ చేల్సియా, లేదా ఎడ్వర్డ్ స్నోడెన్ మాదిరిగా ఆయన నిజమైన హీరో. అందువల్ల అతను మరణించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. చై..
Rs.100.00
Penam Meeda Nundi Po..
అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది : నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యా..
Rs.60.00
A.Gna.Na.Mu
ఇందులో ఏముంది? ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో వుంటూనే, సమాజ సేవా దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి-స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘా..
Rs.160.00
Aadhunikhandra Kavul..
ఆధునికాంధ్ర కవులు (51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలు) ఆంధ్ర సాహిత్యానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదని పరిశోధకులు నిగ్గుతేల్చిన విషయం. అది నన్నయ్య మహాభారతంతో ప్రారంభమైనదన్నారు. అందుకే నన్నయ్య "ఆదికవి" అయ్యాడు.. నన్నయ తరువాత వేయి సంవత్సరాలు గడిచాయి. ఈ వేయి సంవత్సరాల కాలంలో ..
Rs.300.00
K.V.R. Sahitya Vyasa..
కె.వి.ఆర్.లో మనకు కనిపించే ఒక ప్రధాన లక్షణం తన వ్యాసాలలో సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషించడం. ఇరవయ్యేళ్ళ వయసులోనే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడై రెండు దశాబ్ధాల పాటు ఆ సంస్ధను మోశాడు. ఆ సంస్ధలోని మంచి చెడ్డల్ని విశ్లేషించాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. సి.నా.రె., రాయప్రోలునూ, గురజాడనూ, ఇద..
Rs.300.00
K.V.R. Sahitya Vyasa..
కె.వి.ఆర్.లో మనకు కనిపించే ఒక ప్రధాన లక్షణం తన వ్యాసాలలో సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషించడం. ఇరవయ్యేళ్ళ వయసులోనే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడై రెండు దశాబ్ధాల పాటు ఆ సంస్ధను మోశాడు. ఆ సంస్ధలోని మంచి చెడ్డల్ని విశ్లేషించాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. సి.నా.రె., రాయప్రోలునూ, గురజాడనూ, ఇద..
Rs.250.00