Search Criteria
Products meeting the search criteria
Sri Astalakshmee Sid..
ఈ గ్రంథంలో శ్రీ మహాలక్ష్మీ పూజా విధానం, మందారమాల, పద్మ పురాణము, సౌందర్యలహరి, సకల లక్ష్మీ స్తోత్రాలు, గోమాతా మహత్యము, శ్రీ సరస్వతి నిధి, గంగా మహత్యము, శ్రీ లక్ష్మీదేవి లాంటి స్త్రీ లక్షణాలు, శ్రీ అష్టలక్ష్మీ అనుగ్రహ పలుకులు, భారతదేశ పుణ్య క్షేత్ర మహత్యాలు, సంపదలు తెచ్చి పెట్టే శ్రీమహాలక్ష్మీ గాథ, శ్..
Rs.261.00
Vyavaharikandhra Val..
రామాయణం పాలసముద్రం. వాల్మీకి బుద్ధి మందర పర్వతమై చిలికింది. సీత లక్ష్మీ, సుగ్రీవుడు, అంగదుడూ మొదలైన వాళ్ళు కల్పవృక్షాలు. లక్ష్మణుడు చంద్రుడు. హనుమంతుడు చింతామణి, విభీషణుడు అమృతం. రావణుడు హాలాహాలం. ఈ రామాయణ క్షీరసముద్రం సుఖమూ శ్రేయస్సు కలిగించుగాక! అన్నారు శంకరాచార్యులు. రామాయణ ఆదికావ్యం, మహాక..
Rs.630.00
Sundarakanda Paaraya..
మీ సమస్యలకు పరిష్కారాలు రాహు, కేతు, కుజ, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, సూర్యగ్రహ దోషి నివారణ 'సుందరకాండపారాయణం'. మీ సమస్యలకి, కార్యసిద్ధికీ, రాహు, కుజ, కేతు, చంద్ర, బుధ, గురు, శని, శుక్ర, సూర్యగ్రహ దోష నివారణకు శ్రీ మద్రామయణ సుందరకాండ పారాయణము పఠించాలి...
Rs.116.00
Sundara Kandamu
భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి,? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం. రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయాని..
Rs.100.00
Sundarakandamu
శ్రీమద్రామయణే సున్దరకాణ్డే దాంతో లంకను తగులబెట్టి, తోక-మనసు చల్లబరచుకుని, ఆవలి ఒడ్డున చేరాడు. ఆ చేరడంలో, ఫలితం ''విజయ''మని సంకేతమిచ్చాడే కాని, తానే అధినాయకుడిలాగా ప్రవర్తించలేదు. దొరికింది సందు కదా! అని, ఇప్పటి పెద్దల వలె ప్రగల్భాలకు పోలేదు. కార్యసాధకునికి కావలసిన తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం, వు..
Rs.250.00
Mahabharata saara sa..
భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫూటంగా కన్పిస్తుంది. నిష్ఠూరమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తలొగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ..
Rs.400.00
Sri Valmeeki Ramayan..
''శ్రీ వాల్మీకి రామాయణం' వచనంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ గురించి తెలియజేశారు రచయిత. బాలకాండ : వాల్మీకి - నారద సంవాదము : అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తమసా నదీతీరం. అక్కడ మహాతపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నివశిస్తున్నాడ..
Rs.50.00
Sandyavandanam
ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావ..
Rs.30.00
Manudharma Sastram
భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది. శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశం..
Rs.35.00
Sri Mahabharatham (M..
సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు. మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు. పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..
Rs.900.00
Poorva Gaadhalahari
భారతీయ సాహిత్య సంపద అపారం. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, భారత రామాయణ ఇతిహాసాలు, కాళిదాసాది మహాకవుల కావ్యాలూ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మన పురాణేతిహాసాలలో వందలాది కథలున్నాయి. ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ ఉన్నాయి. వేలాది పాత్రలున్న..
Rs.300.00
Jaimini Bharatam Pra..
భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..
Rs.350.00
Mahabharatam
మహాభారతం పంచమవేదము. ఈ గ్రంథమునకు 'జయ'మని పేరు. అనగా మానవునకు ధర్మార్ధ కామమోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి ఈ గ్రంథము పఠించువారికి ఇందలి రహస్యములు పరిచయములగును. భారతము నందలి పర్వములు 18, భారత సంగ్రామము 18 ..
Rs.100.00
Rajaji Mahabaratam
మనహృదయాలలోనేప్రతినిత్యం ఒక పెద్ద కురుక్షేత్రం జరుగుతూంది. మంచి ఆలోచనల్ని ఒకవైపు, చెడు ఆలోచనలన్నీ ఇంకొకవైపు నిలిచి, నిత్యం ఘర్షణపడుతుంటాయి. ఈ పోరాటానికి భారత యుద్ధాన్నే దృష్టాంతంగా చూపుతారు కొందరు. భారతంలో ఉపాఖ్యానాలకు, పంచతంత్రంలో కథలకు మన ఇతిహాసాలలో సామ్యాలు చూపుతూ వ్..
Rs.250.00
Sri Bhagavadgeeta
ఒక వైపు పదకొండు అక్షౌహిణులు కౌరవ సైన్యం.... ఇంకొకవైపు ఏడూ అక్షౌహిణులు పాండవ సైన్యం..... కురు - పాండవ సంగ్రామానికి సర్వం సన్నద్ధమైన వేళా అది. యుద్ధ భేరీలు మోగుతున్నాయి.... సంఖరవాలు ప్రతిధ్వనిస్తున్నాయి..... అట్టి ఉద్విగ్న భరిత సమయంలో గండివాన్ని జరవిడుస్తూ "నేని యుద్..
Rs.120.00
Shree Brahmanda Maha..
బౌగోళిక వర్ణన చేయుట చేత బ్రహ్మాండ పురాణంగా పసిద్ద కెక్కినది. ఈ పురాణము. ఇది అష్టాదశ పురాణ కర్త వేదవ్యాస మహర్షి కృతము. అష్టాదశ పురాణం గణనంలో ఇది పద్దెనిమిదవ పురాణము . ఇది పూర్వ మధ్యమ ఉత్తర భాగాలనే మూడు భాగాలు చేత లేక ప్రక్రియ ,అనుషంగ ,ఉపోద్ఘాత , ఉపసంహార పాడాలనే నాలుగు పదాలుగా విభజించ బడి ఉన్నది.మొత్త..
Rs.400.00
Shree Skanda Mahapur..
కృష్ణద్వైపాయనకృత అష్టాదశ మహాపురాణాలలో శ్రీ స్కాంద మహాపురాణం పదమూడవది. 81100 శ్లోకాలు గల ఈ పురాణం అన్ని మహాపురాణాలు కంటే బృహత్కాయం కలది. నేడు సప్త ఖండాత్మకమైన స్కాందపురాణం ఒకటి. ఆరు సంహితలుగా ఉన్న స్కాంద మహాపురాణం ఒకటి రెండూ వేర్వ్ వేరు గా స్కాందపురాణం లభ్యమవుతుంది. ఇవికాక స్కాందపురాణం లోనివిగా..
Rs.500.00
Shree Madhamdra Maha..
అష్టాదశ పురాణాలలో వ్యసకృత శ్రీ మద్భాగవతం వాసుదేవ కదా కలశ రత్నాకరం. భాగవతం అంటే భగవంతుని గూర్చి వివరించే గ్రంథమని భావం. అలాగే భగవత్ శబ్దంతో సంబంధించిన పేరుగల గ్రంధం భగవద్గీత. భగవంతుడు చెప్పింది భగవద్గీత ఆ భగవద్గీత గురించి చెప్పేదే భాగవతం. ఈ రెండూ మహా గ్రంధాలకు గల వేదదీయలేని సంబంధం ఇది. భా..
Rs.800.00
Shree Madhamdra Maha..
అష్టాదశ పురాణాలలో వ్యసకృత శ్రీ మద్భాగవతం వాసుదేవ కదా కలశ రత్నాకరం. భాగవతం అంటే భగవంతుని గూర్చి వివరించే గ్రంథమని భావం. అలాగే భగవత్ శబ్దంతో సంబంధించిన పేరుగల గ్రంధం భగవద్గీత. భగవంతుడు చెప్పింది భగవద్గీత ఆ భగవద్గీత గురించి చెప్పేదే భాగవతం. ఈ రెండూ మహా గ్రంధాలకు గల వేదదీయలేని సంబంధం ఇది. భా..
Rs.800.00
Sri Tulaseeramachari..
శ్రీ తులసీరామచరితమనే పేరుతో ప్రకటితమైన ఈగ్రంథం హిందీభాషలో పరమపూజ్య కవిశేఖరుడైన తులసీదాస్ రామచరితమానస్కు స్వేచ్ఛానువాదము. మధ్యమధ్యలో శ్లోకాలను, తెలుగుపద్యాలను ఉదాహరిస్తూ పాఠకుల మనస్సులను ఆకర్షించే విధంగా ఇది రూపొందించబడింది. చదవటం మొదలుపెడితే చివరిపేజీదాకా ఆపకుండా చదివించే విశిష్ఠ లక్..
Rs.150.00