Search Criteria
Products meeting the search criteria
Dalita Kathalu
దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారి..
Rs.250.00
Manusmruthi
ధార్మిక గ్రంధాలకు నానాటికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, మా విశిష్ట ప్రచురణలలో భాగంగా ధర్మ సంబంధ గ్రంధాలను కొన్నిటినైనా ప్రచురించదలచాము. పురాతన ధర్మ శాస్త్ర గ్రంధలలోకెల్లా అత్యుం త పురాతనమైనది ఎంతో విశిష్టత కలిగినది ఆయినా మను స్మృతిని ఎన్నుకొని, దీని సరళ సుందరమైన తె..
Rs.250.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00
Brahmanula Intiperlu
వేగయుగం ఇది. ఇరవై ఒకటవ శతాబ్దపు తోలిదశ (కం) .అయినప్పటికి వేల ఏళ్ళ చరిత్ర , పురాతన పౌరాణిక ప్రసస్తి కలిగిఉన్న విప్రవరేన్యుల గోత్రములు, శాఖలు ఓ వట వృక్షపు శాఖోపసాఖాల వాలే విస్తరించి వున్నాయి. వివాహది శుభకార్యాల నిమితం గోత్ర ప్రవరలు కావలసి వచ్చిన , తద..
Rs.35.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Acharya Nagarjuna Le..
126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి. ..
Rs.120.00
Samajika Smugglerlu ..
''బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట..
Rs.30.00
Matonmaadula Daadi
పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. 2015 సంవత్సర ప్రారంభకాలం నుండి దేశ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంఘటనల పరంపరను, వాటి లోతుపాతులను మేధావులు ఈ వ్యాసాల్లో పరిశ..
Rs.100.00
Manava Samajam Ninna..
మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాస..
Rs.100.00
Matam Swabhava Swaro..
ఈ చిన్న వ్యాసంలో మత ఆవిర్భావ, అభివృద్దుల గురించి, మతం స్వభావం, వివిధ మత ధోరణుల గురించి, అలాగే దైవ విశ్వాసం, అదుకుగల అవరోధాల గురించీ, అసలు మనుషులకు భగవత్ విశ్వాసం ఎందుకు అవసరమవుతుంది? అందుకు సంబంధించిన వివిధ వాదనలు, ఇత్యాది విషయాలన్నింటిని స్థూలంగా వివరిస్తాయి ఈ వ్యాసాలు.pages : 36..
Rs.25.00
Gulaamgiree
భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.Pages : 102..
Rs.70.00
Kulam Vargam
ఈనాటి ప్రధాన రాజకీయ పార్టీలను అవినీతి ఆవహించింది. నల్లధనం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలలో కులం, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అటు ఆర్థిక రంగంలో ఇటు సామాజిక రంగంలో బహుజనులు (ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలు) ఎక్కడా కనబడటంలేదు. రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం కేవలం నామమాత్రమే. ఈ పరిస..
Rs.60.00
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Yedi Desabhakti
భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్ భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంల..
Rs.60.00
Manudharmam
మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు ''మనుధర్మం''పేజీలు : 105..
Rs.80.00
Baba Saheb Ambedkar
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జననం (1941). రాజోలు, కాకినాడ, హైదరాబాదులో విద్యాభ్యాసం. ''దక్షిణ దేశీయాంధ్రవాజ్మయం-సాంఘీక పరిస్ధితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుచి తెలుగులో డాక్టరేట్ పట్టా పొందారు. నిజామాబాద్ మహిళా కళాశాలలో పదకొండు సంవత్సరాలు ..
Rs.150.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Yedi Neeti ? Yedi Re..
'ఏది నీతి? ఏది రీతి?' పుస్తకంలో హేతువాది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు, అంతకుముందు అబద్ధాల వేటలో ప్రచురితమైనవి, ఆ తర్వాత వచ్చినవి వున్నాయి. ఇన్నయ్యగారి కలానికి కాలపరిమితి లేదు. అందుకే ఈ వ్యాసాలు నాటి నుంచి ఈ నాటి దాకా మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఏది నీతి? ఏది..
Rs.125.00
Kulam Punadhulu
దళిత బహుజన దార్శనికులు డాక్టర్ కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్మూలన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు. దళితుల చరిత్ర ఐదు భాగాలు..ఇంకా ఎన్నో గ్రంథాలు సామాజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంథ..
Rs.100.00
Kulavyavastha Nirman..
ఇండియా మొట్టమొదటి సింధూ నాగరికతను దేశ మూలవాసులైన ద్రావిడులు నిర్మించారని, దాన్ని దేశ దిమ్మరులు, పశుపోషకులైన ఆర్యులు ధ్వంసం చేసారని, తత్ఫలితంగా ఇండియా - పట్టణ సమాజం నుంచి పశుపోషణ సమాజంగా మారిపోయిందని తెలిసి, నా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది.... బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత..
Rs.100.00