Search Criteria
Products meeting the search criteria
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Tadigiri Potaraju Ka..
పీడితుల విలాపాగ్నుల్ని అక్షరీకరించిన మార్క్సిస్టు కథకుడు తాడిగిరి పోతరాజు. తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించిన రచయిత. పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమౌతు..
Rs.65.00
Mudiganti Sujatha Re..
తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణ భావనను మేధోపరంగా సాహిత్యపరంగా అందిస్తున్న వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ముఖ్యులు. నవలా, కథా రచయిత్రిగా, ముదిగంటి సుజాతారెడ్డి మార్గం స్వతంత్రమైనది. విసుర్రాయి కథలో సక్కుబాయి శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్న స్త్రీ. విసుర్రాయి సక్కుబాయికి సంకేతనామం. విసుర్రాయి తిప్పినంతస..
Rs.50.00
P.Satyavathi Kathalu
పి.సత్యవతి కథలు సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్), భావోద్రేకం (ఫీలింగ్), కంఠస్వరం (టోన్), ఉద్దేశం (ఇన్టెన్షన్) స్పష్టంగా వుండవలసిన మోతాదు..
Rs.50.00
Peddibhotla Subbaram..
పెద్దిభొట్ల సాంఘీకంగా అగ్రకులజీవి. వర్గపరంగా మధ్యతరగతికి చెందినవారు. భావజాలపరంగా అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలించడం అభ్యుదయ రచయిత కర్తవ్యం. పెద్దిభొట్ల ఈ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ఆయన అభ్యుదయ చింతనతో తనకు తెలిసిన మధ్యతరగతి జీవి..
Rs.50.00
Vedabhumi
నూరేళ్ల శశవిషాణం కవి, విమర్శకుడు, చిత్రకారుడు, సంపాదకుడు తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు!! తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొదటి ప్రధాన అధ్యపకుడు వేదాలను క్షుణ్ణంగా మథించిన మార్క్సిస్టు మేధావి తెలుగునాడు తూర్పూ పడమరా తెలిసినవాడాయన తెలుగువాడి వాడీ`వేడీ లోకానికి తెలిపినవాడాయన కొత్తపాతల మేల..
Rs.150.00
Matalab
పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను నర్తించే పాదాల మువ్వలు నేను జాలువారిన అక్షరాల ఘంటం నేను బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను నేను రైతు నాగలినే కాదు సాలీల మగ్గాన్ని - కుమ్మరి సారెను గౌడుల కత్తిని - మాదిగల ఆరెను మంగలి కత్తెరను - జాలరి పడవను సమస్త వృత్తుల పనిముట్టును నేనుపేజీలు : 88..
Rs.70.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Kathasravanthi - 3
వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారి..
Rs.605.00
Sarada Sahityam
శారద (సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్) తెలుగువాడు కాని తెలుగు రచయిత. ‘‘శారద’’ కలం పేరుతో రచనలు చేసిన ఎస్.నటరాజన్ తమిళుడు. పుదుక్కోటైలో 1925 ఫిబ్రవరిలో పుట్టాడు. తల్లి భాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్. మాతృభాషగాని భాషమీద పట్టుసాధించి దిట్టమైన రచనలు చేశాడు. రచయితగా జీవించిన పదేళ్ల కాంలో వందకుపైగా కథలు..
Rs.225.00
Madhurantakam Rajara..
సమాజం సన్మార్గంలోనే నడవాలనే బలమైన ఆకాంక్షతో, యాభై ఏళ్ళ కథాయాత్రలో మూడొందల కథలు, నవలలు, నాటకాలు, అనువాదాలు, వ్యాసాలు రాసిన సాహిత్యజీవి మధురాంతకం రాజారాం. ఆయన రాసిన కథలన్నీ మన ఇంట్లోనో, పక్కనింట్లోనో, మన వెనక వీధిలోనే జరిగినట్టే ఉంటాయి. జరిగిన కథని ఆయన చెప్పేతీరు ఆసక్తిదాయకమైనది. ఆయన కథలూ, కథల్లోని పా..
Rs.50.00
Sripada Subramanya S..
యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చద..
Rs.50.00
Sripati Kathalu
ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా; మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కిటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్ఛం ఈ సంపుటి. సామాన్య ప్రజలకి కడుపున..
Rs.50.00
Poosapati Krushnam R..
అభాగ్యుడైన కుర్రవాడు బ్రతుకు తెరువు కోసం స్టూడెంటు మెస్సులో 'బాయ్'గా చేరి, తనకో భవిష్యత్తు సమకూరిందనుకుంటుండగానే ఏక్సిడెంటులోకి పోవడం 'మహారాజ యోగం' కథ. లేని శౌర్యాలు ప్రదర్శిస్తూ అర్థరాత్రి అరణ్యంలో వేటాడి అడవి పందిని తెచ్చామని బొంకి దాన్ని కోసుకుని, తిని ఆరగించిన రాజ యువకులు తెచ్చింది, కాపలా నాయు..
Rs.50.00
Korivi
వల్లూరు శివప్రసాద్ నాటక రచయితగా, నటుడూ, దర్శకుడిగా, ప్రయోక్తగా మాత్రమే కాదు, ఉత్తమ కథా రచయితగా కూడా లబ్ధ ప్రతిష్ఠులు - 'తాజ్మహల్', 'కురిసినమబ్బు', 'ముందేమేలుకో', 'నాగేటి చాలు' కథా సంపుటాలతో, కథక మిత్రులకు, పాఠకులకు మిక్కిలి ఆత్మీయుడు - వస్తువైవిధ్యంతో, వాస్తవికతా శిల్పంతో, సమకాలిక సామాజిక జీవితాన..
Rs.100.00
Yedugudisela Palle
భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవ..
Rs.70.00
Beejabhoomi
బీజభూమి మిగులు మనుషులకు భూమి కావాలి కాలూని తలదాచుకోడానికి చాలుపెట్టి దున్నుకోడానికి చారెడు బారెడు నేల దారితప్పి, ప్రలోభపడి, భయపడి తమకంట్లో తాము వేలు దూర్చే చావుతప్పి తిరిగొచ్చిన తమ సంతానం సాల్వాజుడుం చల్లారిన విద్వేషాలకు భూమి పంచాలి....పేజీలు : 157..
Rs.100.00
Ravi Sastry Kathalu
''రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయవూ చెయ్యకూడదని నేను భావిస్తాను'' అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి..
Rs.60.00
Volga Kathalu
తెలుగులో స్త్రీవాదాన్ని ఒక తాత్విక శక్తిగా నిలపగలిగిన ఓల్గా లోతైన, పదునైన శక్తితో కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించారు. ఆమె కథలలో కనిపించే పాత్రలన్నీ ఊహా ప్రపంచానికి సంబంధించినవి ఎంతమాత్రం కావు. అవి నిర్ధిష్ట వాస్తవికతలోంచి, ఆ వాస్తవికతలో వున్న అసమంజసత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినవే. అవి రక్తమాంసా..
Rs.60.00