Search Criteria
Products meeting the search criteria
Ahobila Kshetra Vaib..
పురాణపరంగా ప్రసిద్ధి చెందిన అహోబిలం ఘనమైన చరిత్రను కలిగివుంది. లభించిన అనేక శాసనాలు చరిత్రను వివరిస్తూ ఉన్నాయి. కాకతీయుల కాలానికే అహోబిలం క్షేత్రం అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. మహిమాన్వితమైన అహోబిలం క్షేత్రం రెండు భాగాలుగా అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలా ఉన్నా... అహోబిలం నవ నారసింహ క్షేత్రం..
Rs.50.00
Mana Charitra - Sams..
సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచ..
Rs.100.00
Hinduvulu
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్ళటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్..
Rs.275.00
Ajaramara Bharatades..
నాగరికత ఉదయించిననాడే జన్మించిన దేశం భారతం. ఇతర సంస్కృతుల ఆవిర్భావాన్ని, ధూళిలో కలిసిపోవడాన్ని కూడ చూసిన దేశం భారతం. ఎంతో వైభవాన్ని చవిచూసింది; దాడులను ఎదుర్కొంది. ప్రశంసలు అందుకుంది; దూషణలు భరించింది. ఇన్ని వేల యేళ్ల తర్వాత కూడా, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడ, ఇంకా ఇక్కడ సజీవంగా ఉంది. కొన్ని శత..
Rs.299.00
Toli Telugu Sasanam
తెలుగు అక్షరానికి తొలి వెలుగు. తెలుగు భాష పరిణామ వికాసానికి తొలి అడుగు. తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా, సాహిత్యపరంగా 'ప్రాచీన హోదా'ను అందించిన కీలక ఆధారం. కడపజిల్లా కలమళ్ళ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ..
Rs.60.00
Diviseema Vaibhavam
1907లో అవనిగడ్డ కేంద్రంగా దివితాలూకా ఏర్పడింది. మండలాలు ఏర్పడక ముందు శ్రీకాకుళం, ఘంటశాల మొదలుకొని కొన్ని గ్రామాలు దివి తాలూకాలో అవనిగడ్డ కేంద్రంగా ఉండేవి. మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల, మొవ్వ మండలాలుగా విభజింపబడింది. భౌగోళికంగా ఒకవైపు బంగాళాఖాతమ..
Rs.200.00
Rashtramlo Girijanul..
గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్య రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్ప్లాన్ అమలు - ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్..
Rs.100.00
Tholi Charitraka And..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి 2 (తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి సంపుటాల క్రమంలో ఇది రెండో సంపుటి. క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 624 దాకా ప్రాచీన చారిత్రక దశను ఇది సమీక్షిస్తుంది. సకల మానవ కార్యకలాపాల రంగాల్లోనూ అద్భుతమైన, నిరంతర చలనాన్ని దర్శించిన చారిత్రక ద..
Rs.225.00
Mali Madhyayuga Andh..
పదహారో శతాబ్దంలో ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యస్థలాలు, మండపాలు చక్కటి సముదాయాలతో ఒకటి రెండు దీర్ఘచతురస్ర ప్రాకారాలతో వెలిశాయి. తాడిపత్రి, లేపాక్షి, అహోబిలం ఇందుకు చక్కటి ఉదాహరణలు, రథ రాతి నిర్మాణాలను ఆలయ సముదాయంలో నిర్మించటం విజయనగర రాజుల కాలంలో జరిగింది. వంద స్తంభాల మంటపాలు, కళ్యాణ మంటపాలు, మహామంటపాల ని..
Rs.580.00
Andhra Pradesh Samag..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతీ - 1 ఆంధ్రప్రదేశ్లో ప్రాక్చారిత్రక యుగం నుండి చారిత్రక యుగావిష్కరణ వరకు జరిగిన అనేక పరిణామాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. భౌగోళికత, పర్యావరణం, ప్రాచీన, మధ్య, శిలాయుగాల్లో జనావాస జీవనాధార శైలులు, శిలపై కళ మొదలయిన అంశాలు, మానవుడు ఏ రకంగా ..
Rs.150.00
Jeenaa Haito Marnaa ..
జార్జి రెడ్డి - సునిశితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ధ్రమైన హృదయం, అవధులు లేని సాహసం... ఇవన్నీ కలబోసిన పాతికేళ్ళ యువకుడు. అరవయ్యవ దశకం చివరి నుండి డెబ్బయ్యవ దశకం తొలి రోజుల దాకా ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా జార్జి నిర్మించిన ఉద్యమం విలక్షణమైనది. అది, భారతదేశంలో బ..
Rs.60.00
Andhra Pradeshlo Mah..
నేటికి సుమారు 70 సంవత్సరాల క్రితమే 'ఆంధ్ర రాష్ట్ర మహిళ సంఘం' ఏర్పడటం; ఒక స్పష్టమైన దృక్పథంతో ప్రణాళికను, నిబంధనావళిని రూపొందించుకోవటం; వేలాది మంది మహిళలు పిల్లా పాపలతో ఈ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం; సభలకు హాజరు కావటం; ఊరేగింపులో కదం తొక్కటం; అనేక రాజకీయ అంశాల మీద తీర్మ..
Rs.15.00
Andhra Pradesh Rasht..
మనదేశంలో రాష్ట్రాలు, ఎలా ఏర్పడ్డాయి? ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది? ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాల పూర్వపరాలేమిటి? వాటికి విభజనోద్యమాల నేపథ్యం ఏమిటి? మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా వివరించేదే ఈ గ్రంథం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలను అవగాహన ..
Rs.125.00
Madigavari Charitra
మహోజ్జ్వలమైన చరిత్ర కలిగిన మాదిగజాతి ఈ దేశపు మూలవాసులలో ముఖ్యమైనది. అట్టి మాదిగజాతి అనేక తాడనపీడనలకు గురియై కడజాతిగా అణచివేయబడింది. తాము కొనసాగించే వృత్తి వలన సమాజానికి దూరంగా నెట్టివేయబడి అస్పృశ్య జాతిగా ఎంచబడింది. ఇది సమాజం మాదిగజాతిపట్ల చేసిన ఘోరమైన తప్పిదం. ఈ అవమానాల నుండి కులవివక్ష నుండి బయటపడ..
Rs.75.00
Rayalaseema Navala
ఈ పరిశోధక గ్రంథంలో పరిశోధకుడి శ్రమ ఒక విధంగా వెలకట్టలేనిది. నవలా రచయితల జీవిత విశేషాలను, రచనలను సేకరించడం ఇప్పట్లో అంత సులభమైన విషయం కాదు. రాయలసీమ ఆధునిక సాహిత్య చరిత్ర పునర్నిర్మాణానికి, పునర్లేఖనానికి ఈ పరిశోధన కొంత దోహదం చేస్తుంది. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ..
Rs.350.00
Charitra Sakalalu
శ్రీకృష్ణదేవరాయల మెప్పు పొందిన కురువ వీరుడు, బోధిధర్ముడు తెలుగువాడే, 32 గ్రామాల శిల్పుల మూకుమ్మడి సమ్మె, లావాను మింగిన జ్వాలాపురం, అర్థనారి వేణుగోపాలుడు, శిలాయుగపు చిత్రకళ, రుద్రమదేవి జన్మదిన శాసనం, కోణార్క ఆలయ నిర్మాణంలో తెలుగువారు, ఫ్యాషన్లో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణా, తెలుగునేలపై అతిపెద..
Rs.100.00
Telangana Saayudha P..
'తెలంగాణ సాయుధ ప్రజా పోరాటం' పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిర..
Rs.100.00
Andhrula Sangheeka C..
ఆంధ్రుల సాంఘిక చరిత్ర ''ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనటానికి ఉపకరించటమేకాక ఏయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భానుసారంగా వివరిస్తున్నది ఈ మహద్గ్రంథం'' - నార్ల వెంకటేశ్వరరావు ''స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆంధ్ర సాహిత్యంలో..
Rs.175.00
Reddy Rajyala Charit..
రెడ్డి రాజ్యాల గురించీ, వివిధ రెడ్డి సంస్ధానాల గురించీ చరిత్ర గ్రంథాలు కొన్ని వెలువడ్డాయి. రెడ్డి రాజులకు సంబంధించిన దాదాపు 200 శాసనాలు వెలుగు చూశాయి. రెడ్డి రాజులు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలు, అపురూపమైన వాస్తు, శిల్ప సంపద కొంత పరిచతమయ్యాయి. రెడ్డి రాజుల కళా, సాహిత్..
Rs.250.00
Samagra Andhra Prade..
ఏ కోచింగ్ సెంటర్ గడపతొక్కకుండానే స్వయం కృషితో తొలి ప్రయత్నంలోనే ఎపిపియస్సీ గ్రూప్-1లో విజయం సాధించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్న వి.ఆర్. తూములూరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత అధ్యయం చేశారు. అలాంటి వి.ఆర్. తూములూరి అత్యంత సమగ్రంగా, ప్రామా..
Rs.60.00