Search Criteria
Products meeting the search criteria
Sri Krishnadevaraya ..
‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయట..
Rs.300.00
Vijayanagaram (Vismr..
రాబర్ట్ స్యూయల్ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శా..
Rs.175.00
Toli Madhya Yuga And..
తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ క్రీ.శ. 624 - 1000 మధ్యకాలం నాటి భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాంస్కృతిక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఆయా రంగాలలో సుదీర్ఘ కాలంగా పరిశోధనలు సల్పిన చరిత్రకారులు నేటి వరకు జరిగిన పరిశోధనల ఆధారంగా నాటి చరిత్రను సహేతుకంగా, ప్రామాణికంగా, సాధికారికంగా రచించారు. ..
Rs.295.00
Goutameeputra Sataka..
శాతవాహన చక్రవర్తుల్లో మేటి 'గౌతమీపుత్ర శాతకర్ణి' మౌర్యచక్రవర్తి అశోకుని తరువాత మొత్తం తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యానికి తెచ్చుకున్నవారు శాతవాహనులు. ఛిముక శాతవాహనునితో ప్రారంభమైన వారి పాలన తొలుత తెలంగాణా నుంచి, అటు తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలకు విస్తరించింది. మొదటి ..
Rs.99.00
Kutubshaheelu
డా|| కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలస..
Rs.175.00
Narayana Poruyathra
ఒక ప్రాంతం విముక్తి కోసం పనిచేయటం, ఒక ప్రాంతం అస్తిత్వం కోసం పోరాడటం, వెనుకబడిన ప్రాంతం, వెనకబడిన వర్గాల హక్కుల కోసం, వారి పక్షాన నిలబడటం కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వ పెనుగులాట పోరులో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. తన నేల విముక్తి కోసం తన నేలపై తన పాలన, తన నేలపై ఇతర ప్రా..
Rs.125.00
Visista Vishleshana
ఆంధ్రుల చరిత్రకు ఒక నిఘంటువు- బి.ఎస్.ఎల్, 1920 నుండి 2010 వరకు ఎందరో మహానుభావులు సామజిక విశ్లేషకులు, చరిత్రకారులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, తాత్వికులు, సాహితీవేత్తలు, ప్రసార నిపుణులు, సన్నిహితులు, స్నేహితులు ఇలా వివిధ రంగాల ప్రముఖులు- బి.ఎస్.ఎల్. వ్యక్తిత్వం, జీవితం పరిశ..
Rs.100.00
Mata Parinamalu
మానవుడి నాటి ఆటవిక దశ నుంచి నేటి అత్యాధునిక దశ వరకు రెండు సార్వకాలికమయిన లక్షణాలున్నాయి. అవి ఒకటి 'భయం', రెండు 'ఆశ' ఈ రెండు మానసిక అవస్థల నుంచి మతం పుట్టుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల తాకిడి నుంచి రక్షించుకోవడానికి(భయం), తాను చేస్తున్న పనిలో విజయానికి (ఆశ) ఆదిమానవుడి మేధ త..
Rs.80.00
Aatmakathallo Aanaat..
ఆనాటి తెలంగాణలో నెలకొన్న వాతావరణాన్ని, ఇక్కడి జీవన వేదనలను, జనవాణి వినిపించిన నాదాలను, సాంస్కృతిక పరిస్థితులను, సామజిక స్థితిగతులను, అక్షర సంపదలను, చదువుల సంగతులను, పత్రికల వెలుగులను చైతన్య సంచలనాలను ఈ పుస్తకం విపులంగా ఆవిష్కరిస్తోంది. ఆత్మ కథల ఆధారంగా నిర్మించిన ఈ గ్రంధం సద్గురు కందుకూరి శివా..
Rs.150.00
Hyderabad Jeevita Ch..
నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. కుతుబ్షాహీల కాలం నుండి నేటిదాకా హైదరాబాదు చరిత్రను సరళమైన కథనాత్మక శైలిలో లూథర్ రచించాడు. హైదరాబాదు పరిణామాలను వివరించడంలో ఆయన ఉర్దూ పరిజ్ఞానం పరిశోధనాసక్తి బాగా ఉపయోగపడ్డాయి. ఆమూలాగ్రం చదివించే ప..
Rs.250.00
Raayavachakamu
ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.పేజ..
Rs.120.00