Search Criteria
Products meeting the search criteria
Neeru Nela Manishi
అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తరువాత ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ 'నీరు నేల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్..
Rs.100.00
Prajala Chetiki Brah..
ప్రజా / ప్రభుత్వ రికార్డుల చట్టం - 1993 ప్రజావేగుల (ప్రజాధన రక్షకుల/స.హ. దరఖాస్తుదారుల) రక్షణ చట్టం-2011 చట్టప్రకారం దరఖాస్తు నమూనా, విధి విధానాలు, అప్పీల్ & సమాచార కమీషన్ దరఖాస్తు విధి విధానాలు, సమాచారం ఇవ్వని అధికారగణం నుండి నష్టపరిహారాలు వసూలు చేసుకోవడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం,..
Rs.450.00
Dandakaranya Kathalu..
జనతన సర్కార్ నేపథ్యంలో 2005 నుండి 2012 దాకా అరుణతారలో వచ్చిన పదిహేను కథలు ఇవి. ఇవ్వాల్టి అవసరంగా గత ముప్పై రెండేళ్ళుగా మూడు తరాలు తమ రక్తంతో, త్యాగాలతో నిర్మిస్తున్న పోరాటం ఇది. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం కొనసాగిన పోరాటం మరొకటి లేదు. ఫ్రెంచి విప్లవం 70 రోజులు మాత్రమే నిలిచింది. రష్యాలో 1906 సంవత్..
Rs.125.00
Adugu
ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అనేగా అర్థం. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేవారిని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. మరి ''ప్రభువు''కి ప్రజాపాలనలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ప్రజలకు సమాచారం గురించి అడిగే హక్కు వచ్చింది. ఈ హక్కు గురించి అందర..
Rs.100.00
Samaachara Vignana D..
''సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం'' - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. లక్షలకోట్ల ప్రజాధనం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. 'అందలం ఎక్కినవాడికి మోసేవాడు చులకన' అన్నట్లు అధికారం చిక్కగానే ఒక్కమాటు స్వార్థం, ఆశ్రిత పక్షపాతం పడగవిప్పి నాట్యం చేస్తాయి. ..
Rs.225.00
Kavitha 2005
సూటిగా చెప్పడంలో, అందంగా చెప్పడంలో ఎంత సొగసుంటుందో, ఎంత మర్మముంటుందో కవితాత్మకంగా చెప్పడంలో అంతకు మించినర మార్మికత ఉంటుంది. వర్ణవిన్యాసంలోని అనంత వర్ణ విన్యాసాలను అక్షర బద్దం చేసిన కవిమిత్రుల కవితల కదంబం 'కవిత-2005'. వేసవివేళ, వడగాడ్పులొక వంక, మల్లెల గుబాళింపు మరొకవంక. గత సంవత్సరంలో పత్రికలలో..
Rs.75.00