Search Criteria
Products meeting the search criteria
Kalaateetha Vyaktulu
ఆధునిక సారస్వతాకాశంలో తారాజువ్వలా లేచి కళ్ళు జిగేలుమనిపించి ''కాలాతీత వ్యక్తులు'' నవల ద్వారా ధ్రువతారగా నిల్చిపోయింది. తన విశేషమైన శైలి, భాషాస్వామ్యం, అతి సాహసమైన భావ ప్రకటన, అపూర్వమైన పాత్ర సృష్టి, శిల్ప చాతుర్యం వలన అశేష పాఠకలోకం, పత్రికల ప్రశంసలనందుకొన్నది. ఈమె సంస్కార హృదయం సాహి..
Rs.180.00
Kalaateeta Vyaktulu
ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధానపాత్ర. ఈ కథలోని వ్యక్తులందరూ ఆమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. ఆమెవల్ల పరిచయమయిన మొదటి పాత్ర ప్రకాశం. ఎం.బి.బి.ఎస్. చ..
Rs.100.00
Katha - Vimarsa, Vis..
వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని, సాహిత్య బోధనను సాహిత్య అధ్యయనంగా గుర్తించిన అతికొద్ది మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కిన్నెర శ్రీదేవి గారొకరని నిరూపించే పదకొండు వ్యాసాల సంకలనం యిది. వివిధ సందర్భాల్లో, వేర్వేరు సమయాల్లో కథను గురించీ, కథకుల్ని గురించీ రాసిన యీ వ్యాసాలు విమర్శకురాలి అభిరుచికీ, అనుశీల..
Rs.100.00
Seemakatha Asthitvam
రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రాచీన తెలుగు సాహిత్యంలో రాయలసీమ కృషిని ప్రాదేశిక దృష్టితో అంచనాకట్టితే ఆశ్చ..
Rs.120.00
Nemaresina Memarees
ఆరుగొలను మా ఊరు. మా ఊరంటే మాదే. ఆరుగొలను మా నండూరి వారి మొఖాసా. మొఖాసా అంటే నాకు బాగా తెలియదు గాని - మా పూర్వీకులకి ఏ నవాబో రాజో జమీందారో ఇనాముగా ఇచ్చిన గ్రామం. మొదట్లో ఆరు గొలనులో అందరూ నండూరి వారే ఉండేవారు - రెండు మూడు కుటుంబాల వారు తప్ప. అంచేత ఊరిలో ఎటు వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా నండూరి వారే. త..
Rs.100.00
Nityajeevitamlo Snan..
బాత్రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..
Rs.39.00
Sridevi Bhagavatamu
శ్రీదేవి భాగవతము (పన్నెండు స్కంథముల సంగ్రహ వచనములో)ను రచించారు రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు..
Rs.150.00