Search Criteria
Products meeting the search criteria
Tata Maata Varaala M..
సుమారు 4 దశాబ్దాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన శ్రీ బెలగాం భీమేశ్వరరావు పిల్లలకు ఏం చెబితే ప్రయోజన ముంటుందో బాగా ఆకళింపు జేసుకున్న రచయిత! బాలలు ఎలక్ట్రానిక్ మీడియాకు అతుక్కుపోతున్న ఈ తరుణంలో శ్రీ బెలగాం భీమేశ్వరరావు రచించిన 'తాత మాట - వరాల మూట' బాలల కథా సంపుటి తెలుగు ..
Rs.55.00
Adhunika Samajamlo K..
ఈనాడు మన దైనందిక జీవనంలో రోజు ఎక్కడో ఒకచోట మనకు కులంతో అవసరం కలుగుతుంది. ఒక స్కూల్ అడ్మిషన్ కావచ్చు, రేషన్ కార్డ్ కావచ్చు లేక మనకు అద్దె ఇల్లు కావలసి వచ్చినప్పుడు ఇంటి ఓనర్ నుండి సంధింపబడే ముఖ్యమైన ప్రశ్న. మీరేమిట్లు? అంటే, మీరు ఏ కులస్థులు. అదే ముస్లిం కులస్థులుగాని, సిక్కు సర్థా..
Rs.50.00
Jabali
మోక్షమార్గాన్ని చూపే ఒక మత గ్రంథంగా రామాయణాన్ని పారాయణం చేసేవారితో నాకు పేచీ లేదు. సంస్కృతభాషలో ఆదికావ్యంగా, మహాకావ్యంగా, మధుర కావ్యంగా దాన్ని మెచ్చుకునే వారితో కూడా నేను వివాదపడను. అది కవితా సౌరభాలను గుబాళించే ఉత్తమ కావ్యం. ప్రాచీనార్వాచీన కాలంలో భాసుడు, కాళిదాసు, భవభూతి, రవీంద్రుడు మొదలైన మహాకవుల..
Rs.60.00
Kalyana Manjeeraalu
కళ్యాణ మంజీరాలు (సుహాగ్ కే నూపుర్) అనే ఈ నవలను అమృత్లాల్ నాగర్, తమిళ కావ్యం 'శిలప్పదికారం' ఆధారం చేసుకొని రాసారు. తమిళనాడులోని పేర్లు, సంఘటనలు వీటిలో కనపడతాయి. జైన బౌద్ధ మతాల ప్రభావం వున్న రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది.Pages : 187..
Rs.120.00
Manasulo Vennela
.... మీ 'మనసులో వెన్నెల' విన్యాసాలు లేతపచ్చిక మీద వెదజల్లిన పారిజాతాల్లా ఉన్నాయి... తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోతున్నాయి. వాటిలో కవిత వుంది; కరుణ వుంది; కరుకుదనం వుంది; ఖలేజా వుంది. కాగడాని తలక్రిందులుగా వంచి పట్టుకున్నా దాని మంట పైకే లేస్తుంది; మీ కలం..
Rs.50.00
Shakespeare Nataka K..
షేక్స్పియర్ నాటకాలు ఒక లెక్క ప్రకారం 36, మరొక లెక్క ప్రకారం 37, కేవలం కథలుగా తీసుకున్నా అవి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వాటిలో పదమూడింటిని ఎంచుకుని శ్రీ అండవిల్లి సత్యనారాయణ తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యే సరళమైన శైలిలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి కథలుగా వ్రాసైఇ యిచ్చి ప్రసారం చేశారు. షేక్స్పి..
Rs.60.00
Tilak Sahitee Sandar..
దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఒక విశిష్ట విలక్షణ సాహితీ సృజనశీలి. కవిత్వం, కథ, నాటక ప్రక్రియల్లో ఉత్తమోత్తమ కృషీవలుడు. తిలక్ సాహిత్యంపై ప్రముఖ కవులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ ''తిలక్ సాహితీ సందర్శనం''. అంతేకాదు సాహిత్యం గురించి తిలక్ రాసిన కొన్న..
Rs.240.00
Seemakatha Asthitvam
రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రాచీన తెలుగు సాహిత్యంలో రాయలసీమ కృషిని ప్రాదేశిక దృష్టితో అంచనాకట్టితే ఆశ్చ..
Rs.120.00
Valasa
'మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఈణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట..
Rs.180.00
Aakaasamalli Katha S..
స్త్రీ పురుషుల భావోద్వేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత - ముఖ్యంగా మాతృత్వం - స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని ..
Rs.140.00
Pinzari (Shaik Nazar..
తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ ''బుర్రకథ సామ్రాట్''గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే ''పింజారి'' పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతిఒక్కరూ చదవవలసిన పుస్తకం ''పింజారి''. నాజ..
Rs.65.00
Vignana Pathamlo Vij..
మనిషి ఎంతోదూరం నడిచి వచ్చాడు. వెనక్కి చూసుకుంటే కొన్ని వేల వేల సంవత్సరాల నుండి అతడు నడిచొచ్చిన బాల కనిపిస్తోంది. అసిపోయాడా? లేదు - అతనిలో ఇంకా ఎంతో దూరం పోగలిగినంద శక్తి ఉంది. నడుస్తూనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే - ఎక్కడైనా ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడే అతనికి ఒక కూడలి కనిపిస్తోంది. ఆ కూడలిలో నాలుగు ర..
Rs.80.00
Cartoonlalo Marx
కార్టూన్లలో మార్క్స్ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు 'ర్యూస్'! ఈ పుస్తకం ఒక 'డైజస్ట్'!... మార్క్సిస్ట్ సిద్థాంతమూ, దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట..
Rs.100.00
Infections
ఈ పుస్తకంలో ''ఇన్ఫెక్షన్స్'' గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్ఫెక్షన్స్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో ''బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్'' అనీ, ''వైరల్ ఇన్ఫెక్షన్స్'' అని అంటారే గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటికి వాడే ''యాంటి బయాట..
Rs.140.00
Sataabdi
తొలిసృష్టి నుంచి ఇపప్టఇ వరకు ఎన్ని శతాబ్దాలు గడిచిపోయాయో! ఎవరూ ఏ శతాబ్దిని గురించి వ్రాసిన జాడలులేవు. 'శతాబ్ది' ఇది నా ఆవిష్కరణ గత శతాబ్దికి అద్దం పట్టేది ఈ శతాబ్ధి గ్రంథం. ఇది ఒక విహంగవీక్షణం మాత్రమే. అయినా బలవత్తరమైన సంఘటనల సహజ స్వరూపాన్ని తెలియపర్చాను. విజ్ఞులు ఈ ప్రక్రియక..
Rs.175.00
Arthanareeswarudu
పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో 'మధోరు బాగన్' అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే 'అర్ధనారీశ్వరుడు''. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇ..
Rs.120.00
Anganaga Yadardha Ga..
పుస్తక పఠనం నా అలవాటు. మంచి పుస్తకాలు, పత్రికలలో మంచి విషయాలు కంటపడితే ఒక పుస్తకంలో దానిని గుర్తువేసుకోవడం. తరువాత కాలంలో వాటిని మరల మరల చదువుకోవడం కూడా అలవాటు. ఆ విధంగా మంచి పుస్తకాలు, పత్రికలనుంచి సేకరించినవే ఈ చిన్న పుస్తకంలోని యధార్ధ కథా చిత్రాలు. ఇందులో 41 కథలకుపైగా కొన్ని విపుల మాస పత్రికలో..
Rs.40.00
Madhupuri Kathaa Sam..
బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు..
Rs.200.00
Sri Mahabharatham (M..
సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు. మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు. పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..
Rs.900.00
Maa Gnapakalu
''చివరకు మిగిలేది'' లాంటి గొప్ప మనోవైజ్ఞానిక నవలను రచిఆంచి, ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచంలో స్థిరమైన స్థానాన్ని పొందిన బుచ్చిబాగుగారి సతీమణి సుబ్బలక్ష్మిగారు ఒకప్పటి తన జ్ఞాపకాల్ని ఇప్పుడీ పుస్తకరూపంలో మనకందించారు. జ్ఞాపకాలనేవి కేవలం వ్యక్తిగతమైనవే అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ..
Rs.100.00