Search Criteria
Products meeting the search criteria
Sangeeta Swaralu
వినాడానికి ఇంపుగా ఉండే ధ్వనులను శ్రావ్యధ్వనులు అంటారని, వినడానికి కర్ణకఠోరంగా ఉండే ధ్వనులను చప్పుళ్ళు అంటారని మనకు అనుభవంలో తెలిసిన విషయమే! అసలు ధ్వని అంటే ఏమిటి? ఎలా పుడుతుంది? అని ఆలోచిస్తే...ఏదైనా వస్తువు మీద కంపనం కలగజేస్తే వచ్చేది ధ్వని. అంటే... ఏ వస్తువు కంపిస్తే దానికి చెందే ధ్వని ఏర్పడుతు..
Rs.80.00
Sri Madandra Sampurn..
మహాభారతమును ఎందుకు చదవాలి శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వ..
Rs.360.00
Bhatti Vikramarka Ka..
సింహాసన్నాధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు భోజరాజు. అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. 'భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావుకానీ, దీని నధిరోహించడం కాని, దీనిమీద కూర్చోవడానికి సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణసంపదలకీ, ప్రపంచంలో అతి ..
Rs.150.00
Kasi Majili Kathalu
శ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవి విరచిత ''కాశీమజిలీ కథలు'' చదవని పాఠకులు అరుదుగా వుంటారు. వ్యాకరణ సమ్మతమైన పద్ధతిలో, భావపూర్ణంగా, పఠితలకు పఠనోత్సాహం లగచేసేటట్లు, పూర్తిగా చదివిన తర్వాత వెంటనే మర్చిపోకుండా గుర్తుండేలా వ్రాయగల సమర్ధుడు శ్రీ సుబ్బన్న దీక్షితులు. ఆనాటి కాశీమజిలీ కథల సంపుటాల్లో రచయిత కథాకథ..
Rs.950.00
Arabian Nights
ప్రపంచ సాహిత్యంలో అరేబియన్ నైట్స్ కథలకు ఒక ప్రత్యేకమైన స్ధానముంది. వీటినే వేయిన్నొక్క రాత్రులు అనీ, అరబ్బీ రాత్రులు అనీ యవ్వన యామినీ వినోదాలనీ వ్యవహరిస్తుంటారు. ఇవి అరబ్బీ భాషలో 'అలఫ్లైలా వలైలా' పిలవబడుతున్నాయి. ఈ కథళు స్త్రీ పురుషులకు, పండిత పామరులకు గూడ ఎంతో వినోదాన్ని కలిగించేవిగా, ఆశ్చ..
Rs.325.00
Ayurveda Chikitrsa S..
అతిసారచికిత్స శ్తో : నాగరాతివిషా ముస్తా భూనింబామృతవత్సకై: సర్వజ్వరహర: క్వాధస్సర్వాతీసారనాశన:.తాత్పర్యం : శొంఠి, అతివస, తుంగగడ్డలు, నేలవేము, తిప్పతీగ, కొడిశవిత్తులు, వీటిని సమభాగములుగా దంచి కషాయము బెట్టి పుచ్చుకొనిన సమస్త అతిసారములు, జ్వరము, ఇవి నశించు. (ఇది నాగరాదికషాయము.)పేజీలు :319..
Rs.200.00
Baishajya Ratnakaram..
షడ్బిందుఘృతము భృంగం లవంగం మధుకం చ కోష్ఠం సనాగరం గోఘృతమిశ్రితం చ, షడ్బిందునాసాస్థిగతం చ పీనసం శిరోగతం రోగశతం నిహంతి. 822 గుంటగలగర, లవంగములు, యష్టిమధుకము, చెంగల్వకోష్టు, సొంటి, వీనిచే కాబడిన కషాయములో ఆవునెయ్యి కలిపి పక్వముజేసి యందాఱుబిందువులను నస్యముజేయించిన నాసాస్థిగతపీనసము శిరోరోగము యిత్యాదినాసారోగ..
Rs.120.00
Apurva Chintamani
పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. 'చిం..
Rs.150.00
Sri Maryada Ramanna
నాలుగువందల ఏళ్ళ క్రితం కళింగప్రభువుల ఏలుబడిలో ఉన్న శ్రీకూర్మం, హర్షవిల్లి, శ్రీములఖలింగం దేవాలయాలకు మధురారాజు విజయరంగ చొక్కనాధుడు (1706-1776) పాడి ఆవులను దేవుని పూజలకై కానుకగా పంపించాడు. అతడు చాలా ఆలయాలను నిర్మించిన ఘన చరిత్ర కలిగినవాడు. మహాదైవభక్తిపరాయణుడు. ఆ ఆవులను దేవాలయాలకు అందజేసే బాధ్యత నాలుగు..
Rs.150.00
Vemana Tatvamrutamu
శ్రీ వేమన యోగి మహా వేదాంతి - యోగతత్వజ్ఞుడు - సద్గురుమూర్తి మహోత్తమ యోగి. ఆధ్యాత్మికతను చాటిన దివ్య ప్రజాకవి. నీతి - భక్తి - వైరాగ్య - ఆత్మయోగ జ్ఞానములను చాటిన మోక్షదాతయగు అనుపమ ఆత్మబోధకుడు, గొప్ప సంఘసంస్కర్త. శ్రీ ముచికుంద మహర్షి ఆశ్రమాధిపతులు 'శ్రీ వెంకట కోటి యోగిగారు' - ఈ 'శ్రీ వేమన తత్వా..
Rs.200.00
Paramanandayya Sishy..
తలపగులగొట్టి విద్యాగ్రంధాలను వెలికితీయుట కళింగదేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంత ఒడిలో ఓలలాడిన మహేంద్రగిరులను దివినుంచి ఇంద్రధనస్సుల్లా దిగి ఆకాసంలో విహరిస్తున్న మెరుపుతీగల్లాంటి గంధర్వకన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు, ఆ గిరులను చూడటానికి రెండు..
Rs.150.00
Adhyatma Ramayanamu
బ్రహ్మాండపురాణం ఉత్తరఖండంలో శివమహాదేవుడు పార్వతికి చేసిన బోధగా చెప్పబడిన ఆధ్యాత్మ రామాయణ౦ గురువాక్కు, ఆది గురువైన శివుని వాక్కు, అందువల్లనే అది తారకము అనగ తరింపచేయునది. మనలో దైన్యాన్ని, అపవిత్రతను, తాపాన్ని ఒకేసారి హరి౦చగలిగే ఆధ్యాత్మరామాయణం కల్పవృక్షం కన్న, గంగకన్న, చంద్రునికన్న..
Rs.200.00
Sampurna Neeti Chand..
సంస్కృతములో 'సుహృల్లాభము' 'సుహృద్భేదము', కాకోలూకీయము, లబ్ధప్రణాశము, అసంప్రేకితకారము అనే ఐదు9 తంత్రములు పంచతంత్రమనే గ్రంధంగా పేరుగాంచింది. మహా పండితుడైన విష్ణుశర్మ ఈ పంచతంత్రమును రచించాడు. ఈ గ్రంధములో మనుషులతోపాటు జంతువులను కూడా ప్రధాన పాత్రధారులుగా కవి మలచినా - మృగప్రాయమైన మనుషుల స్వభావాలను జంతువులల..
Rs.150.00
Sakala Devatala Nity..
ఇందులో నిత్యమూ పూజకు - పురుష సూక్త విధానేన పూజావిధి: ప్రాణాయామము శ్రీ విఘ్నేశ్వర, శ్రీ శివ, శ్రీ చన్ద్రా, శ్రీ ఆంజనేయ, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ కుజా, శ్రీ రాహు, శ్రీ కేతు, శ్రీ విష్ణు, శ్రీ రామ, శ్రీ అయ్యప్ప, శ్రీ బుధ, శ్రీ లక్ష్మీనృసింహ, శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ బృహస్పతి, శ్రీ శంకరాచార..
Rs.116.00