Search Criteria
Products meeting the search criteria
Devudunnadaa
ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృ..
Rs.200.00
Devudike Teliyali !
ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..
Rs.210.00
Gopuram
తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న తెలుగువారి సనాతన సంప్రదాయ శాస్త్రీయ సంస్కృతి విశ్వాసాల సమాహార 'గోపురం'. మా పూర్వికులు ఎన్నో సంప్రదాయములు ఏర్పరచినారు. అలానే ఆచారములు కూడా మన జీవితంలో ఒక భాగముగా చేసియున్నారు. నిత్యజీవితంలో ఆచారములలోనూ, వ్యవహారములోనూ జీవన విధానములోనూ ఎన్నో మార్గద..
Rs.216.00
Nityajeevitamlo Snan..
బాత్రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..
Rs.39.00
Sarva Sambhavam
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..
Rs.200.00
Anthaa Ramamayam
రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..
Rs.120.00 Rs.100.00
Tiruppavai Poodanda
తిరుప్పావై పాశురములు : తెలుగు గేయమాల ”శ్రీమాన్ ఆత్రేయగారు, చక్కని విశ్లేషణముతో తాము అనుభవించి, ప్రవచించి గ్రంథరూపముగ కూర్చినారు…. ఆండాళ్ తల్లి తన పాటలను వారి నోట మధురంగా పలికించినది. అనువాదంలో ప్రతిపదము లలితము, మనోహరము, సులభము, సుబోధకము అయి శ్ర..
Rs.1,750,000.00
Dwadasa Jyotirlingam..
మల్లిఖార్జున జ్యోతిర్లింగము విజయవాడ నుండిగాని, హైదరాబాదు నుండి గాని బయలుదేరినపుడు ప్రథమముగా శ్రీశైల మహాక్షేత్రము దర్శించుకొనుట ముఖ్యము. ఈ క్షేత్రమునకు ఆంధ్రప్రదేశములో అన్ని ప్రదేశములనుండి బస్సులు గలవు. కనుక ఈ క్షేత్రమునకు కారు మీదగాని బస్సు మీదగాని ప్రయాణించవచ్చును. రైలు మీద అయినచో మార్కాపురమ..
Rs.30.00
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.100.00
Vaikunthapaali
వైకుంఠపాళి ` ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ఇందులో వైకుంఠపాఠి, రామాయణం ` ఆధునిక జీవనం, ధర్మరాజు ` యుధిష్ఠిరుడు, విరాటపర్వం ` వేదాంత దర్శనం, అర్జునుడే కాదుÑ అశ్వాలూ విన్నాయి!, ‘అహం’ పోయేవరకు అంపశయ్య తప్పదు, కరి ` మకరి ` శ్రీహరి, ‘నేను’ పోకుండా ‘తాను’ రాడు, అతడుంటే అన్నీ ఉన్నట్లే, కడుపులో కమలాక్షుడుంటే...?,..
Rs.117.00
Puraneethi
పురాణాలలోని నీతినే పురానీతి అనే శీర్షికతో ఫన్డే పాఠకులకు కథలుగా చెబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానీతి. దాదాపు 40 వారాలపాటు నిండుపేజీతో పాఠకులకు కనువిందు చేసిన పురానీతి శీర్షిక. ఏయే చెట్లకో ఎక్కడెక్కడో ఉన్న పూలని తెచ్చి అందంగా ఓ పూలమాలగా చేయగల శ..
Rs.90.00
Vande Valmeeki Kokil..
శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళి..
Rs.81.00
Janapada Geyallo Sri..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుపతి పేరు చెబితేనే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక పులకరింత కలుగుతుంది. భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు. ఇలాంటి తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాను కూడా ఆధ్యాత్మిక జిల్లాగానే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు లేని ప్రత్యేకత చిత్తూరు జిల్లాకు ఉంది. ఈ జిల్..
Rs.72.00
Gobbi Patalu
తెలుగు రాష్ట్రాలలోని జానపద కళారూపాలలో గొబ్బి చెప్పుకోదగ్గ కళారూపం. చాలా కళారూపాలు మత ఆచరణ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. గొబ్బి కూడా మత ఆచరణ విధానంలో భాగంగా అలరారుతోంది. మత ఆచరణ విధానంలో భాగంగా ఉండే కళారూపాలే కలకాలం నిలిచి ఉంటాయి. గొబ్బి సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రత్యేక కళారూపంగా వందలాదది సంవత్సరా..
Rs.90.00
Nityotsavamu
సంవత్సర కాలపరిమితిలో ప్రతి మాసానికీ ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, ఏ రోజున ఏ పక్షంలో ఏ దేవతామూర్తుల ఉత్సవాలు జరుగుతాయో, మన సంస్కృతికి చెందిన ఏయే మహనీయుల జయంతి ఎప్పుడు జరుగుతుందో, ఏ తిథి నాడు ఏ దానం చేయాలో, ఏ వ్రతం ఆచరించాలో, ఏ దైవాన్ని ఏ శ్లోకంతో ప్రార్థించాలో మొదలైన సమాచారాన్ని అందించడంతో తృప్..
Rs.75.00
Sankara Geetha
కరోనా విషాద యోగం (ఒకటవ అధ్యాయం) భారతదేశం మొత్తం శ్రీరామచంద్రుడితో మమేకమయింది. రామబాణానికి తిరుగులేదని మనమంతా నమ్ముతాం. కానీ కృష్ణుడి బాణానికి కూడా తిరుగులేదు. రామబాణం దుష్టసంహారం చేస్తే కృష్ణబాణం దుష్ట లక్షణ సంహారం చేసింది. అర్జునుణ్ని టార్గెట్ చేసి అతడిలో మానవ సహజంగా గూడుకట్టుకున్న బంధుప్రీతి, ఆశ..
Rs.72.00
Manasa Relax Please ..
నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది... ఇది నిజంగా జరిగిన సంఘటన... స్కాట్లాండ్లో అతనో పేద రైతు. పేరు ఫ్లెమింగ్...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతిఫలంగా ఫ్లెమింగ్కు పెద్ద బహుమతిని..
Rs.200.00
Deeparadhana Paddatu..
దూవానుగ్రహ సముపార్జనలో దీపారాధన ఒక విశిష్ట సాంప్రదాయం, సంకల్ప సహితంగా, ఏకాగ్ర చిత్తంతో శాస్త్ర సాంప్రదాయానుసారంగా దీపారాధన చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఒక్కో విధమైన ఫలితానికి ఒక్కో విధమైన దీపారాధనను శాస్త్రం నిర్దేశించింది. ఆయా దీపారాధన విధానాలు, దీపారాధనకు వినియోగించవలసిన ప్రమిదలు, వత్తులు, నూ..
Rs.95.00
Aaru Vrathalu
వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. ప..
Rs.39.00
Saakshat Eeswarudu
కాంచీపురము నగరాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన పట్టణము. చరిత్రలో యదార్ధమైన, ఆధ్యాత్మికమైన స్థానము సంపాదించుకొన్న ప్రత్యేకమైన ప్రదేశము. ఎంతోమంది విద్యార్ధులు వేదాలు చదివి పండితులయ్యారు. వీటిని మించిలోకాతీత దైవమగు పూజ్యశ్రీ పరమాచార్యులు కాంచీ మఠ పీఠాధిపతిగా పొందిన ఖ్యాతి అతి విలువైనది. మహాస్వామి..
Rs.150.00