Search Criteria
Products meeting the search criteria
Marx, Angils
ప్రకృతి పరిణామాన్ని, సమాజ గమనాన్ని మధించి మానవ జాతి చరిత్రను మలుపు తిప్పిన మహా విజ్ఞాన శిఖరాలు కారల్ మార్క్సు, ఫ్రెడరిక్ ఎంగెల్సులు, విప్లవ సిద్ధాంత సృజనకు, శ్రమజీవుల విముక్తికి తమ సర్వస్వం ధారపోసిన ఆ మహోపాధ్యాయులు, మానవతా మూర్తులు, ఆప్త మ్రితులు కూడా. వారి కుటుంబాలూ, సహచరులూ అలా..
Rs.75.00
Manavudu Sampada Sam..
ఆర్థిక విధానాలు సిద్ధాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి? కొన్ని సిద్ధాంతాలు ఆయా చారి త్రక పరిస్థితులలోనే ఎందుకు పుట్టాయి? ఆనాటి సామాజిక జీవితంతో ఎందుకు పెనవేసుకుపోయాయి? ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు చారి త్రకాధారాలతో కూడిన సహేతుకమైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. కొన్న..
Rs.80.00
Jaitra Yatra
చైనా విప్లవ జనరల్ చూటే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ కు నాయకత్వం వహించి విజయపథంలో నడిపించిన సేనాని, విప్లవ వీరుడు చూటే. ఆయన జీవితానుభవాలు, జ్ఞాపకాలు అంతర్జాతీయ జర్నలిస్టు ఎగ్నెస్ స్మెడ్లీ రాశారు. ఇది చాలా ప్రఖ్యాత గ్రంధం ..
Rs.100.00
Ho Chi Minh
వియత్నాం కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు హోచిమన్. ఫ్రెంచి, జపాన్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా వియత్నాం విముక్తి పోరాటానికి నేతృత్వం వహించి విజయకేతనం ఎగురవేసిన మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి మహానేత లెనినిజం గురించి, వియత్నాం విప్లవ సమస్యల గురించి రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం..
Rs.50.00
Dopidi Rajyam Patana..
మార్స్కిస్టు మహోపాధ్యాయులు, శ్రామికవర్గ యోథులు, ఉద్యమ నిర్మాతలు, సిద్ధాంత కోవిదులు, ప్రగతిశీల మేధావులు, ప్రజాస్వామిక వాదులూ వివిధ సందర్భాల్లో చేసిన రచనలు, ప్రసంగాల నుంచి కూర్చిన సంకలనం ఇది. దోపిడీ రాజ్యంపై ప్రజా పోరాటాలు విజయం సాధిస్తాయన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించి చారిత్రక ప్రతిధ..
Rs.50.00
Desam Pilichindi
రైతు కుటుంబంలో జన్మించారు కామ్రేడ్ జైపాల్. గ్రామీణ జీవితంతో భూస్వామ్య వ్యతిరేకత, సైనికవాడలో బ్రిటిష్ వ్యతిరేకత, కాలేజీ జీవితంలో వర్గ దృక్పథం సంతరించుకున్నారు. సామ్రాజ్యవాద సైన్యంలోనే అధికారి అయినారు. జాతి విముక్తికి 'సంఘం` పెట్టారు సైన్యంలో. దేశ ప్రయోజనాల కోసం సైన్యాన్ని 'డెసెర..
Rs.35.00
Commissions And Reco..
2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా॥ఎం.ఎస్.స్వామినాథన్, ప్రొ॥జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. ఆ కమిషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ..
Rs.150.00
Bhumpapa Patalu
1953లో జన్మించిన భూపాల్ మంచి అనుభవం ఉన్న రచయిత. ప్రత్యేకంగా పిల్లలకై ఆరు కథల పుస్తకాలు , రెండు పాటల పుస్తకాలు , ఒక నవలిక రాశారు. ఇవే కాక పెద్దలకు ఐదు పాటల పుస్తకాలను ఒక నవల, రెండు కథల పుస్తకాలు ప్రచురించారు. వీరు రాసిన పాటలు, కథలు దాదాపు అన్ని దిన పత్రికల్ల వచ్చాయి. వీరు రాసిన చదువు..
Rs.25.00
Bharata Desamlo Comm..
ఆది నుండి నేటి వరకూ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకొని, ఉద్యమ పురోగతిని ఆచరణలో అర్థం చేసుకొనేందుకు వీలుగా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను విశదీకరించుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్వ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ రాసిన గ్రంథం..
Rs.130.00
B.T.Vittanalu - Pade..
ఇరవయ్యవ శతాబ్దంలో భౌతిక, రసాయన శాస్త్రాల పెరుగుదల మానవ అభివృద్ధితో బాటు మానవ నాశనానికిక (రెండో ప్రపంచ యుద్ధానికి) దారితీసింది. అదే విధంగా ఈ నాటి బయోటెక్నాలజీ బడుగు దేశాల ఆహార భద్రదతను హరించి, ప్రపంచ సంక్షోభానికి దారితీసే వీలుంది. ఆ స్థితికి మన నాగరికత వెళ్లకుండా వుండాలంటే విజ్ఞాన..
Rs.70.00
Andhra Pradesh Abhiv..
రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతూనే వున్నాయి. అవి ప్రతి ప్రాంతం యొక్క వెనకబాటుకు ఇతర ప్రాంతాలు కారణమని చెబుతూ వచ్చాయి. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం, 80వ థకంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు మరలా కొన్ని సంవత్స..
Rs.40.00
Andhra Pradesh Abhiv..
ఆర్థిక సంస్కరణలు సవాళ్ళ పూర్వ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుభవాన్ని ఈ గ్రంథంలోని వ్యాసాలు పరిశీలిస్తాయి. మొత్తం 22 వ్యాసాలలోని 15 వ్యాసాలను 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' ప్రత్యేక సంచికగా ప్రచురించింది. దీనిని బట్టి ఈ పుస్తకం పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంత విలువైనదో ..
Rs.80.00
Andaman Jailulo Swat..
అండమాన్ జైలు అంటేనే వళ్ళు జలదరిస్తుంది. దయా దాక్షిణ్యాలు లేవు, మానవత అనేది మచ్చుకైనా ఉండదు. అలా హింసించేవారు బ్రిటిషు పాలకులు. ఆనాడు అండమాను జైలు స్థితిని స్వయంగా అనుభవించాడు సుధాంశుదాసు. చివరకు తనూ, తన సహచరులూ బ్రతికి బైటపడ్డారు. కాని, తన అనుభవాలు ఇతరులకు పంచాలి, వారికి మార్గదర్శకం..
Rs.60.00
Abhivruddhi Pedarika..
ఇటీవల కాలంలో దేశంలో ఆర్థికాభివృద్ది బాగా వేగం పుంజుకుంది. ఈ అభివృద్ధి ఫలితాలు సమాజంలోని అన్ని తరగతుల ప్రజలకు సమానంగా అందటం లేదని విశ్వసించే వ్యక్తి మహేంద్రదేవ్. ఈ అభివృద్ధి ప్రక్రీయలో అందరిని భాగస్వాములను చేయడం లేదని కూడ ఆయన చెబుతారు. అందరూ భాగస్వాములయ్యే సమ్మిళిత అభివృద్ధి కావాలన్నది ఆయన ఆకాంక్ష. అ..
Rs.50.00