Search Criteria
Products meeting the search criteria
Sri Madandra Sampurn..
మహాభారతమును ఎందుకు చదవాలి శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వ..
Rs.360.00
Ushasri Ramayanam
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.175.00
Ushasri Bharatam
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.175.00
Ushasri Bhagavadgeet..
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్ట..
Rs.80.00
Sri Siva Maha Purana..
”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందు..
Rs.500.00
Sree Scaanda Puranam
అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాంద పురాణం. 'స్కాందపురాణం రోమాని' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పరుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. ''ఏకాశీతి సహస్రంతు స్కాందం సర్వాఘకృంతనమ్' అనగా సకల పాపాలనూ పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. ''యత్రస్కంద: స్వయంశ్రోతా వక్తాసా..
Rs.60.00
Devuni Deepalu--Naiv..
"చీకట్లను తరిమి కొట్టేందుకు వేరే మార్గం లేదు... ఒక దీపాన్ని వెలిగించడం తప్ప . ఆ దీపమే కొందరికి భగవంతుడు," అని చెప్పారు ఈ యుగంలో యోగిపుం గువుడైన శ్రీ రామకృష్ణ పరమహంస. ఆలాగే భగవంతునికి చేసే 16 ఉపవాసాలలో లేదా సేవలలో దీపం మాత్రమేగాక నైవేద్యం కూడా ఒకటి. ప్రధానంగా భక్..
Rs.30.00
Sree Garuda Puranam
అష్టాదశ పురాణాలలో పదిహేడో పురాణం గరుడ పురాణం. 'మజ్జాతు గారుడం ప్రోక్తం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు శరీరంలోని క్రొవ్వుగా వర్ణించబడింది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలున్నాయి. గరుడ కల్పంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం..
Rs.60.00
Sri Astalakshmee Sid..
ఈ గ్రంథంలో శ్రీ మహాలక్ష్మీ పూజా విధానం, మందారమాల, పద్మ పురాణము, సౌందర్యలహరి, సకల లక్ష్మీ స్తోత్రాలు, గోమాతా మహత్యము, శ్రీ సరస్వతి నిధి, గంగా మహత్యము, శ్రీ లక్ష్మీదేవి లాంటి స్త్రీ లక్షణాలు, శ్రీ అష్టలక్ష్మీ అనుగ్రహ పలుకులు, భారతదేశ పుణ్య క్షేత్ర మహత్యాలు, సంపదలు తెచ్చి పెట్టే శ్రీమహాలక్ష్మీ గాథ, శ్..
Rs.261.00
Vyavaharikandhra Val..
రామాయణం పాలసముద్రం. వాల్మీకి బుద్ధి మందర పర్వతమై చిలికింది. సీత లక్ష్మీ, సుగ్రీవుడు, అంగదుడూ మొదలైన వాళ్ళు కల్పవృక్షాలు. లక్ష్మణుడు చంద్రుడు. హనుమంతుడు చింతామణి, విభీషణుడు అమృతం. రావణుడు హాలాహాలం. ఈ రామాయణ క్షీరసముద్రం సుఖమూ శ్రేయస్సు కలిగించుగాక! అన్నారు శంకరాచార్యులు. రామాయణ ఆదికావ్యం, మహాక..
Rs.630.00
Sundarakanda Paaraya..
మీ సమస్యలకు పరిష్కారాలు రాహు, కేతు, కుజ, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, సూర్యగ్రహ దోషి నివారణ 'సుందరకాండపారాయణం'. మీ సమస్యలకి, కార్యసిద్ధికీ, రాహు, కుజ, కేతు, చంద్ర, బుధ, గురు, శని, శుక్ర, సూర్యగ్రహ దోష నివారణకు శ్రీ మద్రామయణ సుందరకాండ పారాయణము పఠించాలి...
Rs.116.00
Sundara Kandamu
భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి,? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం. రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయాని..
Rs.100.00
Sundarakandamu
శ్రీమద్రామయణే సున్దరకాణ్డే దాంతో లంకను తగులబెట్టి, తోక-మనసు చల్లబరచుకుని, ఆవలి ఒడ్డున చేరాడు. ఆ చేరడంలో, ఫలితం ''విజయ''మని సంకేతమిచ్చాడే కాని, తానే అధినాయకుడిలాగా ప్రవర్తించలేదు. దొరికింది సందు కదా! అని, ఇప్పటి పెద్దల వలె ప్రగల్భాలకు పోలేదు. కార్యసాధకునికి కావలసిన తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం, వు..
Rs.250.00
Mahabharata saara sa..
భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫూటంగా కన్పిస్తుంది. నిష్ఠూరమైన సత్యాలను యథాతథంగా అందించడంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తలొగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ..
Rs.400.00
Vyavasthanu Kaapadin..
అధికారం కోసం, భూమికోసం, చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది. 'మతం ప్రజలను పాలించేది' అన్నారు తిలక్. మతాన్ని ఒక రాజకీయ వ్యవస్థగా ఆయన చూశారు. సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా, కొన్ని వర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నం..
Rs.150.00
Sri Valmeeki Ramayan..
''శ్రీ వాల్మీకి రామాయణం' వచనంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ గురించి తెలియజేశారు రచయిత. బాలకాండ : వాల్మీకి - నారద సంవాదము : అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తమసా నదీతీరం. అక్కడ మహాతపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నివశిస్తున్నాడ..
Rs.50.00
Sandyavandanam
ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావ..
Rs.30.00
Manudharma Sastram
భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది. శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశం..
Rs.35.00
Sree Linga Puranam
అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్..
Rs.60.00
Sree Matsya Puranam
అష్టాదశ పురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధ: ప్రకీర్త్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహ్సఆణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మ..
Rs.60.00