Search Criteria
Products meeting the search criteria
Ureniyam
శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి అవసరం. వాటి మనుగడ మానవాళికి ఊపిరి. అలాంటి అడవుల్ని ధ్వంసం చేసి సాధించేదేమి లేదు. అడవులంటే చెట్లు కాదు, గుట్టలు కాదు, కేవలం జంతువులు కాదు, కొందరు మానవుల సమూహం కాదు... సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. దానిలో అంతర్భాగమైన నల్లమలని ధ్వం..
Rs.150.00
Vastu Jyotishyalu Sa..
ఆనాడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రజలను, శతృరాజులను గందరగోళ పరచడానికి పాలకులు జ్యోతిష్యులనుపయోగించాలన్నాడు. ఇది యీనాడు విస్తృతంగా పాలకవర్గం అనుసరిస్తున్నది. ఈ కుట్రను ప్రగతి కాముకులు బట్టబయలు చేయాలి. జ్యోతిష్య మూలాలే పెద్ద అసంబద్ధ విషయాలని తెలియజేయాలి. అలాగే పరస్పర విరుద్ధ విషయ..
Rs.50.00
Prajala Manishi
జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..
Rs.70.00
Hinduvulu
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్ళటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్..
Rs.275.00
Ajaramara Bharatades..
నాగరికత ఉదయించిననాడే జన్మించిన దేశం భారతం. ఇతర సంస్కృతుల ఆవిర్భావాన్ని, ధూళిలో కలిసిపోవడాన్ని కూడ చూసిన దేశం భారతం. ఎంతో వైభవాన్ని చవిచూసింది; దాడులను ఎదుర్కొంది. ప్రశంసలు అందుకుంది; దూషణలు భరించింది. ఇన్ని వేల యేళ్ల తర్వాత కూడా, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడ, ఇంకా ఇక్కడ సజీవంగా ఉంది. కొన్ని శత..
Rs.299.00
Telangana Sahiti Sam..
తెలంగాణా తెలుగు సాహిత్యం కొంత అనాదరణకు లోనైందనటంలో, వాస్తవం లేకపొలేదు! ఒకరిద్దరుమాత్రమే తెలంగాణా సాహిత్య చరిత్రలు వ్రాశారు. ఇది తొలి దశ. విభిన్న సాహిత్య ప్రక్రియలలో తెలంగాణా లో వెలువడిన సాహిత్యాన్ని గురించిన వేలాది "ప్రశ్నలనిధి" ద్వానాశాస్త్రి అందించిన ఈ "తెలంగాణా సాహితీ సంపద" తెలంగాణ రాష్ట..
Rs.150.00
Veera Telangana Sayu..
హైదరాబాదు రాష్ట్రం పుట్టు పూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు - సాంఘిక - సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమై సాయుధ సమరంగా మారడానికి గల కారణాలు - వివిధ దశలు - విభిన్న దృక్పథాలు, ఉద్యమ స్వరూపాలు, రాజకీయ పొందికలు, దేశభక్తుల త్యాగాలు, వీరుల ఆత్మ బలి..
Rs.160.00
Tiragabadda Telangan..
తెలంగాణ సాయుధ పోరాటాన్ని విభిన్నమైన దృక్కోణంలో విశ్లేషించే పరిశోధనాత్మక రచన ... తిరగబడ్డ తెలంగాణ. భూస్వాముల, దొరల, నిజాం పాలకుల దోపిడీకి గురయిన సాధారణ ప్రజలు ఆ అణచివేతను ఎంతో కాలం సహించలేకపోయారు. బాంచెన్, కాల్మొక్త అని పడున్నవారే ఆ అసమానతలపై తిరగబడ్డారు. ఆ పీడిత ప్రజల చైతన్యాన్ని ఆంధ్ర మహాసభ, కమ్యూ..
Rs.100.00
Telanganam
తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నా..
Rs.200.00
Chaakali Ailamma
నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం...
Rs.60.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Vidya Helpline Samac..
నిర్మాణ్ ఒక స్వచ్ఛంద సంస్థ. భారతదేశ పున: నిర్మాణమే ధ్యేయంగా 2005లో బిట్స్ పిలాని విద్యార్థులచే స్థాపించడం జరిగింది. గ్రామీణ విద్యార్థినీ, విద్యార్థులకు వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండే అవకాశాలు, వివిధ రకాల సలహాలు, సూచనలు తెలియజేయడానికి 2010 లో దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణ్ సంస్థ ''విద్యా హెల్ప్లైన..
Rs.70.00
Toli Telugu Sasanam
తెలుగు అక్షరానికి తొలి వెలుగు. తెలుగు భాష పరిణామ వికాసానికి తొలి అడుగు. తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా, సాహిత్యపరంగా 'ప్రాచీన హోదా'ను అందించిన కీలక ఆధారం. కడపజిల్లా కలమళ్ళ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ..
Rs.60.00
Diviseema Vaibhavam
1907లో అవనిగడ్డ కేంద్రంగా దివితాలూకా ఏర్పడింది. మండలాలు ఏర్పడక ముందు శ్రీకాకుళం, ఘంటశాల మొదలుకొని కొన్ని గ్రామాలు దివి తాలూకాలో అవనిగడ్డ కేంద్రంగా ఉండేవి. మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల, మొవ్వ మండలాలుగా విభజింపబడింది. భౌగోళికంగా ఒకవైపు బంగాళాఖాతమ..
Rs.200.00
Plato - Aristotle
గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగం బిసి నాల్గవ శతాబ్దం. బానిస సమాజం అత్యున్నత స్థాయికి చేరి, సంఘర్షణలు, సంక్షోభాలకు గురవుతున్న కాలమది. ఓ వైపున బానిస యజమానులు అపారమైఔన సంపదను కూడబెట్టుకున్నారు. మరోవైపున బానిసలు, ఇతర చేతివృత్లువారు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు. ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతున్న రో..
Rs.65.00
Louis Bonaparte 18th..
''నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగుపాటు మాదిరిగా దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే, దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండించారు. మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారే ..
Rs.100.00
O Kukka Aathmakatha
ఒక సామాన్య గృహిణి తన చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమవుతుంది. వివాహానంతరం సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ చిన్ననాడు కోల్పోయిన తల్లి ప్రేమనే గుర్తుచేసుకుంటుంటుంది. అలాంటి స్త్రీ ఓ కుక్కను దగ్గరకు తీసుకొని పెంచుకుంటుంది. తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ కుక్కకు అందిస్తుంది. అలాంటి అపురూపమైన ఆదరణకు న..
Rs.150.00
Rashtramlo Girijanul..
గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్య రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్ప్లాన్ అమలు - ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్..
Rs.100.00
Jati Vyatireka R.S.S
ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్ఛిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి : 1. ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు 2..
Rs.100.00
Gatitappina Gamyam
పరీక్షల కోసమే బోధన, పరీక్షల కోసమే నేర్చుకోవడం మొత్తం విద్యా వ్యవస్థనే పరీక్షా వ్యవస్థగా మార్చింది, ఎంత ఎక్కువ విషయాలను నేర్పే ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ నాణ్యత అనే అపోహలో తక్కువ విషయాలనైనా సంపూర్ణంగా, సమగ్రంగా నేర్చుకోఎవాలనే సంస్కృతిని కోల్పోయాం. నేర్చుకునే విషయానికి, సామర్థ్యానికి గాక డిగ్రీలకు ప్..
Rs.120.00