Search Criteria
Products meeting the search criteria
Rayalaseema Prema Ka..
రాయలసీమ రచయితల వస్తువైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించే లక్ష్యంతో తయారైన ప్రేమ పరిమళాల కథాగుచ్ఛం ఇది. అందరూ ప్రసిద్ధ రచయితలు కావటం వల్ల వీరి ప్రేమ కథల్లో పఠనీయతతో పాటు పరిణతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాఠకులు మెచ్చిన మధురాంతకం రాజారాం 'ప్రియ బాంధవి', ఆర్.ఎస్. సుదర్శనం 'మధుర మీనాక్షి', కలువకొల..
Rs.200.00
Point Three Eight Ca..
పాయింట్ 38 కాలిబర్ 38 ధ్రిల్లింగ్ కథలు ఇవి 38 క్రయిమ్ కథలు.రకరకాల నేరాలు. రకరాల పద్ధతులు.రకరకాల మనుష్యులు రకరకాల సందర్భాలలోవ్యవహరించిన తీరుతెన్నులువిభిన్న నేపథ్యాలలలో రూపొందిన కథలుఆంధ్రప్రభ వీక్లీలో ధారావాహికంగా ప్రచురించబడిపాఠకుల ఆదరణ పొందిన రచనలు.Pages : 215..
Rs.75.00
Kadhaavaranam
కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ . కథ ఎలా రాయాలీ, యీ వస్తువులు కథలుగా రాణిస్తాయి, కదా ప్రయోజనం ఎమై వుండాలి. కథలో ఔచిత్యం ఎలా రాయకూడదు. కథను రాణింప జేసే లక్షణాలేమిటి ? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్ధమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అ..
Rs.145.00
Kethu Viswanadha Red..
1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'. తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి...
Rs.100.00
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Naalnalugula Padahaa..
నలుగురు రచయితల పదహారు కథలు 'నాల్నాలుగుల పదహారు'. ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయి..
Rs.150.00
Enuganta Tandri Kann..
సూర్యగ్రహణాన్ని వర్ణించనీ, చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానిక..
Rs.80.00
Godavari Kathalu
గోదావరి జీవనది. తెలుగువారి జీవితమది. తల్లిగోదారికి కథాకుసుమాలతో పూజచేసిన సీతారాముడు సామాన్య కథకుడుకాదు వాడు గోదాట్లోచేప అంటే అనగా అనగా ఓ చేపగాడు కాడు ఏటివాలు వెంట కొట్టుకుపోయే సదాసీదా చేపగాడు కాడు; ఏటికెదురీదే చేవగల పొగరు మోతు 'పొలస' చేప. గోదా..
Rs.150.00
Seetavela Raneeyaku
వుద్రేకాలూ స్పర్శారాహిత్యమూ లాలసా మోహం సందిగ్థాలూ వాట్నాట్ వొకానొక కాలంలోని నా అవ్యక్త ఆనందవిషాదాలు యీ - శీతవేళ రానీయకు...Pages : 192..
Rs.100.00
Kadhalika
ఈ సంకలనంలోని కథల్ని విమర్శనాత్మక కథలు, విప్లవాత్మక కథలు అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. విమర్శనాత్మక కథలంటే తీసుకున్న వస్తువును, విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించి వ్యాఖ్యానించి వదిలి వేయడం. విప్లవాత్మక కథలంటే అపసవ్యకర అంశాల మీద తిరుగుబాటు చేయడం. ఈ రెండు రకాల కథలు పాఠకుల్ని కదిలిస్తాయి. మార్పును కోరే ..
Rs.150.00
Raavana Vaahanam
''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..
Rs.100.00
Gopi Chand Rachana S..
కథలు 1 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి. ..
Rs.225.00
Jyoti
అతనికేదో గొప్ప అనుభవం అందబోయి, చేజారి పోయి దురదృష్టం వంతుదని వెక్కిరించి నట్లుయింది. ఏంతో అందంగా రంగులు ఏరి ఓపిగ్గా కడుతున్న పూలమాలని తెంపి పువ్వులు చిందర వందర గా గిరాటు పెట్టినట్లు, అందంగా బొమ్మ గీద్దామని కాగితం తీసుకుని రంగులు కలుపు కుంటుంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగుల్ని ..
Rs.60.00
Madhurantakam Rajara..
సమాజం సన్మార్గంలోనే నడవాలనే బలమైన ఆకాంక్షతో, యాభై ఏళ్ళ కథాయాత్రలో మూడొందల కథలు, నవలలు, నాటకాలు, అనువాదాలు, వ్యాసాలు రాసిన సాహిత్యజీవి మధురాంతకం రాజారాం. ఆయన రాసిన కథలన్నీ మన ఇంట్లోనో, పక్కనింట్లోనో, మన వెనక వీధిలోనే జరిగినట్టే ఉంటాయి. జరిగిన కథని ఆయన చెప్పేతీరు ఆసక్తిదాయకమైనది. ఆయన కథలూ, కథల్లోని పా..
Rs.50.00
Sripada Subramanya S..
యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చద..
Rs.50.00
Sripati Kathalu
ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా; మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కిటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్ఛం ఈ సంపుటి. సామాన్య ప్రజలకి కడుపున..
Rs.50.00
Poosapati Krushnam R..
అభాగ్యుడైన కుర్రవాడు బ్రతుకు తెరువు కోసం స్టూడెంటు మెస్సులో 'బాయ్'గా చేరి, తనకో భవిష్యత్తు సమకూరిందనుకుంటుండగానే ఏక్సిడెంటులోకి పోవడం 'మహారాజ యోగం' కథ. లేని శౌర్యాలు ప్రదర్శిస్తూ అర్థరాత్రి అరణ్యంలో వేటాడి అడవి పందిని తెచ్చామని బొంకి దాన్ని కోసుకుని, తిని ఆరగించిన రాజ యువకులు తెచ్చింది, కాపలా నాయు..
Rs.50.00
Andersen Kathalu
కదిలే కాళ్ళను, అల్లరిచేసే పిల్లలను కట్టి పడేస్తుంది మంచి కథ. కథలు వినడం ఎంత తేలికో చెప్పడం అంతకష్టం. అందులోనూ చిన్న పిల్లల కథలు రాయడం రాసిన వాటిని ప్రపంచం నలుమూలలా పిల్లలు పెద్దలూ చదివి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సరిగ్గా అదే పని చేశాడు హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్. ఆయన చిన్నపిల్లల ప్రపంచంలోకి ప..
Rs.50.00
Chittooru Katha
సాహితీమిత్రులారా! 1910లో తెలుగుకథ పుట్టింది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. వందేళ్ళ ఈ సందర్భం పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమితి మిత్రులు బలంగా అనుకొన్నాము - చిత్తూరు జిల్లా రచయితలు రాసిన 'చిత్తూరు కథ' తీసుకురావాలని, తీరా రెండేళ్ళ కాలం పట్టింది ఈ సంకలనం తేవడానికి..
Rs.300.00
Yakshagaanam
ఈ తరానికి ఈ కథలు ప్రాణం పోస్తాయి. హాయిగా కష్టాలు, సుఖాలు అన్నింటిని అనుభవించండిరా అని చెబుతాయి. బతుకును బతకమని చెప్పేదే గొప్ప సాహిత్యమనుకుంటా. మనుషుల్ని వాళ్ళలాగే, మనుషులుగానే చూడటం గొప్ప కళ. యేమీ ఆపాదించరు. ఆశించరు. వాళ్ళను వాళ్ళుగానే బ్రతకమంటారు. బాగుపడమని, చెడిపొమ్మని చెప్పరు. దోసిలినిండా జీవితమ..
Rs.120.00