Search Criteria
Products meeting the search criteria
Matalab
పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను నర్తించే పాదాల మువ్వలు నేను జాలువారిన అక్షరాల ఘంటం నేను బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను నేను రైతు నాగలినే కాదు సాలీల మగ్గాన్ని - కుమ్మరి సారెను గౌడుల కత్తిని - మాదిగల ఆరెను మంగలి కత్తెరను - జాలరి పడవను సమస్త వృత్తుల పనిముట్టును నేనుపేజీలు : 88..
Rs.70.00
Ashajyoti
ఈ సంపుటిలోని అన్ని రచనలూ భగవంతుడి కుమారుడైన ఏసుక్రీస్తు మానవజన్మ ఆద్యంతాల సంతోషమయ సన్నివేశాల కానందమయావిర్భూతులు. ప్రక్రియా వైవిధ్యం ఉన్నా వస్త్వైక్యంవల్ల ఈ రచనలు సంపుటీకరింపబడ్డాయి. 'ఆశాజ్యోతి' కవిత్వంలోని పద్యాలు కొన్ని 'ఆశాజ్యోతి' నాటికలోని, 'మధుజ్యోతి' వ్యాసంలోని, రచనా భాగాలు కొన్ని 'మేరీమాత' నా..
Rs.120.00
Amrutham Kurisina Ra..
కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామఋతపానం చేసిన నిత్యయౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాద: పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు - జడత్వ, మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్త టానిక్ తయారుచేసిన సాహితీ భిషక్ - పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని ..
Rs.200.00
Maha Prasthanam
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..
Rs.80.00
Ureniyam
శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి అవసరం. వాటి మనుగడ మానవాళికి ఊపిరి. అలాంటి అడవుల్ని ధ్వంసం చేసి సాధించేదేమి లేదు. అడవులంటే చెట్లు కాదు, గుట్టలు కాదు, కేవలం జంతువులు కాదు, కొందరు మానవుల సమూహం కాదు... సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. దానిలో అంతర్భాగమైన నల్లమలని ధ్వం..
Rs.150.00
Pothabomma
ప్రవహిస్తే గదా.... కవిత రాయాలంటే ముందు నువ్వు కదా కవిత్వమై ప్రవహించాలి లక్షల లక్షల అక్షరాలు చూపులగుండా పయనించవచ్చు వేలాది కవితా రూపాలు నాలుక కొసన నర్తించవచ్చు అయినా కవిత్వం ఎప్పుడూ ఒక అంతర్జనితమే కదా... ఎక్కడ ఎప్పుడు ఎలాగో ఏమిటో ఎవరు చెప్పగలరు? ముందే నిర్ణయించుకున్న ర్పయాణం కాదు గదా మనసావాచా మునిగ..
Rs.100.00
Kaki Geyam
''గబ్బిలాని'' కీ ''కాకి'' కీ గంగానదికీ పిల్లకాలవకీ ఉన్నంత అంతరం ఉన్నప్పటికీ, దానికీ దీనికీ పోలిక చెప్పడం సహజమే. అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద. ఇది అచ్చంగా కాకి స్వగతం. అల్ప సంఖ్యాకులు జాతి సంపదపై, సాంస్కృతిక, సామాజిక, సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ఈ దేశంలో,..
Rs.25.00
Gitanjali Matallo Pa..
రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన..
Rs.120.00
Vemana Satakamu
తెలుగులో వందల సంఖ్యలో శతకాలున్నాయి. వాటిలో వేమన శతకము, సుమతీ శతకము, దాశరథి శతకము, కృష్ణ శతకము, భాస్కర శతకము, శ్రీకాకుళాంధ్ర శతకము, నృసింహ శతకము మొదలుగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ శతకాలలో నీతి శతకాలు, భక్తి ప్రబోధక శతకాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక సామాజిక స్థితిగతుల్ని తెలియజేసేవి, సామాజిక రుగ్మతల్..
Rs.45.00
Bhavalinga Satakamu
గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులోని పద్మసాలెల కుటుంబంలో జన్మించిన దార్ల సుందరమ్మ తన 30వ ఏట అనగా క్రీ.శ.1829లో 'భావలింగ శతకము'ను వ్రాసినట్లుగా శతకంలో చెప్పబడింది. ఆమె తన అనుభవంలో 'సూటిగా జూచినట్టి' విషయాలను 'ఇంపుగా' నూట ఇరువది యొకటి ఆటవెలదులలో చెబితే ముక్తి గల్గుట సత్యమనే నమ్మకంతో శతకాని&్న వ్రా..
Rs.40.00
Prasiddha Bala Geyal..
తల్లి గుండెలోని పట్టరాని తీపినంతా రాగమయం చేసిన మధుర నాదాలు-జోలలై, గుండె ఊసులై, రసధారలై-ఎన్నెన్ని జోలలు! ఎన్నెన్ని లాలింపు పాటలు! ప్రకృతిలోని పంచభూతాలలోని శృతిలయలన్నీ మేళవింపుగా అక్షరాలు కూర్చుకొన్న పాలపాటలు! ఊయేల పాటలేనా? ఊహ తెలిసిన పిల్లలకు, ఆటా, మాటా నేర్పిన పిల్లకు మరెన్నో పాటల ఊటలు కావాలి. ఆట ఆ..
Rs.100.00
Ankura Padya Kavital..
ఈ కూర్పులోని పద్యాలన్నీ 20-25 ఏళ్ల ప్రాయంలో అల్లినవే. పరువంలో తలపులు, వలపులు, నేలపై నిలవనీయని ఊహలు, కాల్పనిక లోకాలు - అవన్నీ ఎన్నేళ్లు గడిచినా కొత్తగా, మెత్తగా ఉంటాయి గదా! వయసు, అనుభవాలు, ఆలోచనలు మారినాక పాపినేని సాగించిన సాధన - వచన కవిత్వం, కథారచన, విమర్శ - ఈ మూడు ముఖాలు సాహితీలోక విదితమే. సాహితీ ..
Rs.80.00
Adhunikandhra Kavitv..
19వ శతాబ్ది తొలిపొద్దు నుంచి 1960 వరకు వెలువడిన సుసంపన్నమైన, పరిణామశీలమైన, వైవిద్యభరితమైన ఆధునికాంధ్ర కవిత్వాన్ని ఒక్క చేత్తో ఏకబిగిన సేకరించి, క్రోడీకరించి, వ్యాఖ్యానించి, విశ్లేషించి సూత్రీకరించిన బృహద్రచన ఇది. మూడు దశాబ్దాలకు పైగా పఠన పాఠనాల్లో నలుగుతున్న సజీవ వ్యాసంగానికి నిలువెత్తు వేదిక ఇది. ..
Rs.400.00
Kavitwam - 2015
2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ 'కవిత్వం - 2015' సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా..
Rs.80.00
Chalam Sahitya Sumal..
చలం వృక్షం అనేక శాఖలుగా విస్తరించి విరివిగా పుష్పిస్తే, వాటిలో కొన్ని సుమాలను ఏర్చి వేరువేరు సజ్జలలో నింపి పెట్టరు 'చందర్' గారు. చలం సమగ్ర సాహిత్యం చదివే తీరుబడి లేనివారికి, ''ఇంతకీ చలం ఏమంటాడు?'' అంటూ సార సంగ్రహం కోసం ఎదురుచూసే వారికి చలం భావ రుచిని చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లలో అందించినట్లుగా..
Rs.250.00
Maro Prasthanam
ఇవి నక్సల్బరీ నిప్పు రవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు. ఇవి పీడిత ప్రజల కెరటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు. అయితే శ్రీశ్రీ అనగానే ఎవరికైన..
Rs.100.00
Padandi Munduku
అడిగోపుల వెంకటరత్నమ్ కవిత్వం సందేశాత్మకం : ''మాతృ భూమికి చేరువైతే నీ దేశం నీదే మాతృ గడ్డకు భారమైతే నీ దేశం పరాయిదే'' అని నొక్కి వక్కాణిస్తుంది. ''కర్ణకుడి కంటి కన్నీరు దళారి యింట పన్నీరు...'' కారాదు అంటుంది. ఆత్మహత్య ఆలోచన క్షణ భంగురం ఉంటుంది. ఇంటి దంష్ట్రాలకు అరచేయి ఆహుతి కారాదు అంటుంది. వర్షలేమి..
Rs.100.00
Gangaavataranamu
ఇవి మూడు గేయ కథలు. గంగావతరణ, క్షీరసాగర మథనం, శమంతకమణి కథలు పరిచిత పూర్వాలేగాక మహాప్రఖ్యాతాలు. ఉత్పల వారు వీటిని తమ సహజ కథాకథన నైపుణీ విశేషంతో చక్కని లయాత్మక గేయాలతో ఆబాల వృద్ధ పర్యంత పాఠకులే కాదు, కవి పండితజన గాయకవరులు కూడా పఠించి పరమానందమునందగలిగేవే. ఈ గేయ కృతులు మ..
Rs.80.00
Karunasri Sahityam 1..
ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం..
Rs.225.00
Viswambhara
భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్,..
Rs.70.00