Search Criteria
Products meeting the search criteria
Sri Krishnadevaraya ..
‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయట..
Rs.300.00
Vijayanagaram (Vismr..
రాబర్ట్ స్యూయల్ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శా..
Rs.175.00
Toli Madhya Yuga And..
తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ క్రీ.శ. 624 - 1000 మధ్యకాలం నాటి భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాంస్కృతిక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఆయా రంగాలలో సుదీర్ఘ కాలంగా పరిశోధనలు సల్పిన చరిత్రకారులు నేటి వరకు జరిగిన పరిశోధనల ఆధారంగా నాటి చరిత్రను సహేతుకంగా, ప్రామాణికంగా, సాధికారికంగా రచించారు. ..
Rs.295.00
Palegadu
‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని; ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరచి వారి ఏలుబడిలో వుండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాక స..
Rs.120.00
Goutameeputra Sataka..
శాతవాహన చక్రవర్తుల్లో మేటి 'గౌతమీపుత్ర శాతకర్ణి' మౌర్యచక్రవర్తి అశోకుని తరువాత మొత్తం తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యానికి తెచ్చుకున్నవారు శాతవాహనులు. ఛిముక శాతవాహనునితో ప్రారంభమైన వారి పాలన తొలుత తెలంగాణా నుంచి, అటు తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలకు విస్తరించింది. మొదటి ..
Rs.99.00
Rudhrma Devi (Charit..
తెలుగు వారి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కాకతీయుల వంశంలో అగ్రస్థానంలో నిలిచే పాలకురాలు రుద్రమదేవి. ఆమె గురించి అనేక కథలు, నవలలు, సినిమాలు వెలువడ్డాయి. అయినా ఆమెపై తెలుగు వారికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దీనిని తీర్చటానికి ఉద్దేశించిన మరో నవల- 'రుద్రమ దేవి'. 'మా భూమి', 'రంగులకల', 'మట్టిమనుషులు..
Rs.100.00
Kutubshaheelu
డా|| కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలస..
Rs.175.00
Gunturu Prasasthi (G..
ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్.ఎల్. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి..
Rs.180.00
Hyderabad Jeevita Ch..
నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. కుతుబ్షాహీల కాలం నుండి నేటిదాకా హైదరాబాదు చరిత్రను సరళమైన కథనాత్మక శైలిలో లూథర్ రచించాడు. హైదరాబాదు పరిణామాలను వివరించడంలో ఆయన ఉర్దూ పరిజ్ఞానం పరిశోధనాసక్తి బాగా ఉపయోగపడ్డాయి. ఆమూలాగ్రం చదివించే ప..
Rs.250.00
Andhra Pradesh Sampu..
ప్రకుతి లో మనకు అనేక విచిత్రాలు కనిపిస్తుంటాయి . అటువంటి వాటిలో ఒకటి అక్కమహాదేవి గృహ . మన రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీగిరి పర్వతాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడ చేరాలంటే పడవ ప్రయాణం తప్పదు . శ్రీ శైలం డ్యాం వద్ద నుండి 12 కి.మీ ల దూరం కృష్ణ నదిలో పడవ ప్రయాణం చేస్తే అక్కమహ..
Rs.100.00
Raayavachakamu
ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.పేజ..
Rs.120.00