Search Criteria
Products meeting the search criteria
Ardhika Samskaranalu
దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారినా, ఆర్ధిక సరళీకరణ విధానాలలో పెద్దగా మార్పురాలేదు. ఈ సంస్కరణలు ప్రారంభించిన దగ్గరనుండి కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్నారు. నేను యీ సంస్కరణల ప్రభావం మన దేశ సామజికరంగా..
Rs.125.00
Samrajyavada Samskur..
జేమ్స్ పెట్రాస్ అమెరికాలో పుట్టి పెరిగి నాలుగు దశాబ్దాలకు పైగా సామాజిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్న మార్క్సిస్టు మేధావి. బాస్టన్కు చెందిన పెట్రాస్ బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పిహెచ్.డి చేసి, న్యూయార్క్ల్ఓని బింగ్హాప్టన్ యూని..
Rs.125.00
Mao Rachanalu Rendo ..
రెండో ఇంటర్నేషనల్ అవగాహన ప్రకారమైతే చైనాలాంటి దేశంలో విప్లవం సందేహాస్పదం. వలస దేశాల్లో విప్లవం గురించి లెనిన్, స్టాలిన్ల ఆలోచనలకు మావో పదును పెట్టాడు. నిర్ధిష్టంగా చైనా సామాజాఇక రాజకీయార్ధిక చరిత్రలోకి, ఆనాటి సామ్రాజ్యవాదంలోనికి వెళ్లి అర్ధ వలస అర్ధ భూస్వామ్య విశ్లేషణ ఇచ్చి దీ..
Rs.220.00
Reservationlu Samaji..
పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న రిజర్వేషన్ల అంశాన్ని పలువురు మేధావులు, ఉన్నత పదవులు నిర్వహించిన అధికారులు, సామాజిక కార్యకర్తలు వివిధ కోణాల్లో వివరించిన వ్యాసాల సంకలనం ఇది. దీన్ని తొలుత సఫ్దర్ హష్మీ మెమోరియల్ ట్రస్ట్ ( సహమత్ ) ఇంగ్లీషులో ప్రచురించింది. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్..
Rs.40.00
Neeti Vyaparam
ప్రపంచంలో జల వినియోగం ప్రతి ఇరవై ఏళ్లకు రెట్టింపు చొప్పున పెరుగుతున్నది. మానవ జనాభా పెరుగుదల రేటుకు ఇది రెట్టింపు కన్నా అధికం. 'నీలి బంగారం - నీటి వ్యాపారం` అనే ఈ పుస్తకం ప్రపంచంలో మంచినీరు ఎందుకు ఇంతగా తరిగి పోతున్నదో, మానవ జాతిపైన, పర్యావరణంపైన దాని ప్రభావం ఏమిటి అన్న విషయాలను ..
Rs.90.00
Kutra
'భారతదేశం, చైనా ఒక్కటవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇదే సమయంలో బ్రిటన్ భారతదేశానికి కీలకమైన అణు సహాయం అందించడానికి అంగీకరిస్తుంది. కాని ఈ రెండు పరిణామాలు ప్రపంచాధిపత్యం కోసం వెంపర్లాడుతున్న అమెరికాకు సుతురామూ గిట్టేవి కావు. అందుకే ముందుగా బ్రిటన్ అందించబోయే అణు సహాయాన్ని ఉపసంహరించుకు..
Rs.60.00
Junior Bhagaswami
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ భారత విదేశాంగ విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న మార్పుల గురించి. సైనిక,వ్యూహాత్మక సంబంధాల గురించి నిశితంగా పరిశీస్తున్నారు. ఈ కార్య క్రమంలో ఆయన అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు. ఇటీవల యుపిఏ ప్రభుత్వం ..
Rs.40.00
Corporate Samskruti ..
సామాజిక వైరుధ్యాలు, సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సమాజ నిర్మాణానికి ప్రజల్ని సమీకరించాల్సిన ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. సైద్ధాంతికంగా, రాజకీయంగా దివాళా తీసిన వివిధ రకాల బూర్జువా పార్టీలు ప్రజల్ని తమ వెంట నడిపించుకోవడానికి రకరకాల అవినీతికర, అక్రమ పద్ధతుల్ని ప్రవేశపెడుతున్..
Rs.60.00
Asanghatita Kamikulu
ప్రపంచీకరణ, సరళీకృత విధానాలు మొదలయిన తర్వాత మొత్తం దేశంలో మాదిరిగానే, రాష్ర్టంలోనూ అసంఘటిత కార్మికులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అలాంటి వివిధ తరగతులకు చెందిన కార్మికుల దుర్భర జీవితాలను ప్రత్యేక్షంగా సర్వేచేసి రూపొందించిన పత్రాల సమాహారం ఈ పుస్తకం. ఈ పనికి పూనుకున్నది ఎవరో మేధావుల..
Rs.60.00
Alochane Ayudhamga
నోమ్ చామ్ స్కీ ఇరవయ్యవ శతాబ్దం సృష్టించిన గొప్ప మేధావుల్లో ఒకరు. అమెరికాలోని మసాచ్యూట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భాషా శాస్త్రం బోధించే చామ్ స్కీ పరిశోధనలు ఆ రంగంలో విప్లవం తెచ్చాయి. దాంతో పాటుగానే మేధా చరిత్ర, సమకాలీన సామాజిక సమస్యలు ప్రతిభావంతంగా విశ్లేషించిన చామ్ స్కీ అమెరికా సామ్రాజ్యవాదాన..
Rs.30.00
Bhuswaralu
బషీర్ బాగ్ వికసించిన విద్యుత్తేజమైతే ముదిగొండ చెలరేగిన జనసమ్మర్దం. వెరసి మహాకవి ఆశించిన నవ కవితా ప్రస్థానం. ముదిగొండ ముష్కరకాండతో తారాస్థాయికి చేరిన భూ పోరాట ప్రభంజనంపై తెలుగు కవుల ప్రతిస్పందన ఈ సంకలనం...
Rs.50.00
Samasyala Valayamlo ..
మల్లారెడ్డి ప్రధానంగా రాష్ర్టంలోని చిన్న సన్నకారు రైతుల పరిస్థితిపై కేంద్రీకరించి ఈ పుస్తకాన్ని రచించారు. రాష్ర్టంలోని వ్యవసాయ కమతాలలో 80 శాతానికి పైగా ఉన్న ఈ చిన్న సన్నకారు రైతాంగం చేతిలో సగానికన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది. భూ కేంద్రీకరణను వివరించడంతో ప్రారంభమయిన ఈ పుస్తకం, వ్య..
Rs.40.00
Rashtramlo Raitu Udy..
ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఉద్యమానికి గర్వించదగిన చరిత్ర ఉంది. జమీందారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకే భూమి పై సర్వహక్కులూ భుక్తమయ్యేందుకు సాగించిన అసాధారణ పోరాటలే రైతు సంఘం ఆవిర్భావానికి నాంది పలికాయి. బాంచన్ దొరా.. కాల్మోక్తా... అనే తెలంగాణా రైతు జూలు విదిల్ని నిజాం నిరంకుశ కోరల్ని పీకి ..
Rs.80.00
Rashtramlo Nadee Jal..
రాష్ట్రంలో అపారమైన జలవనరులున్నాయి. కృష్ణా,గోదావరి, పెన్న, తుంగభద్ర, వంశధార, నాగావళి మొదలైన అనేక నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు చిట్టచివరిలో ఉంది మన రాష్ట్రమే. మనవాటా నికర జలాలతో పాటు, మిగులు జలాలనూ వినియోగించుకోవచ్చు. అయినా థాబ్దాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో అత్యధిక ..
Rs.100.00
Raithu Rakshana-Vyav..
మభ్య పెట్టే రూపంలోనే వ్యవసాయ విధానాలు రుపొంది అమలౌతున్నాయి. బహుళజాతి కంపెనీలు విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు, సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యం ద్వారా వ్యవసాయ రంగంపై పట్టుసాధించాయి. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థితికి చేరాయి. ఇదే నేటి రైతాంగ దుస్థితికి మూలం. బహుళజాతి కంపెనీల కబంద హ..
Rs.100.00
Neti Samrajyavadam
వర్తమాన సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవడానికి నోట్సు రూపంలో 8 భాగాలను పాఠకులకు అందిస్తున్నాము. ప్రభాత్ పట్నాయక్, సి.పి.చంద్రశేఖర్, ఐజాజ్ అహ్మద్ లాంటి అర్థశాస్త్ర నిపుణులు రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు ఈ నోట్సులకు ప్రాతిపదిక. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్న కార్యకర్తలు నయా ఉదారవాద దోపిడీని..
Rs.40.00
Mudha Nammakalni Vad..
డాక్టర్ దేవరాజు మహారాజు సుప్రసిద్ద కవి. కథా రచయిత. నాటక కర్త. అనువాదకుడు. కాలమిస్ట్ అన్నింటినీ మించి పాపులర్ సైన్స్ రచయిత ! సాహిత్య పరిశీలన ఆధునిక యుగ వైజ్ఞాన స్పృహాతో చేయడం. సమాజంలో శాస్త్రీ అవగాహన పెండానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించడం గత నలభై యేళ్ళగా ఆయన చేస్తున్న పని. వ..
Rs.50.00
Marxist Mahanetala R..
వ్యవసాయ సమస్యను ఆర్ధం చేసుకోవడానికి ప్రత్యేకించి కౌలు, వ్యవస్యాంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని తెలుసుకోవడానికిక ఈ చిన్న పుస్తకం దోహద పడుతుంది. మార్క్స్, ఆయన అనంతరం మార్క్సిస్టు నేతలు ఈ సమస్యపై చెప్పిన విషయాలన్నింటిని నేరుగా తెలుసుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కానప్పటికీ, స్థూలంగా..
Rs.30.00
Dopidi Rajyam Patana..
మార్స్కిస్టు మహోపాధ్యాయులు, శ్రామికవర్గ యోథులు, ఉద్యమ నిర్మాతలు, సిద్ధాంత కోవిదులు, ప్రగతిశీల మేధావులు, ప్రజాస్వామిక వాదులూ వివిధ సందర్భాల్లో చేసిన రచనలు, ప్రసంగాల నుంచి కూర్చిన సంకలనం ఇది. దోపిడీ రాజ్యంపై ప్రజా పోరాటాలు విజయం సాధిస్తాయన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించి చారిత్రక ప్రతిధ..
Rs.50.00
Commissions And Reco..
2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా॥ఎం.ఎస్.స్వామినాథన్, ప్రొ॥జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. ఆ కమిషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ..
Rs.150.00