Search Criteria
Products meeting the search criteria
Pen Counter
బంగారు.వి.బి.ఆచార్యులు గారి రచన ''పెన్ కౌంటర్'' 23 వ్యాసాల సమాహారం. ఈ వ్యాసాలు చదువుతుంటే రచయితకు సమాజం పట్ల, సమాజంలోని సమకాలీన విషయాలపై పూర్తి అవగాహనతో వ్రాసినట్లు కనపడుతుంది. రచయిత ఏదైనా విషయాలు, సంఘటనలు వివరించాలన్నా, పరిష్కారాలు చూపాలన్నా ఆనాటి సమాజం మీద పూర్తి అవగాహన అవసరం. అది ఆచార్యులు గార..
Rs.120.00
Ashajyoti
ఈ సంపుటిలోని అన్ని రచనలూ భగవంతుడి కుమారుడైన ఏసుక్రీస్తు మానవజన్మ ఆద్యంతాల సంతోషమయ సన్నివేశాల కానందమయావిర్భూతులు. ప్రక్రియా వైవిధ్యం ఉన్నా వస్త్వైక్యంవల్ల ఈ రచనలు సంపుటీకరింపబడ్డాయి. 'ఆశాజ్యోతి' కవిత్వంలోని పద్యాలు కొన్ని 'ఆశాజ్యోతి' నాటికలోని, 'మధుజ్యోతి' వ్యాసంలోని, రచనా భాగాలు కొన్ని 'మేరీమాత' నా..
Rs.120.00
Dalita Kathalu
దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారి..
Rs.250.00
Kannatalli
కన్నతల్లి 'ఎందుకు ఏడుస్తున్నారు?' ''నేనేడవటం లేదు!'' 'మరా కన్నీళ్ళు ఏమిటి?' 'ఆనందం!' సమాధానం చెప్పాడు సదాశిశం. ప్రశ్నించిన యువకుడు 'ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు' అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు. సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి. నాలుగేళ్ళ వాడికి దొ..
Rs.150.00
Poornima
ప్రకృతి, జీవుడు ద్వంద్వమయం. ఏ ద్వంద్వమైనా ఒకటి లేకుండా మరొకటి ఉండదు. అది వుంది అంటే ఇది వుంది. ఇది లేదంటే అది లేదు. ఈ సత్యాన్ని ఆవిష్కరించడానికి వేదాంతం కూడా 'మాయను' 'భ్రమను' 'లీలను' ఆధారం చేసుకొన్నది. ఏది ఏమైనా, మానవుని ఉత్కృష్టమైన ఆశయం ఆనందం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, ఈ సృష్టిలో పుట్టిన ప..
Rs.125.00
Acharya Nagarjuna Le..
126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి. ..
Rs.120.00
Samajika Viplavakaru..
పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలం నాటికి సంపూర్ణమైన సామాజిక విప్లవకారుడే. సమాజాన్ని నడిపిస్తున్న గతి సూత్రాలను గుర్తించి, వాటి వలన ఏర్పడుతున్న వైరుధ్యాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలను పేర్కొని వైరుధ్యాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు సామాజిక విప్లవకారులు. విప్లవం అంటే మార్పు. పాత వ..
Rs.120.00
Veerabrahmam Kavitwa..
బ్రహంగారి రచనలు 17వ శతాబ్దం నాటి రాజకీయ అస్థిరతకూ, ప్రజల కడగండ్లకూ పలురకాల మత సాంఘిక వైరుధ్యాలకూ తాత్విక భాష్యాలు - ఎన్.గోపి బ్రహ్మంగారి లౌకిక తాత్విక భావాలు, సంస్కరణ దృక్పథం, ప్రగతి వాదం కళాభ్యుదయం, ఆధునిక సమాజానికి సమాజ హితం కోరే రచయితలకు శిరోధార్యాలు - పి.వి.సుబ్బారావుపేజీలు : 54..
Rs.45.00
Pothuluri Veerabrahm..
17వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు నడయాడి కులమతాల కుళ్ళును, కుమ్ములాటలను ఎండగడుతు, మూఢవిశ్వాసాల గుట్టు రట్టుజేస్తూ, బాధగురువుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు తమ కృషిని తమదైన శైలిలో నిర్వర్తించారు. వారు, ఒకరు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం, మరొకరు దూదేకుల సిద్ధయ్య, ఇంకొకరు వేమ..
Rs.40.00
Viplavakaviyogi Veer..
మనిషి గొప్పవాడు కావడం, మహానుభావుడు కావడం, మహాత్ముడు కావడం చివరికి 'దేవుడు కావడం' ఒక పరిణామ క్రమం. 'దైవం మానుషరూపేణ' అనడం ఇందుకే. మనకు పురాణకథల ద్వారా తెలిసే దేవతలు చాలామంది ఉన్నారు. ఈ పురాణ దేవతలు కాక మనకు వేరే విధమైన దేవుళ్ళు కూడా ఉన్నారు. వారు మన మధ్య మనలాగే మనుషులలాగే ఉండి 'దేవతల స్థానానికి' చేర..
Rs.120.00
Veerabrahmam Padyalu
మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు హితముగూర్పవలయు నెల్లరకును హితము గూర్పలేని మతము మానగవలె కాళికాంబ !హంస! కాళికాంబ! ఏ మతమైనా ప్రజలకు హితం అంటే మంచిని నేర్పాలి. మంచిని సంపాదించి పెట్టాలి. అంతేతప్ప అది మనిషికి మత్తు కలిగించేదిగా ఉండకూడదు. ఏ మతమైనా సమాజానికి మంచిని సమకూర్చేది కాకపోతే దానిని వదిలేయాలి. మ..
Rs.110.00
Draupadi
ఇది మహాభారతంలోని ద్రౌపది పాత్ర చుట్టూ పరివేషించిన సన్నివేశాల కథనం మాత్రమే కాదు. కొంతవరకు కాకపోదు. అంటే ఈ గ్రంథంలో కొన్ని వ్యాసప్రోక్త మూలభారతంలోని కథాంశాలు, కొన్ని డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వివిధ గ్రంథాల్లోంచి సమీకరించిన కథా సంబంధి విషయాలు, మరికొన్ని స్వయంగా కల్పించుకున్న సందర్భాలు సముచిత..
Rs.125.00
Acharya N.G.Ranga
కర్షకోద్యమ నిర్మాత - రంగా జీవిత విశేషాలుబాల్యం : రైతురంగా అని మనమంతా ప్రేమగా పిలుచుకునే గోగినేని రంగనాయకుల జననం 1900 సంవత్సరం నవంబరు 7. గుంటూరు జిల్లా నిడుబ్రోలు వీరి జన్మస్థానం. తల్లిదండ్రులు అచ్చమాంబ, నాగయ్య గార్లు. పంటపొలాలు, పల్లెటూరి ఆత్మీయతల మధ్య పెరిగిన రంగా తన పెద్దమ్మ మంగమ్మ గారి నుంచి తొలి..
Rs.200.00
Andhra Pradesh Kould..
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ ఉత్పత్తి ప్రక్రియ చాలావరకు సన్నచిన్నకారు రైతులపై ఆధారపడి వుంది. ఇంకా చెప్పాలంటే అత్యధికంగా గల కౌలు రైతులపైనే ఆధారపడి వుందని చెప్పడం సబబు. అందుకని కౌలు రైతుల శ్రేయస్సు పరిరక్షణ చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. వీరికి సంస్థాగత ఋణాలు వారి పంటలకు గిట్టుబాటు ధరలు కౌలు వి..
Rs.100.00
Dikkulenodu
మహౄశయుల్లారా, ఇది మీ భాగస్వామ్య నాటిక. ఇది మీ భాగస్వామ్యం కోరుతుంది. ఏ సాహిత్యమైనా, సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వప్రజాళికి దర్పణమన్నమాట, మీ కిష్టమైతే సంతోషమేకానీ, ఈ నాటిక మాత్రం ఈ కాలానికి, ఈ దేశానికి, ఈ జనానికి అద్దం పడుతుంది. ఇది ప్రతినిత్యం భారతదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యల..
Rs.27.00
Bommala Acharya N.G...
రైతు బాంధవుడు ప్రజల హృదయాలలో సుస్టిర స్టానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్.జి. రంగా . గ్రామీణ ప్రాంతంలో జన్మించిన , ఆక్సఫర్డ్ విస్వవిద్యాలంలో విద్యాభాసం చేసి అనంతరం జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారతీదేవిని వివాహం చేసుకుని, అనంతరం డీ.లిట పూర్..
Rs.35.00
Vimarsini
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక..
Rs.250.00
Kotta Sachidanandamu..
ఆచార్య సచ్చిదానంద మూర్తి గారు మహాజ్ఞాని, రేయింబవళ్ళు శ్రమించి తనదైన రీతిలో తత్త్వశాస్త్రానికి, సామాజిక శ్రేయస్సుకు, ప్రపంచ సౌభాగ్యానికి తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా తన శక్తిని ధారపోసిన మహనీయులు. కేవలం సామాజిక సమస్యలనే కాదు, ప్రపంచంలోని అన్ని తత్త్వాలలోని సారాన్ని సమన్వయం చేసి ఒక నూతన తత్త్వాన్ని..
Rs.110.00
Andhra Pradesh Rasht..
మనదేశంలో రాష్ట్రాలు, ఎలా ఏర్పడ్డాయి? ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది? ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాల పూర్వపరాలేమిటి? వాటికి విభజనోద్యమాల నేపథ్యం ఏమిటి? మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా వివరించేదే ఈ గ్రంథం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలను అవగాహన ..
Rs.125.00
Chedirina Swetha Sou..
చరిత్రపుటల్లో ఆమె జీవితం ఆమె బాల్యం అనేక కష్టాల్లో గడిచింది. ఆమె తండ్రి కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెరిగింది. కొత్త బట్టలు కొనాలన్నా తండ్రి అంత సులువుగా అంగీకరించేవాడు కాదు. చిన్నతనంలోనే డబ్బులు సంపాదించేందుకు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. అలాంటి ఆమె జీవితంల..
Rs.100.00