Search Criteria
Products meeting the search criteria
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Tadigiri Potaraju Ka..
పీడితుల విలాపాగ్నుల్ని అక్షరీకరించిన మార్క్సిస్టు కథకుడు తాడిగిరి పోతరాజు. తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించిన రచయిత. పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమౌతు..
Rs.65.00
Mudiganti Sujatha Re..
తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణ భావనను మేధోపరంగా సాహిత్యపరంగా అందిస్తున్న వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ముఖ్యులు. నవలా, కథా రచయిత్రిగా, ముదిగంటి సుజాతారెడ్డి మార్గం స్వతంత్రమైనది. విసుర్రాయి కథలో సక్కుబాయి శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్న స్త్రీ. విసుర్రాయి సక్కుబాయికి సంకేతనామం. విసుర్రాయి తిప్పినంతస..
Rs.50.00
Vedabhumi
నూరేళ్ల శశవిషాణం కవి, విమర్శకుడు, చిత్రకారుడు, సంపాదకుడు తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు!! తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొదటి ప్రధాన అధ్యపకుడు వేదాలను క్షుణ్ణంగా మథించిన మార్క్సిస్టు మేధావి తెలుగునాడు తూర్పూ పడమరా తెలిసినవాడాయన తెలుగువాడి వాడీ`వేడీ లోకానికి తెలిపినవాడాయన కొత్తపాతల మేల..
Rs.150.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Sripada Subramanya S..
యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చద..
Rs.50.00
Sripati Kathalu
ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా; మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కిటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్ఛం ఈ సంపుటి. సామాన్య ప్రజలకి కడుపున..
Rs.50.00
Poosapati Krushnam R..
అభాగ్యుడైన కుర్రవాడు బ్రతుకు తెరువు కోసం స్టూడెంటు మెస్సులో 'బాయ్'గా చేరి, తనకో భవిష్యత్తు సమకూరిందనుకుంటుండగానే ఏక్సిడెంటులోకి పోవడం 'మహారాజ యోగం' కథ. లేని శౌర్యాలు ప్రదర్శిస్తూ అర్థరాత్రి అరణ్యంలో వేటాడి అడవి పందిని తెచ్చామని బొంకి దాన్ని కోసుకుని, తిని ఆరగించిన రాజ యువకులు తెచ్చింది, కాపలా నాయు..
Rs.50.00
Korivi
వల్లూరు శివప్రసాద్ నాటక రచయితగా, నటుడూ, దర్శకుడిగా, ప్రయోక్తగా మాత్రమే కాదు, ఉత్తమ కథా రచయితగా కూడా లబ్ధ ప్రతిష్ఠులు - 'తాజ్మహల్', 'కురిసినమబ్బు', 'ముందేమేలుకో', 'నాగేటి చాలు' కథా సంపుటాలతో, కథక మిత్రులకు, పాఠకులకు మిక్కిలి ఆత్మీయుడు - వస్తువైవిధ్యంతో, వాస్తవికతా శిల్పంతో, సమకాలిక సామాజిక జీవితాన..
Rs.100.00
Yedugudisela Palle
భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవ..
Rs.70.00
Telugunata Abhyudaya..
కొండను చూడ్డానికో అద్దం ఇది అభ్యుదయ రచయితల సంఘం సంక్షిప్త చరిత్ర. సాంస్కృతిక, సాహితీ పరిరక్షణ పోరాటాగ్నిలోంచీ శ్రామికజన సాహితీ సాంస్కృతిక పరిరక్షణోద్యమాల సమర జ్వాలల్లోంచి ఉద్భవించిన కమలం అభ్యుదయ రచయితల సంఘం. అంతర్జాతీయ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లోంచి 1935లో ఆరంభమైన ఈ ఉద్యమం 1936లో వలసవాద దోపిడీ, ద..
Rs.10.00
25 Natikalu
శివప్రసాద్ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివ..
Rs.400.00
Kathalu Rayadamela ?
''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అను వేమన మాటకు ప్రత్యక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు ''కథలు రాయడమెలా'' అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగినారు. వివిధ భాషలలోని కథలు..
Rs.60.00
Gopichand Kathalu
తెలుగు కథకు వస్తు నవ్యత, శిల్ప సౌష్టవాన్ని కలిగించి కథానిక సాహిత్య విస్తృత ప్రాచుర్యానికి తోడ్పడ్డ ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. సజీవమైన భాష, సరళమైన శైలి, నిరాడంబరమైన శిల్పం, సూక్ష్మమైన మానసిక విశ్లేషణ, విప్లవాత్మకమైన భావసంపద, హేతుబద్ధమైన శాస్త్రీయవిజ్ఞానం, వ్యంగ్యాత్మకమైన వ్యాఖ్యానాలతో కూడిన..
Rs.60.00
Valluru Sivaprasad K..
మార్క్సిస్టు పరిశీలనతో అభ్యుదయ రచయితగా సంప్రదాయ యితివృత్తాలకు భిన్నంగా శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో నూతన చైతన్యాన్ని, ఆలోచనలను సమాజానికి కథారచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దు:ఖాన్ని ఆశ్రయించినా ఆ దు:ఖకారణాలను అన్వేషిస్తూ దు:ఖ విముక్తిని కాంక్షిస్తూ కథారచన చేస్తున్న నాలుగవతరం కథా రచయిత. 30క..
Rs.60.00
Madhurantakam Narend..
మధురాంతకం నరేంద్ర కథలు లోకాన్ని ఎలా చూడాలో చెప్తాయి. వాస్తవికతకీ వాస్తవికత వెనుకవుండే వాస్తవాన్ని పరిశృలించటానికి తోడ్పడతాయి. అంతేగాక ఈ కథలు పాఠకుని మనో విస్తృతి పెరగడానికి దోహద పడతాయి. ఒక దార్శనికతనిచ్చే చూపునీ ఇస్తాయి. నరేంద్ర కథలు మనకెంతో రసానుభూతిని కలిగిస్తాయి. ఈ కథా సంపుటిలో నాలుగుకాళ్ల మండపం..
Rs.60.00
Attada Appalnaidu Ka..
కళ్ళముందు కనిపించే జన జీవితం అలా ఎందుకుందో, సమకాలీన స్తానిక సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాల, సంఘర్షణల నేపథ్యంలో విమర్శకు పెట్టటం ఆయన కథా వస్తువు. ఉత్తరాంధ్ర ప్రాంతం కథాభూమిగా, ఉత్తరాంధ్ర సామాన్య జనం కథా నాయకులుగా వారి భాష, యాస, తన శైలిగా ఆవాహన చేసుకొని ఘనమైన ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వానికి మేలైన ప్..
Rs.60.00
K.Varalakshmi Kathal..
దాదాపు మూడు దశాబ్దాలుగా కథలు వ్రాస్తూ అయిదు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువరించిన వరలక్ష్మి పది కథల బంగారం ఈ పుస్తకం. వరలక్ష్మి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా వుంటాయి. అవికూడా మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి విద్యావంతులైన స్త్రీలు కాక సమాజపు అడుగు పొరలలో వుండి, జీవితంతో పోరాడుతున్న స్త్రీలు. వాళ్..
Rs.60.00
Bhushanam Kathalu
తొలి ఆధునిక తెలుగుకథ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిందంటే అంగీకరించని వాళ్లు గూడా తొలి సాయుధ ఆదివాసీ కథ ఉత్తరాంధ్రనుంచి వచ్చిందని అంగీకరిస్తారు. కేవలం సాహిత్యం కారణంగా ఆంగ్లేయుల పాలనలో జైలు పాలయిన కవి గరిమెళ్ల సత్యనారాయణ తర్వాత కాంగ్రేజుల పాలనలో సాహిత్యం కారణంగా జైలుపాలయిన ఉత్తరాంధ్ర రచయిత భూషణం. 'ఆదివాసీ జ..
Rs.60.00