Search Criteria
Products meeting the search criteria
Lopali Manishi
భారతదేశంలో ఒక గ్రామం, వేలాదివేలవంటిది. ఒక అనామకబాలుడు, లక్షలాది ఇతరుల వంటివాడు. ఏమీ చెప్పుకోదగినదికానట్టి, మరెందరినో పోలిన బాల్యం, ఏఒక్కటీ అంత ముఖ్యం కాని - సంఘటన వెంట సంఘటన... తోసుకురాగా, తనకు తెలియకుండానే తిరుగుబాటు మనస్తత్వంలోకి తిరిగి, దాని ప్రభావంతోనే జీవితంలోకి దుమికా..
Rs.350.00
Beellu Dunneru
నాయకులు పై నుండి ఆజ్ఞలివ్వడం గాక, ఆ పనిలో భాగం కావడం ద్వారానే మిగిలిన కార్యకర్తలను నడిపించగలరని, ఇదే నిజమైన ఆదర్శమని సోషలిస్టు ఆచరణ నుంచి రచయిత మనకు చెప్తాడు. ఈ నవలలో చాలా సందర్బాలలో రచయిత ఇటువవంటి విలువల ప్రస్తావన చేస్తూ వచ్చారు. నిరంకుశంగా పని చేయించరాదని, అనవసరంగా దండించరాదని, దుందుడుకు ప్రవర్తన..
Rs.170.00
Viswam Neeku Darpana..
యోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయ..
Rs.90.00
Amma
రచయిత / పుస్తకం గురించి.... విశ్వవిఖ్యాత రష్యన్ రచయిత మక్సీమ్ గోర్కీ (1868 - 1936) నవల ''అమ్మ'' తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని ఈ నవలను వెలువరిస్తున్నాం. సుప్రసిద్ధ గోర్కీ రచనా విజ్ఞానవేత్త, డాక్టర్ ఆఫ్ ఫిలోలజీ, ప్రొఫెసర్ బొరీస్బ్యాలిక్ ఈ..
Rs.250.00
Rendu Maha Nagaralu
మానవ హ్రుదయానుభూతుల్ని చారిత్రక ధర్మాల మధ్య అంతః సంఘర్షణగా చిత్రించడం ద్వారా ప్రసిద్ధి పొందిన 'చార్లెస్ డికెన్స్' నవల " A Tale of Two Cities" ని తెలుగు పాటకులకు అర్ధం అయ్యేలా చేసిన సూరి చిరస్మరణీయుడు. ....డా. జి.వి.పూర్ణచంద్ ..
Rs.140.00
Kokoro
సొసెకీ నట్సుమే జపాన్ దేశపు అత్యుత్తమ రచయితలలో ఒకరు. సాహితీ విమర్శకులు అమెరికన్ రచయిత హాథర్న్ తోను, ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోతోను, ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్సుతోను ఈయన్ని పోలుస్తుంటారు. ఈయన 1867లో పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చనిపోయాడు. ఆంగ్ల సాహిత్యంలో రీసెర్చ్ చేయడాని..
Rs.40.00
Vimukthi
''చైనా సువిశాల దేవం. 'తూర్పున చీకటి పడ్డప్పుడు పడమట వెలుతురుగానే వుంటుంది. దక్షిణా చీకట్లు ముసిరినప్పుడు, ఉత్తరభాగం ప్రకాశవంతంగానే వుంటుంది. కాబట్టి, అటూ యిటూ మసలటానికి చోటుండదేమోనని తబ్బిబ్బు పడవలసిన అగత్యం లేదు.'' - మావో-సే-టుంగ్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఫాన్ షెన్ కథ భూమి చుట్టూ తిరుగ..
Rs.160.00
Aparichitudu
అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా నిన్న అయినా అయుండొచ్చు. ఎందుకంటే వృద్ధాశ్రమం నుండి వచ్చిన టెలిగ్రామ్లో ''మీ అమ్మ చనిపోయింది. రేపు అంత్యక్రియలు. మీకు మా సానుభూతి'' అని మాత్రమే ఉంది. దానితో బహుశా ఆవిడ చనిపోయింది నిన్నయినా అయి ఉండొచ్చని నాకు సందేహం కలిగింది. అమ్మ ఉండే వృద్ధాశ్..
Rs.60.00
Aham - Asooya
నవల ఇంగ్లండులో 1813లో వెలువడింది. అంతకుముందు పాఠకలోకానికి బొత్తిగా తెలియని జేన్ ఆస్టన్ అనే ఓ యువ రచయిత్రి ఈ పుస్తకంతో సాహిత్య లోకంలోకి దూసుకొచ్చింది. రెండుదశాబ్దాల నాటి ఈ నవల ఇప్పటికీ పాఠకుల మన్నలను పొందుతూనే ఉంది. పాత్రలన్నీ ఆనాటి గ్రామీణ భూస్వాముల కుటుంబాలకు చెందినవే. మానం..
Rs.75.00
Iliyad
ఇలియాడ్. ఇది ఒక గ్రీకు మహాకావ్యం. హోమర్ మహాకవి దీని తొలి రచయిత. అప్పటికే ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథకి హోమర్ మహాశయుడు కావ్యరూపం ఇచ్చాడంటారు. రెండోది ఒడిసీ. హోమర్ తర్వాత ఇప్పటివరకూ అనేకమంది రచయితలు అదే కథను విభిన్న రీతులలో రాశారు. ఈ గాథల్లో విభిన్న కథనాలు కనిపిస్తాయి. ప్రతి రచయితా తనదైన రీతిలో కథ ..
Rs.175.00
Ambedkar Vikasabhara..
పండితునిగా, న్యాయవాదిగా, ఆర్ధికవేత్తగా, మేధావిగా అంబేద్కర్ జీవితంలోని వివిధ కోణాలను నవతరం పాఠకులకు అందించే ప్రయత్నమిది. ఒక జాతీయ నాయకునిగా,దళిత నేతగా అణగారిన వర్గాలకు ఆరాధ్యునిగా అంబేద్కర్ ఆరోహణ క్రమాలకి అక్షర రూపమిది. అట్టడుగు వర్గంలో పుట్టి, నిచ్చెనమెట్ల సమాజాన్ని ఎక..
Rs.90.00
Dhyanam
ఆధ్యాత్మిక ఆదర్శాలను దైనందిన జీవితంలో అందుకోవడానికి సులభసాధ్యమైన ఎనిమిది అంశాల కార్యక్రమం. ఈ పుస్తకం మీ జీవితాలకు సరిగ్గా సరిపోయే వేదాంత కార్యక్రమ సంచయం. ఉన్నతమైన మతానుచరణకు సరైన సంధానం. ఏకనాథ్ ఈశ్వరన్ గత ముప్పయ్యేళ్లుగా అమెరికాలో ధ్యానం గురించీ దాని ఆచరణ గురించీ బోధిస్తూ వస్తున్నారు. ఆయన సూచిస్..
Rs.150.00
Jiddu Krishna Murthy..
'కృష్ణమూర్తి ఎవరు?'' ఈ జిజ్ఞాస అనేకులలో కలిగింది. సహస్రాబ్దులుగా మానవాళి కార్చిన కన్నీటికి ఫలితం కృష్ణమూర్తి ఉద్భవం అన్నవారున్నారు. ప్రకృతినీ మానవ ప్రకృతినీ ఇంత క్షుణ్ణంగా పరిశీలించినవారు లేనే లేరన్నారు. ఆధునిక యుగపు తత్త్వవేత్త అన్నారు...
Rs.450.00
Psychology - Pettuba..
ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది..
Rs.60.00
Madhura Swapnam
'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్ (ఇరాన్)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను..
Rs.210.00
Jatakamaala
పాళిలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (కీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికీ ఈ 34 కథలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సాహిత్యరత్నం అ..
Rs.50.00
Tadhagata
భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్దరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు జగదీశ్ కశ్యప్, భరత్సింగ్ ఉపాధ్యాయ, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్ను కూడా ఎంతో గౌరవ భావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ..
Rs.50.00
Asokavadanam
అవదాన అనేమాటకు ధర్మాన్ని బోధించటం ద్వారా మనస్సుని పరిశుద్ధంచేసే పవిత్రగాథ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్థాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాతపురుషుల జీవన ఘట్టాలను వర్ణించటం దీని ప్రధానలక్ష్యం. ఈ దృష్టితో చూసినపుడు ..
Rs.120.00
Bouddhadharma Darsin..
భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్దరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు జగదీశ్ కశ్యప్, భరత్సింగ్ ఉపాధ్యాయ, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్ను కూడా ఎంతో గౌరవ భావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ..
Rs.100.00
Aparaajitudu
బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన 'పథేర్ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు. ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు. నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు సాయపడ..
Rs.100.00