Rs.60.00
Out Of Stock
-
+
అష్టాదశ పురాణాలలో శ్రీ మార్కండేయ పురాణం ఏడవది. మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. కాబట్టి దీనికి మార్కండేయ పురాణం అనే పేరు వచ్చింది. ''మార్కండేయం దక్షిణోంఘ్రి:'' శ్రీ మహావిష్ణువుకి కుడిపాదంగా మార్కండేయ పురాణం చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. వీటిలో శ్లోకాలు తొమ్మిదివేలు పూర్వం వుండేవి. ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో ఆరువేల తొమ్మిదివందల శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
Pages : 136