Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.
Chavuki Chirunaamaa
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. స..
Rs.125.00
Heart Touching Stori..
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్ గుడ్..
Rs.125.00
Night Beat
ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..
Rs.200.00
Ma Pasalapudi Kathal..
వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన..
Rs.600.00
Prapancha Prasidda K..
నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తర..
Rs.90.00
Gopi Chand Rachana S..
కథలు 2 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి, 28 కథలు, 11 మాకూ ఉన్నాయి స్వగతాలు, 14 గల్పికలు. ..
Rs.225.00
Anati Udayagiri Durg..
సాధారణంగా ప్రాంతీయనేపథ్యం, ప్రాదేశిక కేంద్రీకరణం ఉన్న కథానికలు - 'కథలు చెబుతాయి', కొన్ని గాథల్నీ వివరిస్తాయి. వాటిలో అభూత కల్పనలు, ఐతిహ్యాలూ, మధ్య మధ్య కొన్ని చారిత్రకాంశాలూ, కొన్ని 'నిజమైన' వాస్తవాలూ ఉంటాయి! అదంతా ఒక చిత్రవర్ణపట్టకం! దాని చుట్టూ మాయ (జలతారు) తెర! వివేషమేమంటే ఈ 'ఆనాటి ఉదయగిరి దుర్గ..
Rs.75.00
Vamsiki Nachina Kath..
కథల గురించి... ఈ కథల సంకలనం తేవడానికి ముగ్గురు ముఖ్య కారకులున్నారు. వారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్, పొన్నపల్లి సీత. వారికి కృతజ్ఞతలు. నిజానికి నాకంత తొందరగా ఏవీ నచ్చవు. నేను రాశానని బయటపెట్టిన మొదటి కథకు ముందు పదహారు కథలు రాసి చించే..
Rs.300.00
Attagari Kathalu
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు. సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్..
Rs.240.00
Gamyam
నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే, ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ ‘గమ్యం’ కథ చెబుతుంది. జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం. మనిషికి నిరాశ పన..
Rs.130.00
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Ma Diguva Godavari K..
రాజులదీవి ఇవ్వేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మర్చిపోరు తమరు. '' అన్నాడు ఫకీరు. ''అంత గొప్పదా?'' అడిగాడు వసంతకుమార్. ''గొప్పదో కాదో తెల్దుగానీ మనసుని కొంచెం బాధ పెడద్ది పంతులుగారూ'' అన్నాడా ముసలి ఫకీరు. ''ఊరించక మొదలెట్టు'' అంటా ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంతకుమార్. సాయంత్రం ..
Rs.400.00
Katha - 2019
కథ 90తో 1991లో మొదలై ముప్ఫై ఏళ్లుగా సాగుతున్న యాత్ర. ఈ కరోనా కష్టకాలం లోనూ ఆగని యాత్ర. మా అనుభవాలనీ&్న ఏదో ఒక సందర్భంలో అక్షరబద్ధమైనప్పుడు కానీ ఇదెలా సాహసయాత్ర అనేది అర్థంకాదు. ఈ 'కథ 2019' 17 ఉత్తమ కథల సంకలనం. ఈ సంకలనంలో తొలి, తుది కథలు (కొట్రవ్వ, మిట్టమధ్యాన్నపు నీడ) రచయిత్రులవే కావటం, అవి స్త..
Rs.125.00
Maayala Pakeeru (Bal..
కాశీనగరానికి పడమర దిశలో మూడు నూర్ల అమడల దూరంలో భూచక్రపురం అనే ఒక పట్టణం వుంది. సూర్యవంశానికి చెందిన నవభోజరాజు భూచక్రపురాన్ని మహావైభవంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి చీకూ చింతాలేదు. హాయిగా జీవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నవభోజరాజు పట్టమహిషి భూలక్ష్మిదేవి. పేరుకు తగ్గట్టుగానే ఆమె వంటి..
Rs.70.00
Allavuddin Adbhuta D..
ప్రపంచంలోని అతి పురాతన రాజ్యాలలో అరేబియా రాజ్యానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వున్నాయి. అరేబియా రాజ్యంలోని మహమ్మదీయులు పరమనిష్ఠాగరిష్టులేకాదు, ఆ రాజ్యంలో మహమ్మదీయ గురువులు ఎంతో మంది వుండేవారు. వారిలో మాయాజాలాలు చేయగల మాంత్రికులు చాలామంది వున్నారు. అంతే కాదు, ఆ రాజ్యంలో వింతలకూ, విచిత్రాలకూ కొదువ వుండదు...
Rs.70.00
Minugurlu
'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార..
Rs.95.00
9 Desaala Kathalu
అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు. అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం,..
Rs.50.00
Rayalaseema Rachayit..
ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మ..
Rs.300.00
Kurnoolu Katha
కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొ..
Rs.400.00
Porugu Telugu Bathuk..
'పొరుగు తెలుగు బతుకులు'' విశ్లేషణల సమాహారం మీ చేతిలో వుంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకొంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి డా|| రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. ..
Rs.80.00