Rs.200.00
Out Of Stock
-
+
రామాయణం, మహాభారతములలోని అంశములను చర్చించిన సందర్భంలో రవీంద్రునికి ఆయా పురాణవిషయములో గల పాండిత్యం ప్రకాశితమవుతుంది. కాళిదాసుని శాకుంతలము, కుమారసంభవములను గురించిన వ్యాసములలో ఆయన వ్యాఖ్యలు ఆయా నాటముల సౌందర్యశోభను ఇనుమడింపజేస్తాయి. రాజకీయ సమస్యలను గురించిన వ్యాసములలో ఆయన నిజాయితికి, సచ్చీలమునకూ, సత్యవర్తనకూ గల ప్రాధాన్యాన్ని ఉగ్గడించారు. రాజకీయరంగంలో ఆ గుణత్రయం ఆ వ్యాసముల రచనాకాలంలో ఎంత ప్రధానమో ఇప్పుడూ అంతే అని నిస్సందేహంగా చెప్పవచ్చును.