Palukulamma Totamali..
శారదానర్తనమందిరం - అన్నమయ్య గ్రంథాలయం ఊహించండి! ఒక మధ్య తరగతి మనిషి, వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేనివాడు, కుటుంబభారం, చుట్టాలసురభి, ఓ మాదిరి ఉద్యోగం - వీటితో యాభైఏళ్ళలో ఎన్నిపుస్తకాలు సేకరించగలడు. ఉన్న ఊళ్లోనే సేకరణ, పోస్ట్ ద్వారా తెప్పించలేదు. ఒక్క పుస్తకం కూడా అన్యాక్రాంతంగా సంపాదించలేదు. ఒక్క ..
Rs.200.00
Samajika Drukpadham
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00
N Gopi Sahitya Sphoo..
సమాజానికి వివిధ మార్గాలలో విశిష్టమైన సేవ చేసిన మహనీయులను సత్కరించే సదుద్దేశ్యంతో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు స్ఫూర్తి అవార్డులను 2014 నుండి ప్రదానం చేయమొదలుపెట్టారు. సాహిత్యరంగంలో 2017 సంవత్సరపు స్ఫూర్తి అవార్డుని డాక్టర్ ఎన్.గోపికి ప్రకటించినప్పుడు పలువురు రచయితలు, విమర్శకులు తమ హర్షామోదాలను అ..
Rs.50.00
Chalam Nanna Lekhalu
చలం నిరంతర చలనం. కాలాన్ని జయించిన ఖడ్గ చాలనం. కుళ్ళును, కఠిన్యాన్ని, హిపోక్రసీని, దైన్యాన్ని, దాస్యాన్ని కుహనా విలువలను, దాపరికాన్ని, నిజాయితీలేని ప్రేమలను నిక్కచ్చిగా, నిస్కర్షగా పరిధులు పరిమితులు లేకుండా అక్షరసునామీతో ధిక్కరించాడు. రాతకు, చేతకు మధ్య నిజాన్ని రిజేశాడు. స్త్రీకి బాహ్య ప్రపంచం నుంచే..
Rs.135.00
Nisaantha
వరం శాపం అయిన జీవితంలో ఆలోచన అనివార్య యాతన సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది; విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ తెలివిడితో కొనసాగిన అధ్యయనక్రమంలో కొన్ని విమర్శవ్యాసాలు రాశాను. నా అభిరుచిని, అవగాహనను తెలిపే ఈ వ్యాసాలు విభిన్న ప్రక్రియలను పరామర్శిస్తాయి. ఇవి కేవలం సాహిత్యావరణకే పరిమితం కావు...
Rs.70.00
Na Nastikatvam
'నేను నాస్తికుణ్ని. అనగా దేవుడనే భావానికి బానిసను కాను. అనగా స్వతంత్రుణ్ని. దేవుడిమీద నమ్మకం వున్న వాళ్ళంతా స్వశక్తి మీద విశ్వాసం లేని బానిసలే! సామ్యవాదుల్లో కూడా దైవభక్తీ, దైవభీతీ ఉండవచ్చు. ఈ రెండూ సమూలంగా నాశనం కావాలి. భక్తులకీ, పిరికి పందలకీ ఈ ప్రపంచంలో స్థలం ఉండకూడదు.' ఇది శ్రీశ్రీ హేతువాద నాస్..
Rs.80.00
Krishnasastry Gnapak..
'ఆ రోజుల్లో కలంపట్టిన ప్రతికవీ కృష్ణశాస్త్రి ఆకర్షణకి లోనయినవాడే! అణుబాంబు రేంజి 500 మైళ్లు అంటారు. ఆంధ్రదేశం అంతటా కృష్ణశాస్త్రి రేడియో ధార్మికశక్తి ప్రసరించింది. ఈనాటి యువతరంమీద సినిమాతారల ప్రభావం ఎంత వుంటున్నదో ఆ రోజుల్లో మాలాంటి వాళ్లమీద కృ.శా. సమ్మోహనశక్తి అంతగానో, మరింతగానో..
Rs.35.00
Srisri Cinema Vyasal..
నంది అవార్డును మించిన మంది అవార్డు, జాతీయ బహుమతిని మించిన జాతిబహుమతి గెలుచుకున్న పాటలు - శ్రీశ్రీ సినిమా పాటలు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ కవిత్వాలకు ఆద్యుడైన శ్రీశ్రీ, సినిమారంగంలో కూడా 'పాడవోయి భారతీయుడా!, తెలుగు వీరలేవరా!' లాంటి విశిష్ట గీతాలను రాశారు. సినిమా సాహిత్యంలో 'పాడవోయి భారతీయుడా..
Rs.40.00
Maha Swapnikudu
మహాకవులంతా మహాస్వాప్నికులే. వాళ్ళు ఏమిచ్చినా ఏమియ్యకపోయినా తమ 'వారసత్వం'గా ఒక మహాస్వప్నాన్ని జాతికిచ్చి దాటిపోతారు. అట్లా శ్రీశ్రీ మనకి మరో ప్రపంచ స్వప్నాన్నిచ్చిపోయాడు. ఆకలి లేని, వేదన లేని, వికృతి లేని ఒక భావనా ప్రపంచాన్ని చూపించాడు. 'పదండి ముందుకు...' అంటూ అటువైపు నడిపించాడు. ఆ గమ్యం చేరుకోగలమా?..
Rs.30.00
Mahakavee... Chiranj..
మహాకవి శ్రీశ్రీ గురించి ఎవరు ఎన్ని విధాలుగా రాసినా విధిగా చదివి ఆనందించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక శ్రీశ్రీ మెచ్చిన, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన ప్రముఖకవి, విమర్శకుడు కె.వి.రమణారెడ్డి రాస్తే, సాధికారంగా ఉంటుందని, క్షీరనీరన్యాయంగా ఉంటుందని నమ్ముతూ చదువుతారు. మధ్య మధ్యన ఆగి, ఆలోచిస్తూ మరో కొత్త..
Rs.30.00
Vemana
తెలుగు సాహిత్య చరిత్రలో మధ్యయుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించి, తెలుగు నేలపైన సంచరించి ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలు చెప్పిన కవి వేమన. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగి, మనవేమన-వంటి మాటలతో తెలుగు ప్రజలు వేమనను సొంతం చేసుకున్నారు. వేమన ఆధునిక తెలుగు సమాజ..
Rs.125.00
Telanganam
తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నా..
Rs.200.00
Saahitee Sparsha
సామాజిక ఆర్తి, శాస్త్రీయ దృష్టి, సాహిత్యగుబాళింపుతో కలంసేద్యం చేస్తున్న నాగసూరి సాహిత్యవ్యాసాల సంపుటి సాహితీ స్పర్శ. వర్తమానమైనా, గతమైనా, ఆధునికమైనా, సంప్రదాయబద్దమైనా - తనదైన విలక్షణమైన చూపుతో విశ్లేషించే నాగసూరి వేణుగోపాల్ రెండవ సాహితీ వ్యాసాల సంపుటి ఇది.Pages : 159..
Rs.40.00
Alokana - 2
ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు. ''ఏంకావాలి?'' అనడిగాడు. ''ఈ భిక్షాపాత్రను నింపండి'' అన్నాడు భిక్షుకుడు. ''దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను'' అన్నాడు రాజు. ''ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచులదాకా నింపడం మరవకండి'' అన్నాడు భిక్షుకుడు. రాజు తన ధనాగారం ను..
Rs.50.00
Alokana - 1
''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. &nbs..
Rs.50.00
Ikkada Gnanamu Vikra..
మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ ''రుచి'' అనే పదంలోనే వుంది. చక్కెరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేది అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తాను మాత్రం..
Rs.50.00
Neeyande Kaladoyi
తల్లి తనకొడుకు గదిలోకి వెళ్ళింది. 'స్కూలుకు వెళ్ళాల్సిన టైమైంది కుమార్' అన్నది. దుప్పటి ముసుగును తల మీదికి మరి కాస్త లాక్కున్నాడు కుమార్. 'నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు'. 'వెళ్ళక తప్పదు' అన్నది తల్లి. 'నాకు వెళ్ళాలని లే..
Rs.50.00
Mana Telugu
ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం..
Rs.150.00
Pratyeka Telangana U..
ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సి..
Rs.50.00
Malupu Tippina Maha ..
సాంస్కృతిక విప్లవం కూడా వర్గపోరాటమనే మౌలిక సూత్రాన్ని హింటన్ వెలుగులోకి తీసుకువచ్చారు. రెండు పంథాల మధ్య పోరాటం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, మార్క్సిస్టు లెనినిస్టు పంథాకు, మార్క్సిస్టేతర అవకాశవాద పంథాకు మధ్య జరిగిన భావజాల పోరాటంగా విశ్లేషించారు. కొందరు పాశ్చాత్య విమర్శకులు చెప్పినట్లుగా..
Rs.60.00