Ramayanam
రామాయణం అది కావ్యం. వాల్మీకి మహర్షి రచించినది. ఇది భక్తితో వినేవాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇహలోకంలో వాడికి పుత్రపౌత్రసంపద వృద్ధి అవుతుంది. ఇది గాయత్రీ స్వరూపం. అంచేత యిది నియమనిష్టలతో వినాలి. ఈ రామాయణంలో, ఒక్క కాండలో, ఒక్క స్వర్గలో ఒక్క శ్లోకంలో, ఒక్క పాదంలో, ఒక్క మ..
Rs.499.00
Sripada Subramanya S..
యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చద..
Rs.50.00
Pullampeta jareechir..
ఇది వరుస : 1. సాగర సంగం , ౨. చలిచీమలు, 3. మొదటివాడు, 4. పెళ్లాడతగ్గ మొగాడేడి ? ప్రత్యక్షశయ్య . 6. ఏ - క్ఖ - డా - లంగ రంద లేదు. 7. తనదాకా వచ్చింది. 8. పుల్లంరాజు - 2, 9. మాదిగపల్లె, 10. లీగల్ అడ్వైసు మొతం 43 కథలు వున్నాయి. ..
Rs.220.00
40 Purana Neeti Gaad..
మన పురాణాల్ని పూర్తిగా చదవలేనివారికి విజ్ఞానం, వికాసం, వినోదం కల్గించే గాథలు! పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిన నీతి కథలు!! ఇందులోని 40 కథలు భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాల్లోని నీతి కథలు. పురాణాలన్నింటినీ పూర్తిగా చదవాలనే కోరిక, తీరిక, ఓపిక నేటి పిల్లలకుగాని, పెద్దలకుగాని లేదు. దానికి ..
Rs.60.00
Udyoga Parvam
ఇందులో కృష్ణ సారధ్యం , సంజయ రాయబారం , ద్రుతరాష్టునికి విదురుడి నీతిబోధ, శిఖండి కథ వరకు అచ్చ తెనుగులో వాడుక బాషలో మనకందించారు. శ్రీ పాదవారు చదవాలనుంటే శ్రీ పాద - భారతం చదవండి. ! వినాలనుంటే ఘంట సాల పాటలు వినండి !!! తినాలనుంటే గారెలు తినండి !!!. ..
Rs.150.00
Vadlaginjalu
సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు: జగము తన్నెరిగిన-వాడు. మరిన్ని...విశేషించి..బ్రాహ్మణుడు, అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన: గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు, ఆయన సాహితీ సమరాంగణము, వారి పోకడలూ, మెలకువలూ, ఆయన వాక్యములు. వారి కష్టసుఖాలు, ఆయన చెప్పిన కథలు, సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు...కొన..
Rs.160.00
Anubhavalu Gnapakalu..
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పండితుడు, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలు - జ్ఞాపకలుగల కలసమిది. తెనుగు వగయంలో ఈ రకం గ్రంధలకిదే మొదటిది. స్వీయ చరిత్రలు, అత్మకథాలలో అనిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలూ, మిక్కిలి అపూర్వమైన గ్రంథమని కొనియాడిన సుగ్రంధ..
Rs.360.00
Margadarsi
యవద్భారతదేసము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయ స్పృహతో, సమాజ సంస్కరనభిలషతో, పీడిత జనోద్దర లక్ష్యంతో, సౌహర్ధభి వ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ పద సుబ్రహ్మణ్య శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23 న జన్మించారు. గాంధీ - ఖద్ద..
Rs.160.00
Virata Parvam
సంస్కృత మహాగ్రంధాల్లో, వాడుక భాషలో నేననువదిన్చాబునుకున్నవి మూడు. వాటిలో వాల్మీకి రామాయణం వొకటి. నే నది సుమారు పది సంవత్సరాల్ కిందట అనువదించాను. రెండోది యీ మహాభారతం. ఇది వ్యసప్తోక్తం. విరాట పర్వంతో ప్రరంబించానిది. రామాయానం మళ్ళి మళ్ళి చదివి క్షుణ్ణంగా బోధపరచుకున్న మని..
Rs.75.00
Purana Neeti Gadhalu
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు; జగము తనేరిగినవాడు. వారు రాసిన సుమారు 75 కథల్లో తెలుగు కుటుంబాల అపేక్ష... అంతః కారణాలు ఎలాంటివో ఆ మరియదలు, మన్ననలు ఎట్టివో అర్ధమవుతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచాతుతుంది. వచన రచనకు పెట్టినది పేరు వారి వాక్యం. ఇదే మా తెలుగ..
Rs.60.00
Kalupu Mokkalu
యవద్భారతదేసము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయ స్పృహతో, సమాజ సంస్కరనభిలషతో, పీడిత జనోద్దర లక్ష్యంతో, సౌహర్ధభి వ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ పద సుబ్రహ్మణ్య శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23 న జన్మించారు. గాంధీ - ఖద్ద..
Rs.130.00