Rs.200.00
Out Of Stock
-
+
ఏమైనా తేలుగు వారిలో విష్ణు భాగవతానికి ఉన్నంత ప్రచారం దేవీ భాగవతానికి కూడా సమానంగా ఉన్నది.గత శాతాబ్దంన్నర కాలంలోనే సుమారు పదికి పైగా భాగవత తెలుగు గద్య పద్యానువాదాలు వచ్చాయిఅంటే ఆస్తికులలో ఆ గ్రంధ ఆదరణ అర్ధం చేసుకొనవచ్చును.
ప్రస్తుత దేవి భాగవతం 94 సంవత్సరాల కాలం జీవించిన ఈ మధ్యనే స్వర్గస్తురాలైన స్థానాపతి రుక్మిణమ్మ గారి వచనంలో వెలువడిన గ్రంధం యొక్క మూడవ ముద్రణ. ఒక పురాణ గ్రంధం అందులో వచనం మూడవ సారి ముద్రితం అయిందంటేనే ఆ గ్రంధం ప్రాశస్త్యం అవగాహన చేసుకొనవచ్చు.