Rs.50.00
In Stock
-
+
చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందఱుం
దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగుగు బొందు సేసెదో !
యెల్లి రణంబు గూర్చెదవొ ! యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా ! - తిరుపతి వేంకటకవులు
ఆ తరంలో ఈ పద్యాలు విద్యాగంథంలేని వారు కూడా ప్రదర్శనలు చూస్తూ నెమరు వేసుకోవడం నేనెరుగుదును. అవి చందోబద్ద కవిత్వమే కాక సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే ఈనాటి తరం పాఠకుల కోసం ఈ ప్రచురణ. - ప్రచురణకర్తలు