Rs.120.00
In Stock
-
+
ఇంత దుర్భర మహాభారత దేశంలో
రతనాల సీమగా పేరొందిన ప్రాంతంలో
నేటి మన గ్రామీణ జీవితం ఛిద్రమై
ఎంత దుర్భరంగా తయారైందో,
గ్రామాలకు గ్రామాలు ఎలా నిర్జన ప్రదేశాలై
పాడుబడిపోతున్నాయో,
ఆ భూములు బీళ్లై మరుభూములైపోతున్నాయో
కథలన్నిటా ఇదే విషయం.
అలాగని చెప్పిందే చెప్పటం ఉండదు.
ఏ కథను ఏ వ్యథను
మరో దానితో పోల్చేందుకు వీలు లేదు.
వేటికవే పఠితల మనసులలో
ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి.
నేలను భూమితల్లిని నమ్ముకున్నవారేవిధంగా
నలిగిపోతున్నారో అన్నదే
ఈ కథల నిండా వస్తువు.
- పెద్ధిభొట్ల సుబ్బరామయ్య
Pages : 191