Rs.175.00
Out Of Stock
-
+
సాహిత్యానికి సంబంధించినంత వరకు ఆధునిక యుగం అని చెప్పబడే 19వ శతాబ్ద కాలంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ది వల్ల ప్రపంచంలో వచ్చిన అనేక మార్పులు సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. శాస్త్రీయ దృష్టితో పలు అంశాలను పరిశీలించడం వల్ల క్రొత్త దారులు, క్రొత్త ప్రక్రియలు సమాజంలో, సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. మన సాహిత్యం, కళలు, సంప్రదాయాలు, ప్రతిబంధకాలను ఛేదించుకుని పునురుజ్జేవనం వైపు సాగాయి. సమాజ సమస్యలను నూతన దృక్పథం నుండి వీక్షించడం జరిగింది. ఈ పుస్తకంలో హేతువాద భావాలున్న అంశాలను మాత్రమే పరిశీలించడం జరిగింది.
- కె.విజయలక్ష్మి