Aananda Ramayanamu
నారదునిచేత ప్రేరేపించబడిన వాల్మీకి మహర్షి బ్రహ్మ వర ప్రభావంతో రామాయణాన్ని నూరు కోట్ల శ్లోకాలతో రచించాడు. తొమ్మిది లక్షల కాండలు, తొంభై లక్షల సర్గలతో కూడిన రామాయణాన్ని విని దేవతలు, మానవులు, పాతాళవాసులు రామాయణం మాకే కావాలని వాదించుచుండగా విష్ణువు నూరు కోట్ల శ్లోకాలను మూడు భాగాలుగా చేసి దేవ, మానవ, పాతా..
Rs.180.00