Rs.150.00
Out Of Stock
-
+
క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి మన రాష్ట్రంలో బౌద్ధం విరివిగా వ్యాపించియుండేది. జన బాహుళ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. నేడు అది మరుగైనా గూడ బుద్ధుని పేరు మాత్రం ఇంటింటా పరిచయమే.
ఆసక్తికరమైన ఆయన జీవితం, ఓర్పు, అహింసలపైన ఆధారపడిన ఆయన బోధనల గురించి యీ పుస్తకం తెలియజేస్తుంది. సామాన్య ప్రజానీకం అర్థం చేసుకొనగల సులభ శైలిలోను, జానపద గానమునకు గూడ అనువైన విధంగా ఇది రచింపబడింది. దీనివలన నేటి కల్లోలిత ప్రపంచంలో శాంతి చేకూరే మార్గం విదితమవుతుందని ఆశిస్తున్నాను.
- మేడం నారాయణరెడ్డి