Rs.175.00
Out Of Stock
-
+
భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయోథ్యపై లోతైన అధ్యయనంతో ఎవరు రాసినా ఆసక్తిగా ఉంటుంది. అలాంటిది బాబ్రీమసీదును ధ్వంసం చేసిన సమయంలో భారత ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు రాస్తే...? మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వ్యవహారంలో అంతర్గతంగా జరిగిన కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించలేదేమో అనిపించకమానదు. ఈ పుస్తకం రావెల సాంబశివరావు అనువదించారు. - ఈనాడు