Rs.200.00
In Stock
-
+
తెలుగు నేలమీద నడిచిన కాంగ్రెస్ చరిత్రని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర పేరుతొ ఒక గ్రంధాన్ని రచించిన ప్రముఖ చరిత్ర కారులు, పాత్రికేయులు శ్రీ జి.వెంకట రామారావు గారి అపారమైన కృషి అభినందనియమైనది. ఎంతో పరదర్సాకతతో సునిశిత దృష్టితో వారు ఈ గ్రంధాన్ని రచించారు.
తెలుగు వెలుగుల్లో కాంగ్రెస్ పటిష్టమైన, ధగద్ధయమానం కావాలంటే కాంగ్రెస్ వాదులు తోటి కాంగ్రెస్ వాదుల్ని గుర్తించి గౌరవించి ఐక్యంగా అలవాటు చేసుకొని తీరాలని ఈ గ్రంధంలో కనిపించే చారిత్రక సత్యాలు పాఠాలు నేర్పుతాయి.