Rs.60.00 Rs.48.00
In Stock
-
+
ఈ నవల లోని ప్రతి వ్యక్తీ స్థానభ్రంశం చెందినవాడే! తమ తమ స్థానాలకు తిరిగి రావడం కోసం స్థానభ్రంశమైన వ్యక్తులు ప్రయత్నించే తీరును వివరించే నేపథ్యంలో, సందర్భంలో మతం, దాని పుట్టుక, ప్రాచుర్యం, ప్రభావం, దాని పర్యవసానాలను చక్కగా వివరించే రచన ఇది. పాఠకుడు సూక్ష్మంగా, తరచి తరచి, అణువు అణువును, మెల్లమెల్లగా, జాగ్రత్తగా, అప్రమత్తంగా చదవవలసిన నవల. - అడ్లూరు రఘురామరాజు